మంగళవారం, 1 జులై 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
సోమవారం, 15 జులై 2019 (12:51 IST)
సంబంధిత వార్తలు
వ్యాపార భాగస్వాముల చేతిలో మోసపోయిన సెహ్వాగ్ భార్య
ముందే తెలిస్తే నా పెళ్లికి లోన్ తీసుకునేదాన్ని...
మాజీ భర్తను వదులుకోలేదు.. రెండో భర్తతో సంసారం.. చివరికి ఏమైందంటే?
చదువు ఆదా చేస్తున్నా నాన్న... లేదంటే....
అక్కడైతే డెలివరీ ఫ్రీ అంట కదా నాన్న.... ఖర్చు లేకుండా ఉంటుందని...
తింటే సగం పళ్లు.. తినకపోతే అన్ని పళ్లు రాలిపోతాయ్..
భార్య : ఏమండీ.. మీ కోసం ఉండ్రాళ్లు చేశాను.. తిందురుకాని రండీ.
భర్త : వద్దులేవోయ్... నువ్వు చేసిన ఉండ్రాల్లు తింటే సగం పళ్లు రాలిపోతాయ్...
భార్య : తినకపోతే సగం పళ్లు రాలిపోతాయ్...
భర్త : ప్చ్..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
చెన్నై వెళ్తున్నారా? మీ సెల్ ఫోన్ జాగ్రత్త (video)
చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషనుకు చేరుకునేటపుడు తమ బంధువులకు ఫోన్ చేసేందుకు ఓ యువకుడు తన జేబు లోపలి నుంచి ఫోన్ బైటకు తీసాడు. రైలు అప్పుడే ఫ్లాట్ ఫారమ్ పైకి వస్తోంది. యువకుడు ఫోన్ చేసి.. హలో మామయ్య అనే లోపు చేతి నుంచి గబుక్కున ఫోన్ లాక్కుని పరారయ్యాడు ఓ సెల్ ఫోన్ దొంగ. కదులుతున్న రైలు నుంచి దిగే సాహసం చేయలేక ఆ యువకుడు చేష్టలుడిగి చూస్తుండిపోయాడు. కొత్త ఫోన్. మొన్ననే రూ. 30 వేలతో కొన్నాడు. పోలీసుల వద్దకు కంప్లైంట్ ఇచ్చేందుకు వెళితే... వాళ్లు ఓ పుస్తకం ముందు పెట్టి... చూడయ్యా బాబూ...
సిగాచి రసాయన పరిశ్రమ ప్రమాదం... 42కి చేరిన మృతుల సంఖ్య
తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి రసాయన పరిశ్రమలో సోమవారం ఘోర అగ్నిప్రమాదం సంభవించగా, ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 19కు చేరింది. మరో 22 మంది తీవ్రంగా గాయప్డడారు. వారిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉంది. శిథిలాల కింద మరికొందరు చిక్కుకునివుంటారని భావిస్తున్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. దీంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి, కోమాలో కుమార్తె: వైద్యం చేయించలేక తండ్రి ఆత్మహత్య
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం ధర్మాతండాలో తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. కుమార్తెకు వైద్యం చేయించలేక ఆమె తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగు చూసింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం ధర్మాతండాకు చెందిన పరశురాంకి ఒక కొడుకు-కూతురు వున్నారు. రెండేళ్ల క్రితం పరశురాం కొడుకు సందీప్, కుమార్తె సింధు ఇద్దరూ ద్విచక్ర వాహనంపై వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సందీప్ అక్కడికక్కడే మృతి చెందాడు. కుమార్తె సింధు కోమాలోకి వెళ్లిపోయింది. ఆమెకి గత రెండేళ్లుగా దాతల సాయంతో రూ. 30 లక్షల ఖర్చుతో చికిత్స చేయిస్తూ వచ్చాడు.
కుమార్తె కోసం సముద్రంలో దూకిన తండ్రి.. (వీడియో)
డిస్నీ క్రూయిజ్ నౌకలో ఊహించని సంఘటన ఒకటి జరిగింది. నౌకలోని నాలుగో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు ఓ చిన్నారి సముద్రంలో పడిపోయింది. దీంతో కన్నతండ్రి ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు. కన్నబిడ్డను కాపాడుకోవాలన్న తాపత్రయంతో ఒక్కసారిగా నాలుగో అంతస్తు నుంచి సముద్రంలోకి దూకేశాడు. ఆయన సాహసంతో ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడగా, ఇపుడు తండ్రి మాత్రం రియల్ హీరోగా ప్రశంసలు అందుకుంటున్నారు.
సింగయ్య మృతికి జగన్ ప్రయాణించిన వాహనమే కారణం... తేల్చిన ఫోరెన్సిక్
వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల పల్నాడు జిల్లా పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో చీలి సింగయ్య అనే వృద్ధుడు జగన్ కాన్వాయ్ కారు కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. అయితే, సింగయ్యను తొక్కిన కారు జగన్మోహన్ రెడ్డి ఉన్న కారేనని ఫోరెన్సిక్ నిపుణులు తేల్చారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసుపై తీవ్ర చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఫోరెన్సిక్ నివేదిక వాస్తవాలను ధ్రువీకరించింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?
ఎర్ర కారంలో వుండే క్యాప్సైసిన్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా వుండటం కారణంగా వివిధ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇది జీవక్రియను పెంచడం, బరువు నిర్వహణలో సహాయపడటం, గుండె ఆరోగ్యానికి మేలు చేయడం, రోగనిరోధక శక్తిని పెంచడం వంటివి చేస్తుంది. ఎర్రకారంతో కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఎర్ర కారం హానికరమైన గట్ బాక్టీరియాను తగ్గించడం ద్వారా ప్రేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎర్ర మిరపకాయలలో అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది, ఇది రక్త నాళాలను సడలించడానికి సహాయపడుతుంది. కండరాలు లేదా కీళ్ల నొప్పులు ఉంటే ఎర్ర మిరపకాయను తింటే మేలు చేకూరుతుంది.
నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?
భోజనం. ఇటీవలి కాలంలో వేళాపాళా లేకుండా ఎప్పుడుపడితే అప్పుడు భోజనం చేస్తున్నారు. అదేమంటే పని ఒత్తిడి అంటారు. వాస్తవానికి పని అనేది భోజనానికి అడ్డు కాదు. అందుకే వేళ ప్రకారం భోజనం చేయాలి. మరీ ముఖ్యంగా రాత్రి భోజనాన్ని నిద్రకు 3 గంటల ముందే చేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటున్నారు వైద్య నిపుణులు. అవేంటో తెలుసుకుందాము. రాత్రి భోజనాన్ని నిద్రకు 3 గంటలు ముందే చేస్తే రాత్రి నిద్ర నాణ్యత చాలా మెరుగ్గా ఉంటుంది. రాత్రి భోజనం త్వరగా ముగిస్తే మధుమేహ వ్యాధిగ్రస్తులకు బలమైన రోగనిరోధక వ్యవస్థ చేకూరుతుంది.
పరగడుపున తినకూడని 8 పండ్లు
ఉదయాన్నే చాలామంది ఖాళీ కడుపుతో పండ్లను తినేస్తుంటారు. ఐతే కొన్ని రకాల పండ్లను పరగడుపున తింటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అలాంటి పండ్లు ఏమిటో తెలుసుకుందాము. బొప్పాయి పండు బ్రోమెలైన్ కలిగి ఉంటుంది, ఇది ఖాళీ కడుపుతో తింటే జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. మామిడిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఖాళీ కడుపుతో తింటే జీర్ణ సంబంధిత ఇబ్బందులను కలిగిస్తుంది. జామకాయలో ఫైబర్ అధికం, ఖాళీ కడుపుతో ఈ పండును తింటే కడుపులో సమస్య తలెత్తుతుంది. నారింజలో ఆమ్లం ఎక్కువగా ఉంటుంది, ఖాళీ కడుపుతో తిన్నప్పుడు జీర్ణవ్యవస్థలో అసౌకర్యాన్ని కలిగిస్తుంది.
కొలెస్ట్రాల్ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు
గుండె జబ్బులు, అధిక రక్తపోటు వంటి జీవనశైలి వ్యాధులను నివారించడానికి కొలెస్ట్రాల్ను నియంత్రించడం అత్యంత కీలకం. కొలెస్ట్రాల్ను సమర్థవంతంగా నిర్వహించడానికి, సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. బాదం, ఓట్స్, తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు వంటి ఆహారాలను డైట్లో చేర్చుకోవడం కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడం వీలవుతుంది. ఆహారంతో పాటు, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం కూడా చాలా అవసరం. ఈ వ్యాసంలో, మీ రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవాల్సిన, ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడంలో సహాయపడే ఆహారాలు ఏమిటో తెలుసుకుందాము.
గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?
గ్రీన్ టీ. చాలామంది ఉదయం నిద్రలేవగాని గోరువెచ్చని గ్రీన్ టీ తీసుకుంటారు. గ్రీన్ టీలో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నప్పటికీ కొన్ని దుష్ప్రభావాలు కూడా లేకపోలేదు. అవేంటో తెలుసుకుందాము. గ్రీన్ టీలో కొద్దిగా షుగర్ వేయడం వల్ల, ‘వెయిట్ లాస్ ఫ్రెండ్లీ' అనే ట్యాగ్ దానంతట అదే కోల్పోయినట్లే. స్వీట్ గ్రీన్ టీ త్రాగడం వల్ల బరువు తగ్గడానికి బదులుగా మరింత బరువు పెరిగే అవకాశం లేకపోలేదు. బరువు తగ్గాలనుకొనేవారు గ్రీన్ టీలో షుగర్కు బదులుగా తేనె కలుపుకుంటే మంచి ఫలితం ఉంటుంది.