ఒకటిన్నర రోటీ = ఒక మామిడి: అన్నంతో తినొచ్చా.. భోజనం చేసిన తర్వాత?

శుక్రవారం, 3 జూన్ 2016 (13:13 IST)
మామిడి పండును మధుమేహ వ్యాధిగ్రస్తులు తీసుకునేందుకు భయపడుతుంటారు. అయితే మామిడిని డయాబెటిస్ పేషంట్లు మోతాదుకు మించి తీసుకోకూడదనే కానీ.. మితంగా తీసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మామిడి పండ్లలో ఫోలిక్ యాసిడ్ విటమిన్ ఎ, బి6, సి వుండటం ద్వారా డయాబెటిస్ పేషెంట్లు రోజుకు రెండు ముక్కలు తీసుకోవచ్చునని చెప్తున్నారు. 
 
ఒక మామిడి ఒకటిన్నర రోటీలో ఉన్న కేలరీలకు సమానం. అందుకే పరిమితంగా తీసుకోవడం ద్వారా షుగర్ లెవల్స్ అదుపులో వుంటాయి. వారానికి ఓ మామిడి పండును తినడం ద్వారా రక్తంలో గ్లూకోజ్ ఒక మామిడి పండు తిన్నంత మాత్రాన రక్తంలో గ్లూకోజ్ పెద్దగా పెరిగిపోదని వైద్యులు సూచిస్తున్నారు. అయితే భోజనం చేసిన తర్వాత, అన్నంతో పాటు మామిడిని తీసుకోకూడదు. 
 
స్నాక్స్ టైమ్‌లో స్నాక్స్‌కు బదులు మామిడి పండు సగం మేర తీసుకోవచ్చు. దానివల్ల తగినంత శక్తి లభిస్తుంది. కాబట్టి రోజుకు నాలుగు గంటల గ్యాప్‌లో మూడుసార్లు అరకప్పు మామిడి పండ్ల ముక్కల్ని తీసుకోవచ్చు.

అన్నీ చూడండి

నెల్లూరులో నో, ఆన్‌లైన్‌లో మహానాడు, చంద్రబాబు పొదుపు చర్యలు

తమిళనాడు ఎన్నికల ఫలితాలు చూసి నా చెవుల్లో ఊదరకొట్టేస్తున్నారు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వీడియో

ఆస్తమా రోగులకు శుభవార్త - జూన్ 8న చేప మందు ప్రసాదం పంపిణీ

పిల్లలతో కలిసి రైల్వే ట్రాక్ దాటబోయింది... ఇంతలోనే వేగంగా రైలు, వీడియో

ప్రేమించి పెళ్లాడి బిడ్డను కని, ఆ బిడ్డను అమ్మేసి మరొకరితో పెళ్లికి సిద్ధమైన వివాహిత

అన్నీ చూడండి

ప్రతి హనీమూన్ స్విట్జర్లాండ్‌లోనే ఎందుకు ముగియాలి? కమల్ హాసన్

తమిళనాడు సీఎం విజయ్ కొడుకు జాసన్ విషయంలో అంత కఠినంగా ఎందుకో?

Spider-Man: స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే కొత్త పోస్టర్

Sureshbabu: నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, పంపిణీదారుల సమస్యలకు సబ్ కమిటీ ఏర్పాటు

Peddi : పెద్ది నుంచి శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ ఫెరోషియస్ లుక్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments