Tuesday, 28 July 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Astrology Zodiac Virgo Edu.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Tue, 28 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
జాతకం
దినఫలం
వారఫలం
మాసఫలం
వార్షిక ఫలం
కన్య
విద్య
ఇంజనీరింగ్, మెడికల్, మేనేజ్ మెంట్ కోర్సులలో రాణిస్తారు.
రాశి లక్షణాలు
శరీరం & ఆరోగ్యం
ఆర్థిక స్థితి
ఆదాయం మరియు అదృష్ణం
ప్రేమ సంబంధం
హాబీలు
వ్యాపారం
గుణగణాలు
అదృష్ట రంగు
ఆప్త మిత్రుడు
దాంపత్య జీవితం
లక్కీ స్టోన్
విద్య
గృహం మరియు కుటుంబం
లక్కీ నెంబర్
సహజమైన బలహీనతలు
వ్యక్తిత్వం
ఆరోగ్యం
లక్కీ డే
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
బొద్దింకల ముసుగులో 2,873 నేరచరితులు, 989 మందిపై హత్య, లైంగిక దాడుల కేసులు...
ఢిల్లీలో జరిగిన జంతర్ మంతర్ విద్యార్థుల ఆందోళనలో సుమారు 3 వేల మంది దాకా నేర చరిత్ర వున్న వ్యక్తులు పాల్గొన్నట్లు ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. జూలై 20 నుంచి 25 మధ్య ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా గుర్తించినట్లు వారు వెల్లడించారు. ఈ నేర చరితుల్లో 989 మందిపై హత్య, లైంగిక దాడులు తదితర తీవ్ర నేరాలు చేసినవారు వున్నట్లు గుర్తించారు. బొద్దింక జనతా పార్టీ విద్యార్థులు చేపట్టిన నిరసనా స్థలానికి వీరంతా పలుమార్లు వచ్చినట్లు తేలింది. దీనితో వీరు అక్కడికి ఎందుకు వచ్చారు... శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకా లేదంటే విద్రోహ చర్యలకు పాల్పడే కుట్ర చేసేందుకు వచ్చారా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రశ్నపత్రాల లీక్ చేయాలంటేనే ఇకపై వెన్నులో వణుకు పుడుతుంది : కిషన్ రెడ్డి
ప్రశ్నపత్రాలను లీక్ చేయాలంటేనే వణుకు పుట్టేలా కేంద్రం చట్టం తీసుకొచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సోమవారం లోక్సభలో కేంద్రం ప్రవేశపెట్టిన యాంటీ ప్రశ్నపత్రాల లీక్ బిల్లుపై ఆయన స్పందిస్తూ, ప్రశ్నపత్రాలు లీక్ చేయాలంటేనే వణుకు పుట్టేలా, విద్యార్థుల భవిష్యత్తుకు పూర్తి భరోసా ఇస్తూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో 'పబ్లిక్ పరీక్షల అక్రమాల నిరోధక బిల్లు'ను ప్రవేశపెట్టింది. నరేంద్ర మోడీ నాయకత్వంలో, విద్యార్థులతో నేరుగా చర్చించి, వారి డిమాండ్లను పరిష్కరిస్తూ చాలా బాధ్యతాయుతంగా ఈ చట్టాన్ని తీసుకువచ్చామన్నారు.
మతం మారితే ఎస్సీ హోదా రద్దు : తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు
మతం మారితే తక్షణమే ఎస్సీ హోదా రద్దు అవుతుందని సుప్రీంకోర్టు మరోమారు స్పష్టం చేసింది. హిందూ, సిక్కు, బౌద్ధ మతస్తులు మాత్రమే ఎస్సీ హోదాకు అర్హులని దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. అందువల్ల మతం మారితే ఎస్సీ హోదా ప్రయోజనాలన్నీ కోల్పోతారని స్పష్టం చేసింది.
తూర్పు గోదావరి జిల్లాలో కనిపించిన మగపులి.. రేడియో కాలర్ ద్వారా...?
తూర్పుగోదావరి జిల్లాలోని గోపాలపురం మండలంలో మగపులి కనిపించడంతో ఆ ప్రాంతంలో మరోసారి భయాందోళనలు నెలకొన్నాయి. స్థానికుల సమాచారం ప్రకారం, కొవ్వూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని గోపాలపురం మండలంలో ఉన్న కరకపాడు, నందిగూడెం గ్రామాల అటవీ ప్రాంతాల్లో ఈ పులి కనిపించింది. గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించగా, వారు వెంటనే అక్కడికి చేరుకుని ఆ ప్రాంతంలో పులి అడుగుజాడలను గుర్తించారు.
