బుధవారం, 9 ఏప్రియల్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
గురువారం, 4 ఏప్రియల్ 2019 (13:50 IST)
సంబంధిత వార్తలు
నిజంగా వెన్నుపోటుకు గురైంది చంద్రబాబే : డాక్టర్ కుసుమ రావు
పెంపుడు కుక్కకు ప్రాధాన్యమిచ్చిన భార్య : శునకంలా మారిన భర్త
సగం మనిషి.. సగం కుక్క.. అందుకే దాడి చేసి కుక్కలా కరుస్తున్నాడు..
సీసీటీవీ ఆఫ్చేసి.. మత్తుమందిచ్చి... ఐసీయు వార్డులో రోగిపై గ్యాంగ్ రేప్
ఐసీయూలో చికిత్స పొందుతున్న మహిళా పేషెంట్పై సామూహిక అత్యాచారం..
ప్లాస్టిక్ని మేమే తెచ్చుకుంటే..?
పేషంట్: డాక్టరు గారూ, ప్లాస్టిక్ సర్జరీకి ఎంతవుతుంది.
డాక్టరు: ఏబై వేలు..
పేషంట్: ప్లాస్టిక్ని మేమే తెచ్చుకుంటే..?
డాక్టర్: (కోపంతో...) లక్ష అవుతుంది.. కరిగించి అతికించాలి కదా...
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
ఇండోర్ అప్నా దళ్ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్రామ్
రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్రామ్ అప్నా దళ్ (ఎస్) మధ్యప్రదేశ్ యూనిట్లో కీలక పాత్ర పోషించారు. ఇటీవల, అప్నా దళ్ (ఎస్) మధ్యప్రదేశ్ యూనిట్ పారిశ్రామిక నగరమైన ఇండోర్లో ఒక ముఖ్యమైన సమావేశాన్ని నిర్వహించింది. దీనిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా అధ్యక్షులు- రాష్ట్ర అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశం కేంద్ర కమిటీ సూచనల మేరకు జాతీయ ప్రధాన కార్యదర్శి యువ మంచ్ డాక్టర్ అఖిలేష్ పటేల్ మార్గదర్శకత్వంలో మరియు రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్రామ్ నాయకత్వంలో జరిగింది.
తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్
తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు మండే వేడి నుండి కొంత ఉపశమనం కలిగించినప్పటికీ, రైతులు పంటలు నష్టపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అకాల వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లోని రోడ్లు జలమయం కావడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో, ఏప్రిల్ 9వ తేదీ హైదరాబాద్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నగరంలోని అనేక ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, బలమైన ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.
కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం
కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అభయారణ్య భూముల పరిరక్షణ కోసం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ విద్యార్థులు గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. వీరిపై హైదరాబాద్ నగర పోలీసులు కేసు నమోదు చేయడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పైగా ఈ అభయారణ్యాన్ని ధ్వంసం చేయొద్దని, పరిక్షించాలంటూ అనేక మంది సినీ సెలెబ్రిటీలు ఎక్స్ వేదికగా ట్వీట్ చేస్తున్నారు.
ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)
నాన్ వెజ్ పచ్చళ్ల వ్యాపారం చేస్తూ మంచి ఫేమస్ అయిన అలేఖ్య చిట్టి, ఆమె ఇద్దరు చెల్లెళ్లు ఇపుడు నెటిజన్లకు హాట్ టాపిక్గా మారారు. పచ్చళ్ల ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయని అన్నందుకు కస్టమర్ను రాయడానికి వీల్లేని భాషలో బండబూతులు తిట్టారు. దీంతో వళ్లుమండిన ఆ కస్టమర్ ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది పెద్ద వివాదానికి దారితీసింది. పైగా, నెట్టింట బాయ్కాట్ అలేఖ్య చిట్టి పికిల్స్ అంటూ నెటిజన్లు ఓ హ్యాష్ట్యాగ్ను క్రియేట్ చేసి ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు.
ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నెల 12 లేదా 13 తేదీల మధ్య ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఈ సంవత్సరం, మొదటి సంవత్సరం పరీక్షలు మార్చి 1 నుండి 19 వరకు, రెండవ సంవత్సరం పరీక్షలు మార్చి 3 నుండి 20 వరకు జరిగాయి. దీని వలన ఏప్రిల్లో ఫలితాలు కూడా వెల్లడిస్తాయనే అంచనాలు ఏర్పడ్డాయి. విద్యార్థులు ఈ సంవత్సరం తమ ఫలితాలను తనిఖీ చేయడానికి ఆన్లైన్ యాక్సెస్, వాట్సాప్, ఎస్ఎంఎస్ వంటి బహుళ ఎంపికలను కలిగి ఉంటారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?
