కివీ పండ్లను అధికంగా తీసుకుంటే లాభాలేంటి?

కివీ పండ్లను అధికంగా తీసుకోవడం ద్వారా చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. సూర్యరశ్మి, కాలుష్యం కారణంగా చర్మం ముడుతలు పడకుండా ఇందులోని సి-విటమిన్‌ కొల్లాజెన్‌లా పనిచేస్తూ ఒంటిఛాయను మెరుగుపరుస్తుందని ఆర

ఆదివారం, 20 నవంబరు 2016 (16:31 IST)
కివీ పండ్లను అధికంగా తీసుకోవడం ద్వారా చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. సూర్యరశ్మి, కాలుష్యం కారణంగా చర్మం ముడుతలు పడకుండా ఇందులోని సి-విటమిన్‌ కొల్లాజెన్‌లా పనిచేస్తూ ఒంటిఛాయను మెరుగుపరుస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నిద్రలేమితో బాధపడేవాళ్లకి ఈ పండ్లు ఔషధంలా పనిచేస్తాయి. 
 
సోడియం తక్కువ, పొటాషియం ఎక్కువ ఉండే ఈ పండ్లను ఎక్కువగా తీసుకోవడంవల్ల హృద్రోగాలు వచ్చే ప్రమాదం తక్కువని పరిశోధకులు తెలిపారు. పొటాషియం కారణంగా పక్షవాత ప్రమాదం తగ్గడంతోబాటు ఎముక సాంద్రత క్షీణించకుండా ఉంటుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండానూ ఉంటాయి. బీపీ కూడా తగ్గుతుందని చెప్పారు. 
 
ఒక పండు నుంచి 42 క్యాలరీల శక్తితోపాటు, సుమారు 64 మి.గ్రా. సి-విటమిన్‌, 3 గ్రా. ఎ- విటమిన్‌, 252 మి.గ్రా. పొటాషియం, 17 మై.గ్రా. ఫోలేట్‌, 2.1 గ్రా.పీచూ లభ్యమవుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

అన్నీ చూడండి

2027 గోదావరి పుష్కరాలు: గోదావరి జలాలు వ్యర్థాలు లేని పవిత్ర జలాలు కావాలి, అంతే: పవన్ కళ్యాణ్

హైదరాబాద్‌కు నోరూరించే ఊట: బాపట్ల కోడి వేపుడు, నెల్లూరు చేపల వేపుడు

కాశ్మీర్ లోయ అందాలు చూద్దామని కేబుల్ కార్ ఎక్కితే గాలిలో వేలాడదీసింది, 300 మంది కేకలు, అరుపులు

ముగ్గురు ADMK ఎమ్మెల్యేలు రాజీనామా, పావులు కదుపుతున్న విజయ్, అన్నాడీఎంకె అంతమేనా?

ఎబోలా వైరస్‌పై ఆంధ్రప్రదేశ్ అప్రమత్త చర్యలు

అన్నీ చూడండి

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

Trisha: ఇప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకుంటున్న త్రిష? ఎందుకో తెలుసా?

అనన్య పాండేకు ఆన్‌లైన్ ట్రోలింగ్.. అది భరత నాట్యమేనా? (video)

Ananth Sriramఫ మా తల్లిదండ్రులను కాపాడండి: అనంత్ శ్రీరామ్

తర్వాతి కథనం
Show comments