Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఊపిరితిత్తులకు మేలు చేయాలంటే.. ఆలివ్ ఆయిల్, డైరీ ఉత్పత్తుల్ని?

ఊపిరితిత్తులకు మేలు చేయాలంటే ఇ-విటమిన్‌తో కూడిన ఆహారాన్ని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రోజురోజుకీ పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యంతో ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడే ప్రమాదం వుందని.. అందు

Written By kowsalya
Updated: సోమవారం, 7 మే 2018 (14:40 IST)
ఊపిరితిత్తులకు మేలు చేయాలంటే ఇ-విటమిన్‌తో కూడిన ఆహారాన్ని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రోజురోజుకీ పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యంతో ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడే ప్రమాదం వుందని.. అందుచేత ఇ-విటమిన్ వుండే ఆహారాన్ని తీసుకోవాలని తాజా అధ్యయనంలో తేలింది. 
 
ఈ పరిశోధనలో భాగంగా అధ్యయనకారులు 5,000 మందిని పరిశీలించారు. వాతావరణ కాలుష్యానికి ఎక్కువ గురైన వారిలో విటమిన్-ఇ తక్కువ ఉండడాన్ని గమనించారు. అలాగే ఇ-విటమిన్ వుండే ఆలివ్ ఆయిల్, డైరీ ఉత్పత్తులను తీసుకునే వారిపై స్టడీ చేశారు. ఈ స్టడీలో ఇ-విటమిన్ తీసుకునే వారిలో లంగ్ క్యాన్సర్ ముప్పు చాలామటుకు తగ్గినట్లు తేలింది. 
 
కాబట్టి విటమిన్-ఇ ఉన్న బాదంపప్పులు, సన్‌ఫ్లవర్ గింజలు, అవకాడో వంటివి రోజూ తీసుకోవడం ద్వారా కాలుష్యం వల్ల ఊపిరితిత్తులు దెబ్బతినకుండా కొంతవరకైనా నిరోధించవచ్చని, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను రానీయకుండా నియంత్రించవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
About Author
kowsalya

అన్నీ చూడండి

నా భర్తను ఏదొక యాక్సిడెంట్ చేయించి హత్య చేయి: ప్రియుడికి వివాహిత మెసేజ్

గుజరాత్‌లో వింత ఘటన.. బావిలో అలల్లా ఊగుతున్న నీరు.. వీడియో వైరల్ (video)

కళ్లలో కారం చల్లి, కత్తితో పొడిచి.. వైకాపా నాయకుడి హత్య

పవన్ ఆదేశాలు- ఏపీ హస్తకళా ఉత్పత్తుల కోసం క్యూఆర్ కోడ్

బాగా వేడిగా ఉన్న సాంబార్ పాత్రలో పడి నాలుగేళ్ల చిన్నారి మృతి

అన్నీ చూడండి

Paradise teaser: పారడైజన్ జాగా కోసం నాని రక్తపాతం స్రుష్టించిన టీజర్ వచ్చేసింది

Korean Kanakaraju Review : రొటీన్ ఫార్మెట్ అయినా థ్రిల్ కలిగించే కథగా కొరియన్ కనకరాజు - రివ్యూ

హుషారు పిట్టలు, బిగ్ స్క్రీన్ పైన తనను తను చూసుకుని చెంప పగలగొట్టుకున్న నటుడు, వీడియో వైరల్

వారి వల్లే 'చెన్నై లవ్ స్టోరీ రూ. 50 కోట్ల గ్రాసర్ గా నిలిచింది - సాయి రాజేష్

హుషార్‌ పిట్టలు సెకండాఫ్‌లో నాలుగు సార్లు ఏడ్చాను : చరణ్‌ అర్జున్‌

తర్వాతి కథనం
Show comments