గంటల కొద్దీ కూర్చుంటున్నారా? ఐతే ఆయుర్దాయం హుష్ కాకి.. ఎలా..!?

కంప్యూటర్ల పుణ్యమా అని ప్రస్తుతం శారీరక శ్రమతో కూడిన పనులు చాలామటుకు మూలనపడిపోయాయి. ఫోన్లు, కంప్యూటర్లు వంటి సాంకేతిక పరికరాలతో మనిషి శారీరకంగా పనిచేయడం బాగా తగ్గిపోయింది. అయితే గంటల పాటు కూర్చుంటూ..

గురువారం, 21 జులై 2016 (15:53 IST)
కంప్యూటర్ల పుణ్యమా అని ప్రస్తుతం శారీరక శ్రమతో కూడిన పనులు చాలామటుకు మూలనపడిపోయాయి. ఫోన్లు, కంప్యూటర్లు వంటి సాంకేతిక పరికరాలతో మనిషి శారీరకంగా పనిచేయడం బాగా తగ్గిపోయింది. అయితే గంటల పాటు కూర్చుంటూ.. గంటల పాటు ఫోన్లు చేసుకుంటూ అలానే కూర్చుండిపోయే వారికి ఆయుర్దాయం తక్కువగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 
 
రోజులో పనిచేసే ప్రదేశంలో కూర్చుంటే.. లేదా ఎక్కువ సేపు కదలకపోయినా.. ఇక ఆ అలవాటును దూరం చేసుకోవడం మంచిది. గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చుంటే మృత్యువుకు స్వాగతం పలికినట్లేనని, తద్వారా మధుమేహం, క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం అధికంగా ఉన్నట్లు పరిశోధకులు అంటున్నారు. దీంతో పాటు ఆయుర్దాయం కూడా తగ్గిపోతుంది. 
 
ఇలా గంటల పాటు కూర్చుంటే రోజుకి గంట పాటు వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ముఖ్యంగా మహిళలు గంటల తరబడి కూర్చుంటే క్యాన్సర్ సోకే అవకాశాలు ఎక్కువని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అన్నీ చూడండి

నెల్లూరులో నో, ఆన్‌లైన్‌లో మహానాడు, చంద్రబాబు పొదుపు చర్యలు

తమిళనాడు ఎన్నికల ఫలితాలు చూసి నా చెవుల్లో ఊదరకొట్టేస్తున్నారు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వీడియో

ఆస్తమా రోగులకు శుభవార్త - జూన్ 8న చేప మందు ప్రసాదం పంపిణీ

పిల్లలతో కలిసి రైల్వే ట్రాక్ దాటబోయింది... ఇంతలోనే వేగంగా రైలు, వీడియో

ప్రేమించి పెళ్లాడి బిడ్డను కని, ఆ బిడ్డను అమ్మేసి మరొకరితో పెళ్లికి సిద్ధమైన వివాహిత

అన్నీ చూడండి

ప్రతి హనీమూన్ స్విట్జర్లాండ్‌లోనే ఎందుకు ముగియాలి? కమల్ హాసన్

తమిళనాడు సీఎం విజయ్ కొడుకు జాసన్ విషయంలో అంత కఠినంగా ఎందుకో?

Spider-Man: స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే కొత్త పోస్టర్

Sureshbabu: నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, పంపిణీదారుల సమస్యలకు సబ్ కమిటీ ఏర్పాటు

Peddi : పెద్ది నుంచి శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ ఫెరోషియస్ లుక్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments