చిట్కాలు: సింకులో రోగకారక క్రిములు చేరకుండా ఉండాలంటే?

సోమవారం, 15 డిశెంబరు 2014 (18:01 IST)
ఈగలు, దోమలు, బొద్దింకలు ఇతర సూక్ష్మజీవులు వంటింట్లో చేరకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వంటిల్లు ఎల్లవేళలా పొడిగా, శుభ్రంగా ఉండేట్టు చూసుకోవాలి. 
 
సింకులో రోగకారక క్రిములు చేరే అవకాశం ఉంది. ముఖ్యంగా పచ్చి మాంసం, కూరగాయలు, అంట్ల గిన్నెలు సింకులో కడిగిన తర్వాత యాంటిబ్యాక్టీరియల్ స్ప్రేని సింకులో చల్లాలి. 
 
కొద్దిసేపైన తర్వాత ఆ సింకును బాగా కడిగేయాలి. ఇలా చేస్తే సింకును అంటిపెట్టుకుని ఉన్న రకరకాలైన బాక్టీరియా, వైరస్ కారక సూక్ష్మదీవులు పూర్తిగా నశించిపోతాయి. 

అన్నీ చూడండి

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన - పలు జిల్లాలకు హెచ్చరిక

గెలిచినా ఓడినా నేర్చుకోవడం ఆపొద్దు : రష్మిక మందన్నా

రాజ్యసభలో మూడింట రెండొంతుల మెజారిటీకి చేరువలో ఎన్డీయే

విడాకుల కోసం ఐదేళ్ల పోరాటం చేశారు.. హగ్ చేసుకుని ఐదు నిమిషాల్లో కలిసిపోయారు... (వీడియో)

భారత డీఎన్‌ఏలోనే ఇన్నోవేషన్‌ ఉంది: ప్రధాని మోదీ

అన్నీ చూడండి

ప్రజలు కుక్కలు అని ఎలా అంటాను? టీవీకె గురించి నేనలా అన్నాననీ: రాఘవ లారెన్స్

కాశీలో రేణూ దేశాయ్.. ఎందుకో తెలుసా?

Mohanlal: మోహన్‌లాల్ సస్పెన్స్ థ్రిల్లర్ దృశ్యం 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌

Bhogi: శర్వా.. భోగి చిత్రం కోసం యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్న సంపత్ నంది

V.V. Vinayak: వడ్డే నవీన్‌ సినిమాలు ఇష్టంతో చేయలేదు : వి. వి. వినాయక్

Show comments