అయోధ్య విరాళాల చోరీ కేసు : 2 వారాల్లో సమగ్ర నివేదికకు సుప్రీం ఆదేశం
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అయోధ్య రామాలయం కోసం ప్రపంచం నలుమూలల నుంచి భారీగా విరాళాలు వచ్చాయి. అయితే, ఈ విరాళాలు దుర్వినియోగమయ్యాయి. దీనిపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ఘటనపై రెండు వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృంద అధికారులను ఆదేశించింది.
లేటెస్ట్
రూ.11.70 కోట్ల వ్యయంతో సింహాచలంలో గిరి ప్రదక్షణ రహదారి
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వార్షిక గిరి ప్రదక్షిణలో పాల్గొనే లక్షలాది మంది భక్తులకు రవాణా సౌలభ్యాన్ని కల్పించేందుకు, విశాఖపట్నంలోని ఎన్ఎస్టీఎల్ నుండి సింహాచలం వరకు కొత్తగా అభివృద్ధి చేసిన 1.4 కిలోమీటర్ల రహదారిని విశాఖపట్నం ఎంపీ ఎం. శ్రీభారత్ లాంఛనంగా ప్రారంభించారు.
27-07-2026 సోమవారం ఫలితాలు - ప్రలోభాలకు లొంగవద్దు.. ముఖపరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. ప్రలోభాలకు లొంగవద్దు. ముఖ్యుల కలయిక వీలుపడదు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. మొండిధైర్యంతో ముందుకు సాగుతారు. ఖర్చులు విపరీతం. ఆత్మీయుల రాక ఉత్సాహం కలిగిస్తుంది. కీలక పత్రాలు అందుకుంటారు.
ఆదివారం మీ రాశి ఫలితాలు- అవకాశాలు చేజారినా ఒకందుకు మంచికే అనుకోండి
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం లక్ష్యానికి చేరువలో ఉన్నారు. ఓర్పుతో యత్నాలు సాగించండి. చెల్లింపుల్లో జాప్యం తగదు. పెద్దల జోక్యంతో సమస్య సద్దుమణుగుతుంది. పనులు ఇతరులకు అప్పగించవద్దు. కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు. పత్రాలు అందుకుంటారు. వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు అనుకున్నది సాధిస్తారు. ఆశలొదిలేసుకున్న ధనం అందుతుంది. ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఒత్తిడికి గురికావద్దు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. సకాలంలో పనులు పూర్తి చేస్తారు.
26-07-2026 నుంచి 01-08-2026 వరకు మీ వార రాశి ఫలితాలు
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం సంప్రదింపులతో తీరిక ఉండదు. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పనిభారం, విశ్రాంతి లోపం, కీలక ఒప్పందాల్లో మెలకువ వహించండి. అనాలోచిత నిర్ణయాలు తగవు, అనుభవజ్ఞుల సలహాతో పాటించండి. ఆదాయం బాగుంటుంది. రోజు వారి ఖర్చులే ఉంటాయి. పెట్టుబడులపై దృష్టి పెడతారు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. శుక్రవారం నాడు పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. మీ చొరవతో ఒక సంబంధం నిశ్చయమవుతుంది. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. గృహం నిత్యం సందడిగా ఉంటుంది. పెద్ద వ్యాపారాలు జోరుగా సాగుతాయి. ఆకర్షణీయమైన పథకాలు రూపొందిస్తారు. ఉపాధ్యాయులకు కొత్త బాధ్యతలు ఉద్యోగస్తులు కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. రిటైర్డ్ అధికారులకు వీడ్కోలు పలుకుతారు
వేములవాడ ఆలయంలో లడ్డూ ప్రసాదం ధరల సవరింపు
వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అధికారులు లడ్డూ ప్రసాదం ధరను సవరించాలని యోచిస్తున్నారు. ఈ ధరల సవరణకు ఆమోదం కోరుతూ ఆలయ అధికారులు దేవాదాయ శాఖ కమిషనర్కు ప్రతిపాదనలు సమర్పించారు. రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటైన ఈ ఆలయానికి ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. గత పదేళ్లుగా ధరలను పెంచకుండా, ముడి సరుకుల వ్యయం పెరిగినప్పటికీ నాణ్యమైన ప్రసాదాన్ని భక్తులకు అందిస్తూనే ఉన్నామని అధికారులు తెలిపారు.
Home
Horoscope
Shorts
Photos
Videos