ఇక భారత్‌లో కరోనా శాశ్వతమా?

శుక్రవారం, 27 ఆగస్టు 2021 (10:05 IST)
భారత్‌లో కరోనా ఎప్పటికీ ఉండిపోయే వ్యాధి దశలోకి మారుతోందని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది. మరికొన్ని రోజులు కోవిడ్ ఇలానే ఉండే అవకాశం ఉందని తెలిపింది.

పిల్లలకు కరోనా సోకినా వ్యాధి అతి స్వల్పంగానే ఉంటుందని పేర్కొంది. అంతేకాకుండా ఇటీవల కోవిడ్ ఎప్పటికీ అంతం కాదని, మనతోనే శాశ్వతంగా ఉంటుందని చాలామంది శాస్త్రవేత్తలు పేర్కొన్న విషయం తెలిసిందే.

సార్స్-కోవి-2ను అంతం చేయొచ్చా అని ప్రముఖ సైన్స్ జర్నల్ 'నేచర్' గత జనవరిలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 100కు పైగా మ్యునాలజిస్టులను, వైరాలజిస్టులను, ఆరోగ్య నిపుణులను అడిగింది. 'నిర్మూలించడం కుదరదు' అని వారిలో 90శాతానికి పైగా సమాధానమిచ్చారు.

అన్నీ చూడండి

సంధ్య థియేటర్ తొక్కిసలాట : వర్చ్యువల్‌గా కోర్టుకు హాజరైన అల్లు అర్జున్

ఈ ఫోటోకి నువ్వక్కర్లేదు, పక్కకెళ్లు అంటూ శ్రీలీలకు వేలు చూపిస్తూ షాకిచ్చిన సీఎం భార్య, వీడియో

Vijay Birthday Special: రూ.500ల యాక్టర్ నుంచి తమిళనాడు సీఎం వరకు.. జననాయగన్ జర్నీ

The red bag teser: నలుగురు గాళ్స్ ది రెడ్ బ్యాగ్ కోసం ఏం చేశారు ?

Pawan Kalyan: సి.ఎం. విజయ్ నిర్ణయంతో అభినందనలు తెలిపిన పవన్ కళ్యాణ్

తర్వాతి కథనం
Show comments