శిశువుకు పాలే కాకుండా నీళ్లు కూడా ఇవ్వొచ్చా..?

సోమవారం, 4 మే 2015 (17:14 IST)
20 లేదా 30 రోజుల శిశువుకు పాలతో పాటు నీళ్లు కూడా ఇవ్వొచ్చా..? ఇవ్వకూడదా? అనేది తెలియాలంటే.. ఈ కథనం చదవండి. పిల్లలకు 3 గంటలకు ఒకసారి తప్పనిసరిగా పాలు పట్టించాలి. చిన్నారి నిద్రపోతున్నప్పటికీ 3 గంటలకోసారి పట్టించాలి. పిల్లల పెరుగుదలకు తల్లిపాలు ఎంతో శ్రేష్ఠమైనది. శిశువు పెరిగే కొద్దీ పాలతో పాటు పోషకాలతో కూడిన ఆహారాన్ని వైద్యుల సలహా మేరకు ఇవ్వాల్సి ఉంటుంది.  
 
అయితే శిశువులకు పట్టే పాలలోనే నీరుండటంతో.. ప్రత్యేకంగా నీరు ఇవ్వడం అవసరం లేకపోయినా... పాలతో పాటు అప్పుడప్పుడు పుట్టిన శిశువుకు నీరు స్పూన్ల లెక్కన ఇవ్వడం మంచిదేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
పాలు పట్టిన గంటసేపు తర్వాత బాగా మరిగించి ఆరబెట్టిన నీటిని గోరు వెచ్చగా... రెండేసి స్పూన్లు ఇవ్వడం మంచిది. పాలే కాకుండా నీరు ఇవ్వడం ద్వారా పిల్లల్లో పెరుగుదల ఉంటుంది. పాలతో పాటు నీరు తీసుకునే పిల్లల్లో మలబద్ధకం సమస్య ఉండదని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు.

అన్నీ చూడండి

జగన్మోహన్ రెడ్డి MAVIGUN ప్రతిపాదనను తప్పుబట్టిన రవి కుమార్

Cockroach Janta Party బొద్దింక జనతా పార్టీకి మద్దతుదారులంతా పాకిస్తాన్ వాళ్లే

టేకు ఆకుల కోసం అడవికి వెళ్లిన నలుగురు మహిళల మృతి.. చంపింది ఎవరు?

అమ్మాయి కోసం ఇద్దరు యువకులు బందర్ రోడ్డులో థార్ జీపులతో బీభత్సం, వీడియో

జగన్‌పై నిప్పులు చెరిగిన నారా లోకేష్- రాయలసీమను ఉద్యానవన హబ్‌గా తీర్చిదిద్దుతాం..

అన్నీ చూడండి

కేన్స్‌లో షాకింగ్ ఘటన... మిస్ వెనిజులాపై స్టైలిస్ట్ కత్తెరతో దాడి.. ముఖంపై రక్తంతో.. వీడియో

Shruti Haasan: హెల్లాల్లో స్టెప్‌లతో అలరించిన రామ్ చరణ్, శ్రుతిహాసన్

మేము కాప్’లం 17 రోజుల్లోనే తీశారంటే నమ్మలేకపోయా : బండ్ల గణేష్

Satyadev: యముడిలా కనుమరుగు చేసే సమవర్తి పాత్రలో సత్యదేవ్

Payal Rajput: శౌరవ్ ను హగ్ చేసుకుని ఆల్ ది బెస్ట్ చెప్పిన పాయిల్ రాజ్ పుత్

Show comments