దేశంలో కొత్తగా మరో 14092 పాజిటివ్ కేసులు

ఆదివారం, 14 ఆగస్టు 2022 (11:56 IST)
దేశంలో కొత్తగా మరో 14092 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో ఈ కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో తెలిపింది. శనివారం ఈ కేసుల సంఖ్య 15815గా నమోదైన విషయం తెల్సిందే. 
 
ఈ నేపథ్యంలో గడిచిన 24 గంటల్లో 14092 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో కలుపుకుంటే మొత్తం కేసుల సంఖ్య 43609566కు పెరగగా, 527037 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. మరో 116861 యాక్టివ్ కేసులు వ్యాప్తంగా ఉన్నాయి. కాగా, గడిచిన 24 గంటల్లో దేశంలో 41 మంది చనిపోయారు. మరో 16464 మంది కోలుకున్నారు. 

అన్నీ చూడండి

ప్రతి హనీమూన్ స్విట్జర్లాండ్‌లోనే ఎందుకు ముగియాలి? కమల్ హాసన్

తమిళనాడు సీఎం విజయ్ కొడుకు జాసన్ విషయంలో అంత కఠినంగా ఎందుకో?

Spider-Man: స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే కొత్త పోస్టర్

Sureshbabu: నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, పంపిణీదారుల సమస్యలకు సబ్ కమిటీ ఏర్పాటు

Peddi : పెద్ది నుంచి శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ ఫెరోషియస్ లుక్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments