బుధవారం, 30 ఏప్రియల్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
గురువారం, 4 ఏప్రియల్ 2019 (13:50 IST)
సంబంధిత వార్తలు
నిజంగా వెన్నుపోటుకు గురైంది చంద్రబాబే : డాక్టర్ కుసుమ రావు
పెంపుడు కుక్కకు ప్రాధాన్యమిచ్చిన భార్య : శునకంలా మారిన భర్త
సగం మనిషి.. సగం కుక్క.. అందుకే దాడి చేసి కుక్కలా కరుస్తున్నాడు..
సీసీటీవీ ఆఫ్చేసి.. మత్తుమందిచ్చి... ఐసీయు వార్డులో రోగిపై గ్యాంగ్ రేప్
ఐసీయూలో చికిత్స పొందుతున్న మహిళా పేషెంట్పై సామూహిక అత్యాచారం..
ప్లాస్టిక్ని మేమే తెచ్చుకుంటే..?
పేషంట్: డాక్టరు గారూ, ప్లాస్టిక్ సర్జరీకి ఎంతవుతుంది.
డాక్టరు: ఏబై వేలు..
పేషంట్: ప్లాస్టిక్ని మేమే తెచ్చుకుంటే..?
డాక్టర్: (కోపంతో...) లక్ష అవుతుంది.. కరిగించి అతికించాలి కదా...
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Pawan Kalyan: సింహాచలం ఘటనపై పవన్ దిగ్భ్రాంతి.. అండగా వుంటామని హామీ
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో వార్షిక చందనోత్సవం సందర్భంగా ఒక విషాద సంఘటన జరిగింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు భక్తులు మరణించారు. ఈ విషాదకరమైన సంఘటన ఈ ప్రాంతం అంతటా విషాద ఛాయలను నింపింది.
వేసవి రద్దీ - తిరుపతికి 8 ప్రత్యేక రైళ్ళు : దక్షిణ మధ్య రైల్వే
తిరుమల శ్రీవారి భక్తులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. వేసవిలో శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం 8 ప్రత్యేక రైళ్ళను నడుపనున్నట్టు ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల ప్రయాణికుల కోసం సికింద్రాబాద్ తిరుపతి వయా వికారాబాద్, గుంతకల్ మార్గంలో ఈ స్పెషల్ ట్రైన్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.
సింహాచలం ఘటన : మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు - సీఎం చంద్రబాబు
సింహాచలం అప్పన్న స్వామి చందనోత్సవ వేడుక సందర్భంగా జరిగిన విషాదకర ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ ఘటనపై ఆయన మంత్రులు, ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు, క్షతగాత్రులకు రూ.3 లక్షలు చొప్పన ఆర్థిక సాయం చేయాలని ఆదేసించారు. బాధిత కుటుంబ సభ్యులకు దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో ఔట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు.
చిన్న అజాగ్రత్త ఆమె ఉసురు తీసింది.. పెళ్లయిన 9 నెలలకే చున్నీ చంపేసింది!
చిన్నపాటి అజాగ్రత్త ఆమె ఉసురు తీసింది. పెళ్లయిన తొమ్మిది నెలలకే ఆమె ధరించిన చున్నీనే ఆమె ప్రాణాలు తీసింది. భర్తతో కలిసి బైకుపై వెళుతుండగా మెడకు చున్నీ చుట్టుకునిపోయి వివాహిత మృతి చెందింది. ఈ విషాదకర ఘటన ఏపీలోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలో వెలుగు చూసింది. పెళ్లయిన 9 నెలలకే భార్య మరణించడంతో కుటుంబ సభ్యులు, మృతురాలి తల్లిదండ్రులు, ఆమె భర్త బోరున విలపిస్తున్నారు.
అమేజాన్ నుండి రూ. 1.4 కోట్ల వార్షిక ప్యాకేజీ- గీతం ప్రియాంకా అదుర్స్
హైదరాబాద్లోని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ నుండి కంప్యూటర్ సైన్స్- ఇంజనీరింగ్ విద్యార్థిని కరుమూరు ప్రియాంక రెడ్డి, ఈ సంవత్సరం క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ సందర్భంగా అమేజాన్ నుండి రూ. 1.4 కోట్ల వార్షిక ప్యాకేజీతో భారీ ప్లేస్మెంట్ ఆఫర్ను పొందింది. తన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ, ప్రియాంక తన కెరీర్ను రూపొందించడంలో గీతం కీలక పాత్ర పోషించిందని చెప్పారు. "ఈ సంస్థ అత్యాధునిక ప్రయోగశాలలు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, పూర్తిగా అమర్చబడిన నాలెడ్జ్ రిసోర్స్ సెంటర్ (KRC)కి ప్రాప్యతను అందించింది, ఇవన్నీ ఆమె అభ్యాస అనుభవాన్ని బాగా మెరుగుపరిచాయి" అని ఆమె వెల్లడించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు
దక్షిణ భారతదేశ రుచికరమైన సూప్ అయిన రసం, జీర్ణక్రియ ఆరోగ్యానికి మేలు చేయడం, రోగనిరోధక శక్తిని పెంచడం, బరువు నిర్వహణను ప్రోత్సహించడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఈ రసంతో కలిగే ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. రసంలో చింతపండు, సుగంధ ద్రవ్యాలు సహజ జీర్ణ సహాయకులుగా పనిచేస్తాయి. రసంలో వాడే వెల్లుల్లి, పసుపుల్లో యాంటీవైరల్ లక్షణాలుంటాయి, ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి, జలుబు, ఫ్లూతో పోరాడటానికి సహాయపడతాయి. రసం అనేది తక్కువ కేలరీల వంటకం, ఇది దాని థర్మోజెనిక్ లక్షణాలు, అధిక ఫైబర్ కంటెంట్ కారణంగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?
