పూరీలు క్రిస్పీగా ఉండాలంటే.. ఫ్రిజ్‌లో ఉంచండి!!

సోమవారం, 3 నవంబరు 2014 (15:18 IST)
చాలా మందికి పూరీలు అంటే ఎంతో ఇష్టం. అయితే, ఈ పూరీలు మరింత క్రిస్పీగా ఉంటే భలే ఉంటుంది. ఇలా ఉండేందుకు ఓ చిన్నపాటి చిట్కాను పాటిస్తే చాలు. 
 
పూరీల కోసం సిద్ధం చేసుకున్న పిండిని గుండ్రంగా తయారు చేసిన తర్వాత కొద్దిసేపు ఫ్రిజ్‌లో ఉంచాలి. ఇలా చేసినట్టయితే, కాల్చే సమయంలో నూనెను తక్కువగా పీల్చడంతో పాటు.. ఎంతో క్రిస్పీగా ఉంటాయి. 
 
అలాగే, ఎక్కువ రోజులు నిల్వవున్న శెనగపిండిని చెత్తలో పారేయకుండా దాన్ని పాత్రలు తోమడానికి ఉపయోగిస్తే గిన్నెలు మరింతగా మెరుస్తాయి. 

అన్నీ చూడండి

నీట్ ప్రశ్నపత్రం లీక్ నిందితుడు రీనీట్ రాసేందుకు అనుమతి... ఎలా?

కార్పొరేట్ ఉద్యోగానికి కాదని ఉబెర్ డ్రైవర్‌గా మారిన హైదరాబాద్ వ్యక్తి...

నీట్ రీ-టెస్ట్ భద్రత ఏర్పాట్లపై అన్నామలై మండిపాటు.. పరీక్షా సమయం పెంపుపై అభ్యంతరం

అయోధ్య బాల రాముడికి అరుదైన కానుక - అత్యంత ఖరీదైన మామిడి పండు సమర్పణ

హోం మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు.. ఖండించిన ఏపీ డిప్యూటీ సీఎం

అన్నీ చూడండి

పెళ్లి చేసుకునేందుకు సరైన వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నా : శ్రీముఖి

Kajal Aggarwal: సాక్షుల బోనులో పురుగుమందు సిలిండర్ తో లాయర్ కాజల్ అగర్వాల్..ది ఇండియా స్టోరీ

Singeetham: 40 ఏళ్ల కలని సక్సెస్ చేసిన ఘనత నాగ్ అశ్విన్ గారిదే : సింగీతం శ్రీనివాసరావు

Natti Kumar: పర్సంటేజ్ సబ్ కమిటీ నుంచి సురేష్ బాబు, దిల్ రాజు తప్పుకోవాలి : నట్టికుమార్

Arnold Vosloo: రణబాలి సినిమాలో ది మమ్మీ ఫేమ్ ఆర్నాల్డ్ వోస్లూ లుక్

Show comments