గంటల కొద్దీ కూర్చుంటున్నారా? ఐతే ఆయుర్దాయం హుష్ కాకి.. ఎలా..!?

కంప్యూటర్ల పుణ్యమా అని ప్రస్తుతం శారీరక శ్రమతో కూడిన పనులు చాలామటుకు మూలనపడిపోయాయి. ఫోన్లు, కంప్యూటర్లు వంటి సాంకేతిక పరికరాలతో మనిషి శారీరకంగా పనిచేయడం బాగా తగ్గిపోయింది. అయితే గంటల పాటు కూర్చుంటూ..

గురువారం, 21 జులై 2016 (15:53 IST)
కంప్యూటర్ల పుణ్యమా అని ప్రస్తుతం శారీరక శ్రమతో కూడిన పనులు చాలామటుకు మూలనపడిపోయాయి. ఫోన్లు, కంప్యూటర్లు వంటి సాంకేతిక పరికరాలతో మనిషి శారీరకంగా పనిచేయడం బాగా తగ్గిపోయింది. అయితే గంటల పాటు కూర్చుంటూ.. గంటల పాటు ఫోన్లు చేసుకుంటూ అలానే కూర్చుండిపోయే వారికి ఆయుర్దాయం తక్కువగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 
 
రోజులో పనిచేసే ప్రదేశంలో కూర్చుంటే.. లేదా ఎక్కువ సేపు కదలకపోయినా.. ఇక ఆ అలవాటును దూరం చేసుకోవడం మంచిది. గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చుంటే మృత్యువుకు స్వాగతం పలికినట్లేనని, తద్వారా మధుమేహం, క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం అధికంగా ఉన్నట్లు పరిశోధకులు అంటున్నారు. దీంతో పాటు ఆయుర్దాయం కూడా తగ్గిపోతుంది. 
 
ఇలా గంటల పాటు కూర్చుంటే రోజుకి గంట పాటు వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ముఖ్యంగా మహిళలు గంటల తరబడి కూర్చుంటే క్యాన్సర్ సోకే అవకాశాలు ఎక్కువని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అన్నీ చూడండి

భర్త ICUలో వుంటే వెకిలిగా నవ్వుతూ రీల్స్ చేసిన భార్య, వీడియో వైరల్

ముద్రగడ అంత్యక్రియలు: గౌరవ వందనం చేస్తున్న పోలీసులను తోసేసిన అంబటి, వీడియో

ముద్రగడ పద్మనాభం మృతి... ప్రభుత్వ అధికారిక లాంఛనాలు వద్దన్న కుటుంబీకులు

ఎలక్ట్రిక్ స్కూటర్‌కు చార్జ్ చేస్తుండగా మంటలు... ఇద్దరు మృతి

పెళ్లి సంబంధం చూస్తున్నారని గుండు చేయించుకున్న యువతి, వీడియో

అన్నీ చూడండి

Ruthvik: అబ్బాయిగా, అమ్మాయిగానూ నటించా, ఆ సినిమా చూసి నాట్యం నేర్చుకున్నా : రుత్విక్

Kiran Abbavaram: ఒడిదొడుకులు చూశా. ఇలాంటి మంచి సినిమాల కోసమే నిత్యం ప్రయత్నిస్తున్నా: కిరణ్ అబ్బవరం

Thalapathy: ముగిసిన దళపతి విజయ్ జ‌న నాయ‌గ‌న్‌ నిరీక్ష‌ణ‌.. జూలై 23న గ్రాండ్ రిలీజ్

నాగవంశీ ఆవిష్కరించిన అనకాపల్లి’ నుంచి ‘ఎలగే పిల్ల’ రొమాంటిక్ సాంగ్

వినాయక్ గారికి, V N ఆదిత్య ప్రారంభించిన కరుణామయ చిత్రం

తర్వాతి కథనం
Show comments