Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీ అభిమానులకు గుడ్ న్యూస్.. ఏంటది?

Written By సెల్వి
Updated: శనివారం, 21 మే 2022 (13:48 IST)
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ అభిమానులకు గుడ్ న్యూస్. వచ్చే ఐపీఎల్ సీజన్‌లోనూ ధోనీ ఆడుతాడని సీఎస్కే ఫ్రాంచైజీ ధ్రువీకరించింది. 2023 ఐపీఎల్ సీజన్ లోనూ ధోనీ ఆడతాడని తెలియడంతో మహీ ఫ్యాన్స్, సీఎస్కే ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. 
 
అంతేగాకుండా వచ్చే సీజన్ కచ్చితంగా ఆడతానని స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ ధోనీ క్లారిటీ ఇచ్చాడు. అయితే చెన్నై వేదికగా మ్యాచ్‌లు ఆడకపోవడం అంతగా నచ్చడం లేదని ధోనీ పేర్కొన్నాడు.
 
గత ఏడాది ఛాంపియన్ అయిన సీఎస్కే ఈ ఏడాది వరుస ఓటములతో అంతగా రాణించలేకపోయింది. రవీంద్ర జడేజా నుంచి కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాక ధోనీ జట్టులో నూతనోత్సాహాన్ని నింపాడు. ఓడినా తాము మెరుగైన ప్రదర్శన చేశామని ఎంఎస్ ధోనీ గుర్తుచేశాడు. 
 
వచ్చే ఏడాది పరిస్థితులు అనుకూలిస్తే చెన్నై వేదికగా బరిలోకి దిగాలని తాను భావిస్తున్నట్లు తెలిపాడు ధోనీ. వచ్చే ఏడాది మరింత స్ట్రాంగ్‌గా బరిలోకి దిగుతామని.. సీఎస్కే వేదికగా మ్యాచ్‌లు జరగకపోవడం చెన్నై అభిమానులను నిరాశకు గురిచేసిందని కామెంట్స్ చేశాడు. 

అన్నీ చూడండి

Jagtial: బస్సు నడుపుతుండగా ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. తర్వాత ఏమైందంటే?

రూ. 18 లక్షల బైక్‌పై వస్తుండగా రోడ్డు ప్రమాదం: ప్రముఖ యూట్యూబర్, బైక్ రైడర్ అషు మృతి

74 సార్లు అవమానించారు.. నాపై దాడి జరిగినా జగన్ ఒక్క మాట అడగలేదు..

బిడ్డను స్కూల్‌లో చేర్పించేందుకు వచ్చిన భార్య... ఇంటికి తీసుకెళ్లి హత్య చేసిన భర్త

పిల్లలకు మాతృభాషను నేర్పించే యాప్‌ను ప్రశంసించిన చంద్రబాబు

అన్నీ చూడండి

Kittu Pavan: తెలంగాణా ఫోక్‌ స్టార్‌ కిట్టు పవన్‌ హీరోగా చిత్రం ప్రారంభమైంది

Nani: ది ప్యారడైజ్ నుంచి కీర్తి సురేష్ నాని ఎనర్జీకి తో ఫోక్ సాంగ్ రిలీజ్

అమ్మ బ్రాలో నారింజ పండ్లు పెట్టుకుని పార్టీకి వెళ్లా.. కానీ.. : ప్రీతి జింటా

ఐశ్వర్య రాజేష్, సుమంత్, సిద్దు జొన్నలగడ్డ కాంబినేషన్ తో మహేంద్రగిరి వారాహి టీజర్

Kiccha Sudeep : బిల్లా రంగా బాషా: ది ఫస్ట్ బ్లడ్ లో కిచ్చా సుదీప్ లుక్

తర్వాతి కథనం
Show comments