గురువారం, 16 ఏప్రియల్ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (15:54 IST)
సంబంధిత వార్తలు
రాంగ్ నెంబర్ అంది..?
ప్లాస్టిక్ని మేమే తెచ్చుకుంటే..?
గులాబ్ జామ్లు కాస్తాయని..?
నిజంగా వెన్నుపోటుకు గురైంది చంద్రబాబే : డాక్టర్ కుసుమ రావు
పెంపుడు కుక్కకు ప్రాధాన్యమిచ్చిన భార్య : శునకంలా మారిన భర్త
బయట ఆహారం తినొద్దని చెప్పారు..?
రమేష్: సమోసా లోపలిది తిని బయటిది పారేస్తున్నావెందుకు..?
వెంగళప్ప: డాక్టర్ బయట ఆహారం తినొద్దని చెప్పారు.. అందుకే..
రమేష్: ఆ......
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
కోతిని తోలుతూ హైవోల్టేజ్ విద్యుత్ వైర్లు తగలడంతో భగ్గున మండిపోయాడు, వీడియో
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఛతర్పూర్లో తీవ్ర విషాదకర దుర్ఘటన చోటుచేసుకున్నది. రిసార్ట్ పైకప్పుపైకి ఎక్కి వున్న కోతిని తరిమేందుకు అక్కడ పనిచేస్తున్న ఉద్యోగి ఇనుప రాడ్డుతో వెంటబడ్డాడు. ఈ క్రమంలో అతడు పైనే వున్న హైవోల్టేజ్ విద్యుత్ వైర్లకి ఇనుప రాడ్డు తగిలించడంతో ఒక్కసారిగా మండిపోయాడు. అక్కడిక్కకడే మృతి చెందాడు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. ఐదు రోజుల క్రితమే ఖజరహో రైల్వే స్టేషనుకి సమీపంలో వున్న ఓ రిసార్టులో ఉద్యోగంలో చేరాడు. ఐతే మంగళవారం నాడు ఓ కోతి రిసార్ట్ పైకప్పు ఎక్కి అలజడి సృష్టిస్తోంది.
కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు- పవన్ కళ్యాణ్
గోదావరి పుష్కరాలు 12 ఏళ్లకు ఒకసారి మాత్రమే వస్తాయి కాబట్టి, కుంభమేళా తరహాలో అత్యంత వైభవంగా వీటిని నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం నాడు గోదావరి పుష్కరాలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని ప్రస్తావించారని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.
విశాఖలో ఘోరం, పార్టీకి పిలిచి స్నేహితురాలిని చంపేసిన ఫ్రెండ్స్, రాత్రి ఆ హోటల్లో ఏం జరిగింది?
విశాఖపట్టణంలో దారుణ ఘటన జరిగింది. పార్టీ చేసుకుందాము రమ్మంటూ పిలిచిన స్నేహితులే ఆమె పాలిట మృత్యువు అయ్యారు. మొత్తం నలుగురు యువకులు, ఒక యువతి కలిసి శాంతికుమారిని పార్టీకి ఆహ్వానించారు. రాత్రి 9 గంటలకు ప్రముఖ హోటలుకి వెళ్లిన శాంతి కుమారి అనే యువతి తెల్లారేసరికి శవమై కనబడింది. తొలుత ఆ యువతికి ఫిట్స్ వచ్చాయనీ, అందువల్ల చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేసారు. ఐతే ఏదో జరగరానిది జరిగిందనీ, దాంతో స్నేహితులందరూ కలిసి ఆమెను హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు.
నాలుగు చినుకులు పడితే అమరావతి రాజధాని నిర్మాణం ఆగిపోతుంది: పేర్ని నాని
అమరావతి రాజధాని నిర్మాణాన్ని ఆపేందుకు వైసిపి కుక్కలు అడ్డుపడుతున్నాయంటూ రేణుకా చౌదరి అన్నారనీ, తామెవరం ఆపాల్సిన పనిలేదనీ, రేపు జూన్ నెలలో నాలుగు చినుకులు పడితే చాలు అమరావతి నిర్మాణం దానంతట అదే ఆగిపోతుందని మాజీమంత్రి, వైసిపి నాయకుడు పేర్ని నాని అన్నారు. పసుపు రక్తం ప్రవహిస్తున్న ఎన్ని మృగాలు మాట్లాడినా... జరిగేది అదేనంటూ రేణుకా చౌదరికి కౌంటర్ ఇచ్చారు. అమరావతి ప్రాంతం భౌగోళికంగా, సాంకేతికంగా రాజధానికి పనికివస్తుందా? అమరావతి ప్రాంతం కృష్ణా నది ఒడ్డున ఉండటం వల్ల, అందులో కొన్ని భాగాలు (ముఖ్యంగా నదికి ఆనుకుని ఉన్న ప్రాంతాలు) వరద ముప్పు ఉన్న మాట వాస్తవమే.
శుభవార్త చెప్పిన డోనాల్డ్ ట్రంప్.. చమురు ధరలు భారీగా తగ్గుగాయ్...
ప్రపంచ ప్రజలకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ శుభవార్త చెప్పారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా యావత్ ప్రపంచం ఇంధన కొరతతో తల్లడిల్లిపోతోంది. ఈ నేపథ్యంలో డోనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో సాగుతున్న యుద్ధం ముుగిసిన తర్వాత చమురు ధరలు భారీగా తగ్గుతాయని వెల్లడించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
మానసిక ఒత్తిడిని తగ్గించే ఆహార పదార్థాలు కూడా వున్నాయా?
