నిమ్మరసం, మెంతి ఆకుల పేస్టుతో మొటిమలు తొలగిపోతాయా? ఎలా?

నిమ్మరసంతో మొటిమలు తొలగిపోతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. తాజా నిమ్మరసాన్ని.. ముఖంపై మొటిమలపై పూయడం ద్వారా చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. నిమ్మకాయ తొక్కను నేరుగా చర్మానికి పూయకుండా.. ఒక చిన్న

మంగళవారం, 12 జులై 2016 (15:26 IST)
నిమ్మరసంతో మొటిమలు తొలగిపోతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. తాజా నిమ్మరసాన్ని.. ముఖంపై మొటిమలపై పూయడం ద్వారా చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. నిమ్మకాయ తొక్కను నేరుగా చర్మానికి పూయకుండా.. ఒక చిన్న గిన్నెలో నిమ్మకాయ రసాన్ని తీసుకుని, చిన్న పత్తి ముక్కను నిమ్మరసంలో తడిపి మచ్చలపై పూయండి.
 
అలాగే మొటిమలకు చెక్ పెట్టాలంటే.. మెంతి ఆకుల నుండి తయారు చేసిన ఫేస్ మాస్క్‌ను వాడండి. ఇందులో తొలుత, మెంతి ఆకులను దంచి వాటిని నీటిలో కలిపి వేడి చేయండి. తరువాత మిశ్రమాన్ని చల్లబరచిన తరువాత, ఒక పేస్ట్‌లా తయారవుతుంది. ఈ పేస్ట్‌ను మొటిమల వలన ఏర్పడిన మచ్చలపై రాయండి. ఇలా వాడటం వలన మచ్చలు త్వరగా తగ్గి మంచి ఫలితాన్ని పొందుతారు.

అన్నీ చూడండి

వల్లభనేని వంశీ ఇలా అయిపోయారేంటి? వీడియో వైరల్

ఇంట్లో చెప్పడం వల్లే ఫలితం శూన్యం.. అందుకే చంపేద్దాం : కేతన్ భార్య సియా

కేతన్‌తో పెళ్లి ఇష్టం లేదని చెప్పి వుంటే వివాహం రద్దు చేసేవాళ్లం.. గోయల్ సోదరుడు

బీజేపీ పాలిత ప్రభుత్వంలో మరో రాతపరీక్ష ప్రశ్నపత్రం లీక్

స్మార్ట్ కిచెన్‌‌ను వ్యతిరేకిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. కారణం ఏంటంటే?

అన్నీ చూడండి

మరోమారు సందడి చేయనున్న పుష్ప రాజ్ - శ్రీవల్లి జోడీ

మొన్ననే గోవాలో కలిశాను... ఆప్యాయంగా మాట్లాడారు : భాగ్యరాజ్ మృతిపై చిరంజీవి

తమిళ దిగ్గజ నటుడు కె.భాగ్యరాజ్య ఎలా చనిపోయారంటే...?

ఖుష్బూ సుందర్ కుమార్తె పెళ్లికి వెళ్లొచ్చారు.. గుండెపోటుతో భాగ్యరాజ్ కన్నుమూత (video)

కోలీవుడ్ నటుడు, దర్శకుడు కె. భాగ్యరాజ్ హఠన్మరణం, మార్నింగ్ వాక్ చేసి వచ్చాక...

తర్వాతి కథనం
Show comments