మంగళవారం, 23 ఏప్రియల్ 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
సోమవారం, 15 జులై 2019 (12:51 IST)
సంబంధిత వార్తలు
వ్యాపార భాగస్వాముల చేతిలో మోసపోయిన సెహ్వాగ్ భార్య
ముందే తెలిస్తే నా పెళ్లికి లోన్ తీసుకునేదాన్ని...
మాజీ భర్తను వదులుకోలేదు.. రెండో భర్తతో సంసారం.. చివరికి ఏమైందంటే?
చదువు ఆదా చేస్తున్నా నాన్న... లేదంటే....
అక్కడైతే డెలివరీ ఫ్రీ అంట కదా నాన్న.... ఖర్చు లేకుండా ఉంటుందని...
తింటే సగం పళ్లు.. తినకపోతే అన్ని పళ్లు రాలిపోతాయ్..
భార్య : ఏమండీ.. మీ కోసం ఉండ్రాళ్లు చేశాను.. తిందురుకాని రండీ.
భర్త : వద్దులేవోయ్... నువ్వు చేసిన ఉండ్రాల్లు తింటే సగం పళ్లు రాలిపోతాయ్...
భార్య : తినకపోతే సగం పళ్లు రాలిపోతాయ్...
భర్త : ప్చ్..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
పిఠాపురంలో పవన్ కల్యాణ్ నామినేషన్ దాఖలు.. ఆవిడ వద్ద ఆశీర్వాదం
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు రాజకీయ నాయకుడిగా మారిన నటుడు పవన్ కళ్యాణ్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేబ్రోలులోని తన నివాసం నుంచి భారీ ర్యాలీగా పిఠాపురం చేరుకుని పిఠాపురంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ) కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ ర్యాలీలో పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
గుంటూరు అత్యంత సంపన్న ఎంపీ అభ్యర్థిగా పెమ్మసాని
ఎన్నికల తరుణంలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ప్రకటించిన ఆస్తులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తాజాగా భారతదేశంలోని అత్యంత ధనవంతులైన ఎంపీ అభ్యర్ధులలో ఒకరి గురించి నెట్టింట చర్చ సాగుతోంది. అత్యంత సంపన్న ఎంపీ అభ్యర్థి గుంటూరు నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. గుంటూరు నుంచి పోటీలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్పై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. మంగళవారం నామినేషన్ దాఖలు చేసిన ఆయన తన కుటుంబ ఆస్తుల విలువ దాదాపు రూ.5784 కోట్లుగా ప్రకటించారు.
బొత్స ఫ్యామిలీ ఆస్తులు రూ.19.76 కోట్లు... వంగా గీత ఆస్తులు రూ.29.15 కోట్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు పోటీ చేస్తున్న అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులు తమతమ ఆస్తుల వివరాలను బహిర్గతం చేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్, టీడీపీ అధినేత చంత్రబాబు నాయుడు ఇలా ప్రతి ఒక్కరూ ఆస్తులు వివరాలను వెల్లడించారు. ఆ కోవలోనే రాష్ట్ర విద్యా మంత్రి, విశాఖపట్టణం లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీ, పిఠాపురం వైకాపా అభ్యర్థి వంగా గీతలు తమ ఆస్తుల వివరాలను వెల్లడించారు. ఈ మేరకు వారు సమర్పించిన ఎన్నికల నామినేషన్తో పాటు తమ ఆస్తుల వివరాలకు సంబంధించి అఫిడవిట్లను సమర్పించారు.
ఇజ్రాయేల్ దాడులు.. గర్భిణీ మృతి.. ప్రాణాలతో బయటపడిన గర్భస్థ శిశువు
ఇజ్రాయేల్ సైన్యం నిర్వహించిన దాడిలో పాలస్తీనా గర్భిణి ప్రాణాలు కోల్పోయింది. అయితే ఆమె గర్భస్థ శిశువు ప్రాణాలతో బయటపడింది. ఇజ్రాయేల్- హమాస్ల మధ్య గత ఏడాది యుద్ధం ప్రారంభమైంది. హమాస్కు వ్యతిరేకంగా ఇజ్రాయేల్ జరుపుతున్న దాడుల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. చాలామంది అక్కడ నుంచి తప్పించుకుని వలసదారుల పేరిట ఈజిప్టు సరిహద్దు వద్ద వున్న రబా నగరానికి చేరుకుంటున్నారు.
ఇది ఏకగ్రీవం కాదు.. అది నియంత నిజమైన ముఖం : సూరత్ ఏకగ్రీవంపై రాహుల్ స్పందన
గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ లోక్సభ స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ముఖేశ్ దలాల్ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఈ స్థానం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి నీలేశ్ కుంభానీ నామినేషన్ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. అదేసమయంలో పార్టీ డమ్మీ అభ్యర్థి సురేశ్ నామినేషన్ను కూడా ఆయన తిరస్కరించారు. మిగిలిన స్వతంత్ర అభ్యర్థులు కూడా తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో బీజేబీ అభ్యర్థి ఒక్కరే పోటీలో నిలవడంతో ఎన్నికలు లేకుండానే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీనిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఇదీ నియంత నిజమైన ముఖం అంటూ విమర్శించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
కిడ్నీలు డ్యామేజ్ అవుతున్నాయని చెప్పే 7 సంకేతాలు
కిడ్నీలు శరీరంలో చాలా ప్రధానమైనవి. కిడ్నీలు రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి. జీర్ణవ్యవస్థ నుండి వచ్చే వ్యర్థాలను అదనపు ద్రవాలను బయటకు పంపిస్తాయి. రక్తపోటు, ఎలక్ట్రోలైట్ స్థాయిలను నియంత్రిస్తాయి. ఐతే గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, క్యాన్సర్లానే కిడ్నీ సమస్యలు కూడా భయంకరంగా ఉంటాయి. ఈ సమస్యలు ఎలా వుంటాయో తెలుసుకుందాము. మూత్రం రంగు మారినా, మూత్రం అసాధారణంగా ఉన్నా కిడ్నీ సమస్య ఉన్నట్లు గుర్తించాలి. కిడ్నీలు సరిగా పనిచేయకపోతే వ్యర్థాలను శుభ్రపరిచే ప్రక్రియ అస్తవ్యస్తమవుతుంది. ఫలితంగా ఆ వ్యర్థాలు రక్తంలో కలుస్తాయి, దాంతో నోట్లో చెడు రుచి కలుగుతుంది. కిడ్నీలు పూర్తిగా చెడిపోతే రుచి సామర్థ్యం, ఆకలి బాగా తగ్గిపోతుంది. తరచుగా వికారం, వాంతులు వస్తాయి. రక్తంలో వ్యర్థాల ఫలితంగా ఇది జరుగుతుంది.
