సంబంధిత వార్తలు
- మంచు మనోజ్ ఇక సినిమాల్లో నటించడట.. రాజకీయాల్లోకి వస్తాడా?
- తారక్కి కరెక్ట్ మొగుడు అభయ్ కుట్టి.. మంచు మనోజ్కి నీళ్లు తాగించాడు..
- నన్ను సెల్ ఫోన్ సిగ్నల్స్ లేని చోటుకు తీసుకెళ్లారు... హీరోయిన్ అనీషా అంబ్రోస్
- మంచు మనోజ్ను సీఎం చేయండి లేదా పెద్ద మావో నేతగా మార్చండి: పోసాని
- అమ్మాయిలంటే మాకెంతో ప్రేమ.. అందుకే దేవుడు మాకు ఆడపిల్లలను ఇచ్చాడనుకుంటా: మనోజ్
'ఒక్కడు మిగిలాడు'లో ఎల్టీటీఈ చీఫ్గా మంచు మనోజ్ (ట్రైలర్)
మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'ఒక్కడు మిగిలాడు'. ఈ చిత్రాన్ని అజయ్ ఆండ్రూస్ తెరకెక్కించాడు. ఈ సినిమాలో మనోజ్ ఎల్టీటీఈ చీఫ్గా, ఓ స్టూడెంట్గా రెండు విభిన్నమైన పాత్రలను పోషించాడు. ఈ సినిమాలో
మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'ఒక్కడు మిగిలాడు'. ఈ చిత్రాన్ని అజయ్ ఆండ్రూస్ తెరకెక్కించాడు. ఈ సినిమాలో మనోజ్ ఎల్టీటీఈ చీఫ్గా, ఓ స్టూడెంట్గా రెండు విభిన్నమైన పాత్రలను పోషించాడు. ఈ సినిమాలో మనోజ్ జోడీగా అనీషా ఆంబ్రోస్ నటించింది.
తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ను రిలీజ్ చేశారు. యాక్షన్ .. ఎమోషన్తో కూడిన సన్నివేశాలతో కూడిన ట్రైలర్ను తయారు చేసి రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే సినిమాపై ఆసక్తిని రేకెత్తించేదిలా వుంది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.
తర్వాతి కథనం