ఈరోజుల్లో మానసిక ఒత్తిడి లేకుండా వున్నవారు లేరంటే అతిశయోక్తి కాదు. చేస్తున్న ప్రతి పనిలోనూ తీవ్రమైన ఒత్తిడికి గురవడం ఎక్కువైంది. దీని నుంచి బైటపడేందుకు యోగా, ధ్యానం వున్నప్పటికీ మనం తినే ఆహార పదార్థాలు కూడా అందుకు సహకరించేవిగా వుండాలి. అలాంటి 6 ఆహార పదార్థాలు ఏమిటో తెలుసుకుందాము. లెమన్, లేవండర్ తదితర హెర్బల్ టీలను తాగితే క్రమంగా ఒత్తిడి నుంచి రిలాక్స్ అవుతారు. యాంటిఆక్సిడెంట్లు కలిగి వున్న బ్లూబెర్రీలు తింటే మానసిక ఒత్తిడి నుంచి బైటపడవచ్చు. స్ట్రెస్ హార్మోన్లను తగ్గించి, ప్రశాంతతను కలిగించే ఫ్లేవనాయిడ్లు కలిగిన డార్క్ చాక్లెట్ తింటే ఒత్తిడి తగ్గుతుంది.
గ్రీన్ పుచ్చకాయ తింటే తలనొప్పి వస్తుంది, ఎందుకని?
వేసవి కాలం వచ్చేసింది. వీటితో పాటు పుచ్చకాయలు కూడా మార్కెట్లోకి వచ్చేసాయి. ఈ పుచ్చకాయలు ముందుగానే పండేందుకు పచ్చివాటికి ఇంజెక్షన్లు తదితర పద్ధతులను పాటించడం ద్వారా మార్కెట్లో అమ్ముతున్నారు. వీటి కారణంగా పలు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. గ్రీన్ పుచ్చకాయ తింటే తలనొప్పి తలనొప్పి రావడం అనేది అందరికీ జరగదు, కానీ కొందరిలో ఇది కనిపిస్తుంది. దీనికి ప్రధానంగా సైంటిఫిక్ మరియు ఆరోగ్యపరమైన కొన్ని కారణాలు ఉన్నాయి. నైట్రిక్ ఆక్సైడ్ ప్రభావం పుచ్చకాయలో సిట్రులిన్ అనే అమినో యాసిడ్ పుష్కలంగా ఉంటుంది.
పుచ్చకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?
వేసవికాలంలో పుచ్చకాయలు మార్కెట్లలోకి వచ్చేస్తాయి. వీటిలో 90 శాతం నీరు వుంటుంది. ఇవి రుచిని మాత్రమే కాకుండా, చాలా పోషక ప్రయోజనాలను కూడా అందిస్తాయి. అతిదాహం, చెమట ద్వారా ఖనిజ లవణాల లోపాలను పుచ్చకాయ తగ్గిస్తాయి. పుచ్చకాయలు తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. గ్లాసు పుచ్చకాయ రసంలో స్పూన్ తేనె కలిపి ప్రతిరోజు తీసుకుంటే గుండెజబ్బులు, మూత్రపిండాల వ్యాధులు తగ్గిపోతాయి. మలబద్ధకం ఉన్నవారు ప్రతిరోజూ పుచ్చకాయ తింటుంటే మలబద్ధకం అంతరిస్తుంది. మూత్రం సరిగా రానివారు, మూత్ర విసర్జనలో మంట, చురుకులు ఉన్నవారికి పుచ్చకాయ ఔషధంగా పనిచేస్తుంది.
మోచేతుల కింద నలుపు రంగు వదిలించుకునేదెలా?
చాలా మందికి మోచేతుల కిందవుండే చర్మ నల్లబడిపోయి కనిపిస్తుంది. దీన్ని పోగొట్టుకునేందుకు అనేక రకాలుగా ప్రయత్నిస్తుంటారు. అయితే, స్కిన్ స్పెషలిస్టులు మాత్రం ఇందుకు చిన్న చిట్కాలు చెబుతున్నారు.
కాహోకాన్ 2026 యొక్క 10వ ఎడిషన్ను ప్రారంభించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
కన్సార్టియం ఆఫ్ అక్రిడిటెడ్ హెల్త్కేర్ ఆర్గనైజేషన్స్(కాహో) నిర్వహిస్తోన్న భారతదేశపు ప్రముఖ ఆరోగ్య సంరక్షణ నాణ్యత సదస్సు అయిన కాహోకాన్ 2026 యొక్క 10వ ఎడిషన్ను భారతదేశపు మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు ప్రారంభించారు. ఏప్రిల్ 10 నుండి 12, 2026 వరకు జరగనున్న ఈ సదస్సులో ప్రభావవంతమైన శాస్త్రీయ సమావేశాలు, ప్యానెల్ చర్చలు, ఆవిష్కరణల ప్రదర్శనలు, ఇంటరాక్టివ్ నెట్వర్కింగ్ అవకాశాలు, పరిశోధకులు, వైద్య నిపుణులచే పోస్టర్ ప్రదర్శనలు కూడా ఉంటాయి, ఇవి వినూత్న ప్రాజెక్టులను ప్రదర్శించటంతో పాటుగా విజ్ఞాన మార్పిడిని ప్రోత్సహిస్తాయి.