మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఆయుర్వేదం ఏ ఆహారం సూచిస్తుంది?

ఆయుర్వేదంలో వాతాన్ని అంటే నాడీమండలాన్ని శాంతపరిచే ఆహారం తీసుకోమంటుంది. కొంచెం కారం, ఉప్పు, ఉన్న వంటలు తీసుకోవడం మంచిది. రాత్రి వేడిపాలు, పటికబెల్లం, కలిపి మానసమిత్రవటిని కాని, శంఖపుష్పిమాత్ర కానీ తీసుకోవాలి. ప్రతిరోజూ వేడి చేసిన ధన్వంతరీ తైలంతో కానీ

మంగళవారం, 2 ఆగస్టు 2016 (21:24 IST)
ఆయుర్వేదంలో వాతాన్ని అంటే నాడీమండలాన్ని శాంతపరిచే ఆహారం తీసుకోమంటుంది. కొంచెం కారం, ఉప్పు, ఉన్న వంటలు తీసుకోవడం మంచిది. రాత్రి వేడిపాలు, పటికబెల్లం, కలిపి మానసమిత్రవటిని కాని, శంఖపుష్పిమాత్ర కానీ తీసుకోవాలి.
 
ప్రతిరోజూ వేడి చేసిన ధన్వంతరీ తైలంతో కానీ, నువ్వుల నూనెతో కానీ ఒంటిని మర్దన చేసుకుని స్నానం చేయాలి. పులుపు లేని తియ్యని పళ్ల రసం తాగాలి. అన్నిటికీ మించి రాత్రి పదిగంటలకు పడుకోవడం అలవాటు చేసుకోండి. 
 
మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు విటమిన్ సి ఉన్న సహజమైన ఆహారం ఉపకరిస్తుంది. బత్తాయి, ద్రాక్ష, క్యాలీఫ్లవర్, నారింజ, నిమ్మ, మామిడిపళ్లలో ఇది ఉంటుంది.
 
మెగ్నీషియం ఉన్న గోధుమ, బాదం, పొద్దుతిరుగుడు పూల విత్తనాలు, వాటి నుంచి వచ్చిన పదార్థాలు తీసుకోండి. ఉదయం పెరుగు, వెన్న, పాలు తీసుకోండి.

అన్నీ చూడండి

నలుగురైదుగురు భార్యలని మాట్లాడి ఓ పార్టీ భూస్థాపితం, ఇదేనా జర్నలిజం: తెలంగాణ జనసేన

అమిత్ షా గారూ, ఆయన్ని అరెస్ట్ చేయరా: డిప్యూటీ సీఎం పవన్ డైలాగ్‌తో పగలబడి నవ్విన జనసైనికులు, వీడియో

Vijay : ఢిల్లీలో ప్రధానిని కలిసిన తమిళనాడు సీఎం విజయ్

రాగి శాసనాలను స్వదేశానికి తెప్పించిన ప్రధాని మోడీ.. ప్రశంసించిన సీఎం విజయ్

మమతా బెనర్జీకి షాకిచ్చిన బరాసత్ ఎంపీ... అన్ని పదవులకు రిజైన్

అన్నీ చూడండి

Nivetha Pethuraj: వెంకీ, చిరు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్

Madhura Sridhar: అలా చేయడంతో ఇండస్ట్రీ పరువు పోతుంది : మధుర శ్రీధర్ రెడ్డి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

Dil Raju: కథా బలమున్న చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఎంటర్ టైన్ చేయాలి : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments