గురువారం, 31 జులై 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
మంగళవారం, 19 మార్చి 2019 (14:15 IST)
సంబంధిత వార్తలు
మీరు డయల్ చేసిన నెంబరు సరి చూసుకోండి..?
కృష్ణ దంపతుల ఆశీర్వాదం తీసుకున్న 'మా' నూతన ప్యానెల్
పాప్కార్న్ జంప్ చేస్తుందా..?
రాజు గారి గది 3లో నటించేందుకు ఆ హీరోయిన్ ఓకే చెప్పిందా..?
ఏ రోజూ పని ఆ రోజే చేయాలి..?
లిప్స్టిక్ తీసుకు రమ్మంది...?
రాజు: ఏంట్రా చింటూ.. అమ్మ అలా సైలెంట్గా కూర్చుంది.. ఏం జరిగింది..
చింటూ: ఏం లేదు నాన్నా.. అమ్మ లిప్స్టిక్ తీసుకు రమ్మంది.. నేను ఫెవిస్టిక్ ఇచ్చా అంతే..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)
ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో పాఠశాలకు వెళ్లే పిల్లల తల్లిదండ్రులలో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్న ఒక ఆందోళనకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. బుధవారం ఉదయం పాఠశాలకు వెళ్తున్న ఒక మైనర్ బాలికను గుర్తు తెలియని వ్యక్తి పాఠశాల గేటు వెలుపల నుండి కిడ్నాప్ చేశాడు. సెక్టార్ 53లోని గిజోడ్ గ్రామంలోని మదర్ థెరిసా స్కూల్ గేటు దగ్గర ఈ సంఘటన జరిగింది. కిడ్నాప్కు సంబంధించిన సిసిటివి ఫుటేజ్ ఆన్లైన్లో కనిపించింది. ఉదయం 6:45 గంటల ప్రాంతంలో పాఠశాల యూనిఫాం ధరించి నలుగురు మైనర్ బాలికలు పాఠశాల గేటు వైపు నడుస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది.
2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025
ఏఐ మెచ్యూరిటీ పరంగా ఇప్పటికే ఏపిఏసిలో భారత సంస్థలు మార్కెట్లను అధిగమిస్తాయని కొత్త పరిశోధన వెల్లడించింది. ఇండియా, బుధవారం 30, జూలై 2025: ప్రపంచంలోనే అతిపెద్ద శ్రామిక శక్తి పరివర్తనకు భారతదేశం సిద్ధమైన వేళ, పియర్సన్ నిర్వహించగా కొత్తగా విడుదల చేసిన ‘సర్వీస్నౌ ఏఐ స్కిల్స్ రీసెర్చ్ 2025’ ప్రకారం, ఏజెంటిక్ ఏఐ 2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలను పునర్నిర్వచించగలదని అంచనా వేసింది. ఈ మార్పు భారతదేశపు విస్తారమైన ప్రతిభకు ఒక తరపు అవకాశాన్ని సూచిస్తుంది- ప్రక్రియ-ఆధారిత సేవల నుండి ఉద్దేశ్యం-ఆధారిత ఆవిష్కరణలకు మారడం, పని యొక్క పునర్నిర్మించిన భవిష్యత్తును అనుమతిస్తుంది.
ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్
సింగపూర్లో పర్యటిస్తున్న ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్, మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్లతో సమావేశమయ్యారు. ఏపీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్పీరియన్షియల్ జోన్ను ఏర్పాటు చేయాలని ఆయన అభ్యర్థించారు. మైక్రోసాఫ్ట్ ఎక్స్పీరియన్షియల్ జోన్ పర్యవేక్షణలో అజూర్ ఓపెన్ AI సర్వీస్, మైక్రోసాఫ్ట్ కోపైలట్ను ఉపయోగించి 2026లో అమరావతి క్వాంటం వ్యాలీ టెక్ పార్క్లో హ్యాకథాన్ నిర్వహించాలని ఆయన మైక్రోసాఫ్ట్ ప్రతినిధులను కోరారు.
కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్
బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు మొన్న కేసీఆర్ ఎర్రవెల్లి ఫాంహౌస్లో రహస్య సమావేశానికి వెళ్లారు. ఇది బనకచెర్ల ప్రాజెక్ట్ గురించి అని చెప్పబడుతున్నప్పటికీ, ఆ సమావేశం ఎందుకు జరిగిందనే దానిపై అనేక పుకార్లు ఉన్నాయి. నివేదిక ప్రకారం, కవితను ఎలా ఎదుర్కోవాలో కేటీఆర్, కేసీఆర్ చర్చించినట్లు తెలుస్తోంది. కవిత బహిరంగంగా పార్టీపై తిరుగుబాటు చేసి, కేసీఆర్ నాయకత్వాన్ని తప్ప మరెవరి నాయకత్వాన్ని తాను గుర్తించనని ప్రకటించారు. కవిత తన తెలంగాణ జాగృతి పేరుతో స్వతంత్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నారు.
గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)
ఓ గొర్రె కాళ్లను తన తోకతో తాడులో కట్టేసినట్లుగా చుట్టుకుంది కోబ్రా. పడగ విప్పి బుసలు కొడుతోంది. ఆ పరిస్థితిలో గొర్రెను కాపాడేందుకు యజమాని ఓ గొట్టాన్ని తీసుకుని వచ్చాడు. పడగ విప్పిన పాము తల వద్ద దాన్ని పెట్టేసి తెలివిగా దాన్ని లోపలికి వెళ్లేట్లు చేసాడు. ఆ తర్వాత పాము తోక పట్టుకుని గొర్రెను బంధనాల నుంచి విముక్తి కల్పించాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూడండి...
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
తీపి మొక్కజొన్న తింటే?
స్వీట్ కార్న్... తీపి మొక్కజొన్న ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో అనేక పోషకాలు ఉన్నాయి, ఇవి మన శరీరానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. స్వీట్ కార్న్ తినడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. జీర్ణక్రియ మెరుగుపడుతుంది: స్వీట్ కార్న్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది, మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది. ఫైబర్ ఉండటం వల్ల కడుపు నిండిన భావన కలిగి, బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. గుండె ఆరోగ్యం: ఇందులో విటమిన్ సి, కెరోటినాయిడ్లు మరియు బయోఫ్లేవనాయిడ్లు ఉంటాయి, ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.
బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు
బొప్పాయి ఆరోగ్యానికి చాలా మంచిది అయినప్పటికీ, కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు దీనిని తినకపోవడం లేదా పరిమితంగా తినడం మంచిది. బొప్పాయి తినకూడని వారు ఎలాంటి వారో తెలుసుకుందాము. 1. గర్భిణీ స్త్రీలు గర్భిణీ స్త్రీలు పండని లేదా సగం పండిన బొప్పాయిని అస్సలు తినకూడదు. ఇందులో ఉండే పపైన్ అనే ఎంజైమ్ గర్భాశయ సంకోచాలకు కారణమై అబార్షన్కు దారితీయవచ్చు. పూర్తిగా పండిన బొప్పాయిని కూడా వైద్యుల సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి. 2. పాలిచ్చే తల్లులు పాలిచ్చే తల్లులు కూడా బొప్పాయికి దూరంగా ఉండాలి. బొప్పాయిలోని కొన్ని రసాయనాలు తల్లి పాల ద్వారా శిశువులోకి చేరి వారికి కొన్ని ఆరోగ్య సమస్యలను కలిగించవచ్చు.
కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్
కరివేపాకు. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు వున్నాయి. దీనిని కూరల్లో సువాసన కోసం మాత్రమే వాడతాము అనుకుంటే చాలా పొరపాటు. చాలామంది కరివేపాకును తినకుండా ప్రక్కకు నెట్టేస్తుంటారు. కాని కరివేపాకులో ఎన్నో ఔషధాలు, పోషకాలు దాగి ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాము. కరివేపాకులో శరీరానికి కావలసిన కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ బి, కెరోటిన్ పుష్కలంగా లభిస్తాయి. కరివేపాకును పొడిలా చేసుకుని ప్రతిరోజు ఒక టీస్పూను తీసుకుంటూ ఉంటే కొలస్ట్రాల్ తగ్గడంతో పాటు హానికరమైన ఎల్డిఎల్ గణనీయంగా తగ్గుతుంది. గర్భిణులకు ఒక స్పూను తేనె, అరస్పూను నిమ్మరసంలో కరివేపాకు పొడిని కలిపి తీసుకుంటే వికారం తగ్గుతుంది.
ఆల్బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు
ఆల్బుకరా పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అందువల్ల ఇవి రోగనిరోధకశక్తిని పెంచి, త్వరగా ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయి. మనం తిన్న ఆహారం నుంచి శరీరం ఇనుమును బాగా గ్రహించేలా కూడా చేస్తాయి. కాబట్టి ఈ పండ్లనూ వీలైనప్పుడల్లా తినటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పండులోని ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాము. జ్యూసీగా ఉండే ఈ ఆల్బుకరా పండులో కేలరీలు తక్కువ, జీర్ణశక్తిని మెరుగుపరిచే ఫైబర్ ఇందులో చాలా వుంది. వీటిల్లోని ప్రోసైయానిడిన్, నియోక్లోరోజెనిక్యాసిడ్, క్యూర్సెటిన్ వంటి ఫెనోలిక్ రసాయనాలు శరీరంలో కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి.
జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?
జామకాయ. జామపండ్లలో ఎ, బి, సి విటమిన్లు, కాల్షియం, నికోటినిక్ యాసిడ్, ఫాస్ఫరస్, పొటాషియం, ఐరన్, ఫోలిక్యాసిడ్, ఫైబర్లు ఉంటాయి. జామపండ్లు తింటే ఇంకేమేమి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాము. జామపండ్లను తినడం వల్ల హార్మోన్ల హెచ్చుతగ్గులు, అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. జామ పండ్లను తింటుంటే గుండె నాళాలకు రక్త ప్రసరణ సక్రమంగా అందేలా చేస్తాయి. విటమిన్లు పుష్కలంగా ఉండటం వల్ల వ్యాధి నిరోధక వ్యవస్థ పటిష్టం అవుతుంది. సీజనల్గా వచ్చే జలుబు, దగ్గు లాంటివి జామపళ్లు తింటుంటే మనల్ని బాధించవు. జామపండ్లలో ఉండే ఫైబర్ వల్ల జీర్ణ వ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది.