దేశంలో కొత్తగా మరో 14092 పాజిటివ్ కేసులు

ఆదివారం, 14 ఆగస్టు 2022 (11:56 IST)
దేశంలో కొత్తగా మరో 14092 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో ఈ కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో తెలిపింది. శనివారం ఈ కేసుల సంఖ్య 15815గా నమోదైన విషయం తెల్సిందే. 
 
ఈ నేపథ్యంలో గడిచిన 24 గంటల్లో 14092 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో కలుపుకుంటే మొత్తం కేసుల సంఖ్య 43609566కు పెరగగా, 527037 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. మరో 116861 యాక్టివ్ కేసులు వ్యాప్తంగా ఉన్నాయి. కాగా, గడిచిన 24 గంటల్లో దేశంలో 41 మంది చనిపోయారు. మరో 16464 మంది కోలుకున్నారు. 

అన్నీ చూడండి

Chiru, Bobby: వర్షంలో 12 గంటలు తడుస్తూ షూటింగ్‌ చేసిన మెగాస్టార్ చిరంజీవి

దాదా- ది సౌర‌వ్ గంగూలీ స్టోరీ మూవీ ఫ‌స్ట్ లుక్, 2027న సినిమా విడుద‌ల‌

Rashmika: మైసా కోసం రష్మిక రిస్కీ స్టంట్స్.. అండర్‌వాటర్ ఫైట్ సీక్వెన్స్ పూర్తి

Sagar: వంద మందిని పరిచయం చేస్తూ కొత్త సినిమా..మేము కూడా సినిమా తీసినామురో

Naresh Vijaya Krishna: తమిళనాడు ఆదర్శంగా ఆంధ్ర లో కొత్త రాజకీయ శక్తి : నరేష్ విజయ కృష్ణ

తర్వాతి కథనం
Show comments