ఐస్ క్రీమ్ తింటే అనర్థాలు కూడా వున్నాయ్, ఏంటవి?
ఐస్ క్రీమ్ అంటే చాలామందికి చాలాచాలా ఇష్టం. ఐతే ఐస్ క్రీమ్ కొద్దిమోతాదులో తింటే ఇబ్బంది తలెత్తకపోవచ్చు, కానీ మితిమీరి తింటే అనారోగ్య సమస్యలు కలిగించే అవకాశం లేకపోలేదు. ఐస్ క్రీం అధిక మోతాదులో తింటే ఏం జరుగుతుందో తెలుసుకుందాము. పరిమితికి మించి తినే ఐస్క్రీమ్తో కేలరీలు పెరుగుతాయి, ఇది శరీర బరువును పెంచుతుంది. ఐస్క్రీం మోతాదుకి మించి తినడం వల్ల రక్తపోటుపై ప్రభావం చూపుతుంది. ఐస్ క్రీం అతిగా తినడం వల్ల గుండె ఆరోగ్యం పాడయ్యే అవకాశం లేకపోలేదు. అదేపనిగా ఐస్ క్రీం తింటే అది మెదడు నరాలను ప్రభావితం చేస్తుంది.
జీడిపప్పు ఎన్ని తినాలి? జీడిపప్పుతో ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?
జీడిపప్పు. జీడిపప్పులో సున్నా కొలెస్ట్రాల్ ఉంటుంది. కనుక గుండెకు ఎలాంటి హాని చేయదు. ఈ జీడిపప్పు తింటుంటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. జీడిపప్పులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది, హిమోగ్లోబిన్ ఏర్పడటానికి ఇవి దోహదపడతాయి. జీడిపప్పు తింటుంటే రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు. జీడిపప్పు చర్మాన్ని ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తుంది. ఎముకల దృఢత్వాన్ని, గుండె ఆరోగ్యాన్ని పెంచడంలో జీడిపప్పు సహాయపడుతుంది. జీడిపప్పు తింటుంటే కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతాయి.
పొట్టకొవ్వు, అధికబరువు తగ్గించే ఎండు గింజలు, ఏంటవి?
ఈరోజుల్లో కూర్చుని చేసే ఉద్యోగాలు ఎక్కువయ్యాయి. దానితో పాటు శరీరంలో విపరీతంగా కొవ్వు చేరడంతో అధిక బరువు సమస్య తలెత్తుతోంది. నట్స్లో కేలరీలు ఎక్కువగా ఉన్నప్పటికీ, రోజూ సరైన మొత్తంలో తినడం వల్ల బరువు తగ్గవచ్చు. ఈ గింజలన్నింటినీ ఒక ట్రయల్ మిక్స్ని తయారు చేసి తింటుంటే బరువు తగ్గవచ్చు. అవేమిటో తెలుసుకుందాము. ప్రతిరోజూ 3-5 బాదంపప్పులను తినడం వల్ల అధిక బరువు తగ్గడం, అధిక కొవ్వు తగ్గే అవకాశం వుంటుంది. రోజూ కొన్ని వాల్నట్లు తింటే కొవ్వును తగ్గిస్తాయి, ఆరోగ్యకరమైన శరీర బరువును ప్రోత్సహించడంలో సహాయపడతాయి. పిస్తాపప్పు మోనో-అన్శాచురేటెడ్ కొవ్వులను కలిగి ఉంటాయి, ఇవి బరువు తగ్గడాన్ని పెంచుతాయి. బ్రెజిల్ గింజలు కొవ్వును తగ్గించే ప్రక్రియలో సమర్థవంతమైన ఎల్-అర్జినైన్ను కూడా కలిగి ఉంటాయి.
పురుషులు సోయాబీన్ అధికంగా తీసుకుంటే ఏమవుతుందో తెలుసా?
వర్కవుట్ చేసిన తర్వాత, చాలా మంది సోయాబీన్తో కూడిన ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకుంటారు, అయితే సోయాబీన్ తీసుకోవడం పురుషులకు అంత మంచిది కాదంటున్నారు నిపుణులు. ఆ కారణాలు ఏమిటో తెలుసుకుందాము. సోయా ఫుడ్స్ తినడం వల్ల పురుషులలో ఈస్ట్రోజెన్ హార్మోన్ పరిమాణం పెరుగుతుంది. ఇది వారి సంతానోత్పత్తిపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. గుండెకు హాని కలిగించే సోయాబీన్లో ట్రాన్స్ ఫ్యాట్ ఉంటుంది. దీని అధిక వినియోగం హైపోథైరాయిడిజంకు కారణం కావచ్చు. దీన్ని తీసుకోవడం వల్ల చర్మానికి అలర్జీ కూడా వస్తుంది.