ముఖం మీద మచ్చలు తొలగిపోవాలంటే?

సోమవారం, 3 నవంబరు 2014 (15:38 IST)
ఆలివ్ నూనెను ముఖానికి రాసుకుంటే మచ్చలు తగ్గుతాయి. ముఖానికి ఆయిల్ రాశాక లైట్‌గా ఆవిరి పట్టాలి. అప్పుడు రంధ్రాల క్లియర్ అవడంతో పాటు మచ్చలు తగ్గుతాయి. 
 
* గంధం రాసుకుంటే మచ్చలు తగ్గటానికి సహాయపడుతుంది. గంధంలో రోజ్ వాటర్ లేదా పాలు కలిపి పేస్ట్ చేసి మచ్చలు ఉన్న ప్రదేశంలో రాయాలి. ఒక గంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.
 
* పాలు లేదా నీటిలో బాదంపప్పులను 12 గంటలు నానబెట్టాలి. ఆ తరవాత నానిన బాదంపప్పుపై తొక్క తీసి మెత్తగా చేయాలి. ఈ మిశ్రమంలో రోజ్ వాటర్ కలిపి మచ్చలు ఉన్న ప్రదేశంలో రాయాలని బ్యూటీషన్లు అంటున్నారు.

అన్నీ చూడండి

అత్తింటివారు బైకు కొనివ్వలేదని భార్యను గదిలో ఉరేసిన భర్త...

ఆస్తులమ్మి భార్యకు గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పించిన భర్త: ప్రియుడితో కలిసి లేచిపోయిన భార్య

కారును ఢీకొట్టి 600 మీటర్ల దూరం ఈడ్చెకెళ్లిన ట్రక్కు.. (వీడియో)

ఉభయ గోదావరి జిల్లాలో హడలెత్తిస్తున్న పెద్దపులి

డిజిటల్ అరెస్టులతో భయపెట్టేవారి తాట తీయండి : సీఎం చంద్రబాబు ఆదేశం

అన్నీ చూడండి

chiatanya case: సమంతపై వస్తున్న కంటెంట్‌పై నాగ చైతన్య పోరాటం - సెప్టెంబర్ లో కోర్టు విచారణ

కోలీవుడ్ అగ్రహీరో అజిత్‌కు మాతృవియోగం

Peddi - తెలంగాణ లో పెద్ది టిక్కెట్ల పెంపు కు బ్రేక్ - ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక ప్రదర్శనలు

Vamsiramaraj : భగీరథకు వంశీ ఎన్ .టి .ఆర్. మహానంది గ్లోబల్ అవార్డు

Charan, Modi: ప్రధాని మోదీతో పెహ్లి' చాట్‌ను పంచుకున్న రామ్ చరణ్

Show comments