ఏలకులు. ఇవి సుగంధ ద్రవ్యాలలో ముఖ్యమైనవి. వీటిలో పలు ఔషధీయ గుణాలు వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. రాత్రిపూట ఏలకును తిని ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగితే అధిక బరువు, చెడు కొలస్ట్రాల్ తగ్గుతుంది. ఏలకులు తీసుకుంటుంటే రక్తప్రసరణ బాగా మెరుగుపడుతుంది. ఏలకులు రక్తపోటును తగ్గిస్తాయి, శ్వాసను మెరుగుపరుస్తాయి. ఏలకులు తీసుకునేవారిలో నిద్రలేమి సమస్య తగ్గడమే కాకుండా నిద్రలో వచ్చే గురక రాదు. ఏలకులు కిడ్నీలలో ఏర్పడ్డ మలినాలను తొలగించడంలో, కిడ్నీ స్టోన్స్ ఏర్పడకుండా నియంత్రిస్తాయి.
కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?
కీరదోస. వీటిని తీసుకుంటుంటే జీర్ణక్రియ సజావుగానూ, బరువు అదుపులో వుంటుంది. ఈ కీరదోసను తీసుకుంటే కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. కీరదోసలో 95 శాతం వరకూ నీరు వుంటుంది కనుక శరీరంలో నీటి శాతాన్ని తగ్గకుండా చూస్తాయి. కీరదోసలో విటమిన్ ఎ, విటమిన్ కె, విటమిన్ సి, పొటాషియం, క్యాల్షియం, పీచు పదార్థాలతో పాటు ఎన్నో పోషకాలుంటాయి. కీరదోసలో వుండే క్యాల్షియం ఎముక పుష్టికి దోహదపడుతుంది. కిడ్నీలు, మెదడు పనితీరుకు కూడా కీరదోసలో వుండే పోషకాలు మేలు చేస్తాయి. కీరదోసలో వుండే పీచు పదార్థం పేగు కదలికలను మెరుగుపరిచి మలబద్ధకం దరిచేరకుండా చేస్తుంది.
మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!
చాలా మందికి మరుగుదొడ్డికి వెళ్ళి మొబైల్ చూడటం ఓ వ్యసనంగా ఉంటుంది. మరికొందరు లెట్రిన్లో కూర్చొని పేపర్ చేతిలో పట్టుకుంటేగానీ మలవిసర్జన చేయలేరు. కొంతకాలానికి ఇది ఓ వ్యసనంగా మారిపోతుంది. ఇది వ్యసనంతో పాటు అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని అంటున్నారు.
ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!
సాధారణంగా అనేక మందికి సాధారణ రోజుల్లోనే శరీరం నుంచి చెమట అధికంగా వస్తుంది. ఇక వేసవికాలంలో అయితే ఇక చెప్పనక్కర్లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు చెమటతో స్నానం చేస్తుంటారు. ఇలాంటి వారు తీవ్ర అసౌకర్యానికి గురవుతుంటారు. ఇలాంటి వారు కొన్ని చిన్న చిట్కాలను పాటిస్తే చాలా మేరకు చెమట నుంచి విముక్తి పొందవచ్చు. అవేంటే తెలుసుకుందాం.
మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?
బంగాళాదుంపలు. మొలకెత్తిన బంగాళాదుంపలను తింటే అనారోగ్యం కలుగుతుందని చెబుతారు. కారణాలు ఏమిటో తెలుసుకుందాము. మొలకెత్తిన బంగాళాదుంపలు సురక్షితం కాదని చెబుతారు. బంగాళాదుంపలకు మొలకెత్తిన రెమ్మలలో గ్లైకోఅల్కలాయిడ్స్ ఉంటాయి. ఇలాంటి వాటిని పెద్ద పరిమాణంలో తినడం వల్ల ప్రాణానికి ముప్పు వాటిల్లవచ్చు. బంగాళాదుంపలు మొలకెత్తడం ప్రారంభించినప్పుడు, గ్లైకోఅల్కలాయిడ్స్ స్థాయిలు పెరగడం ప్రారంభిస్తాయి. ఇలాంటి వాటిని తినడం వల్ల వాంతులు, విరేచనాలు, వికారం వస్తాయి. మొలకెత్తిన లేదా ఆకుపచ్చగా మారిన బంగాళాదుంపలను ఉపయోగించకపోవడమే మంచిది.