దాల్చిన చెక్క. వంటింటి దినుసుల్లో దీని పాత్ర కీలకం. కూరల్లో దీనిని బాగా ఉపయోగిస్తారు. దాల్చిన చెక్కతో శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. దాల్చిన చెక్క గ్యాస్, మలబద్ధకం, అజీర్ణం అడ్డుకుని మేలు చేస్తుంది. దాల్చిన చెక్క కొలెస్ట్రాల్ను నియంత్రిస్తుంది, ఫలితంగా గుండెపోటు నివారించబడుతుంది. ఆస్తమా లేదా శ్వాసకోశ వ్యాధులకు కూడా దాల్చినచెక్క మేలు చేస్తుంది. దాల్చిన చెక్కను తింటుంటే కేశాలు పొడవుగానూ, మందంగానూ పెరుగుతాయి. దాల్చిన చెక్క ఆర్థరైటిస్ రోగులకు ఉపయోగకరంగా ఉంటుంది. పీరియడ్స్ పెయిన్ సమస్యను దూరం చేసుకోవడానికి ఇది ఎంతగానో మేలు చేస్తుంది.
మణిపాల్ హాస్పిటల్ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం
విజయవాడ: సకాలంలో అత్యాధునిక సంరక్షణ అందించినప్పటికీ తీవ్రమైన అనారోగ్య పరిస్థితులు చాలా వేగంగా దిగజారుతాయి. వెంటిలేటర్పై ఉన్న ఏమాత్రం ఆరోగ్యం మెరుగుపడలేదనే మాటలు మనం వింటూ ఉంటాం. ఊపిరితిత్తులకు విశ్రాంతి అవసరమైనప్పుడు లేదా గుండె కోలుకునేందుకు సమయం అవసరమైనప్పుడు ఇలాంటి పరిస్థితులు తలెత్తుతాయి. అలాంటి తీవ్రమైన సందర్భాల్లో ఒక ఆధునిక ప్రాణ రక్షణ వ్యవస్థ ఎక్మో (ECMO) ఒక శక్తిశాలి మిత్రుడిగా అండగా నిలుస్తుంది. రోగుల మనుగడకు గొప్ప అవకాశంగా నిలుస్తూ, వారి బంధువుల్లో ఆశ చిగురింపజేసే ఆ అత్యాధునిక సంక్లిష్ట సంరక్షణ ఇప్పుడు మణిపాల్ హాస్పిటల్ విజయవాడలో అందుబాటులో ఉంది.
మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?
వేసవి సీజన్ రాగానే మామిడి పండ్లు వచ్చేస్తాయి. ఈ మామిడి పండ్లలో ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చే పోషకాలు వున్నాయి. వాటితో మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. మామిడి పండ్లలో విటమిన్ సి వుంది, ఇది ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థను పెంపొదిస్తుంది. మామిడి పండ్లలో పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి, ఇవి రక్తపోటును నియంత్రించడంలో, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మామిడి పండ్లలో కేలరీలు, కొవ్వు తక్కువగా ఉంటాయి, అందువల్ల ఇది ఆరోగ్యకరమైన స్నాక్. మామిడి పండ్లు ఆరోగ్యకరమైన చర్మానికి అవసరమైన విటమిన్లు ఎ,సిలకు మంచి మూలం.
టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?
టమోటాలు. నాటు టమోటాలు, హైబ్రిడ్ టమోటాలు వున్నాయి. ఐతే నాటు టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. జీర్ణ ప్రక్రియను వేగవంతం చేయడంలో టమోటాలు దోహదం చేస్తాయి. టమాటాలు రక్తహీనత, అలసటను దూరం చేయడానికి కూడా మంచివి. రోజూ టమోటాలు తినడం వల్ల పెద్దప్రేగు క్యాన్సర్ను నివారించవచ్చు. టమోటాలు వృద్ధాప్యాన్ని కొంతవరకు నివారించడంలో కూడా సహాయపడతాయి.