Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిరాశకు లోనవుతున్నారా? ద్రాక్ష పండ్లను తినండి..

నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నారా.. అయితే రోజుకో కప్పు ద్రాక్ష పండ్లను తినండి అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. ద్రాక్ష పండ్లు మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా ఒత్తిడికి గురయ్యే వారు రోజూ ద్

Written By selvi
Updated: గురువారం, 15 ఫిబ్రవరి 2018 (11:05 IST)
నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నారా.. అయితే రోజుకో కప్పు ద్రాక్ష పండ్లను తినండి అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. ద్రాక్ష పండ్లు మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా ఒత్తిడికి గురయ్యే వారు రోజూ ద్రాక్ష పండ్లను తీసుకోవాలట.

బుద్ధిమాద్యం వంటి సమస్యలను దూరం చేసుకోవాలంటే ద్రాక్షలను డైట్‌లో చేర్చుకోవాల్సిందే. రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ద్రాక్ష పండ్లు ఎంతో మెండుగా పనిచేస్తాయి. 
 
అలాగే నిరాశ, నిస్పృహలకు గురయ్యే వారు ద్రాక్ష పండ్లను రోజూ సలాడ్స్‌లో ఉపయోగించాలి. చిరాకు పడేవాళ్లు.. నిత్యం పని ఒత్తడితో సతమతమయ్యేవాళ్లు ద్రాక్షలను తప్పకుండా తీసుకోవాల్సిందే. పండ్ల రసంగా, లేదంటే ద్రాక్షలను అలాగే తీసుకున్నా ఫలితం పొందవచ్చు. కనీసం వారానికి రెండుసార్లైనా ద్రాక్ష పండ్ల రసాన్ని సేవించడం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

అన్నీ చూడండి

భావన ఆరోపణలన్నీ అవాస్తవం, ఆమె విధుల్లో కొనసాగుతున్నారు: టెక్ మహీంద్రా

ప్రాణం తీసిన కుమారుడు ఐఫోన్ మోజు - విషాదానికి ముందు తల్లి సంగీత వీడియో

డీవైఎఫ్ఐ అధ్యక్షురాలిగా తొలిసారి మహిళ ఎంపిక

నీ కోసం నా మంగళ సూత్రాన్ని తీసేస్తాను బిడ్డా... నన్ను వదిలి వెళ్లకు (వీడియో)

లిటిల్ ఫ్యాట్ బ్లాక్ షర్ట్... బెంగుళూరు రెస్టారెంట్‌ బిల్లులో బాడీ షేమింగ్

అన్నీ చూడండి

యశ్ 'టాక్సిక్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అపశృతి - మల్లారెడ్డి వర్శిటీపై కేసు

దుష్ప్రచారం చేస్తే రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తా : గోవిందా హెచ్చరికలు

బాలీవుడ్ హీరోహీరోయిన్ల మధ్య వయసు అంతరం : మనీషా కోయిరాలా

మూడోసారి గర్భమా? అది ప్రెగ్నెన్సీ కాదు.. పిజ్జా తినడం వల్లే...

ఇకపై కేవలం బ్లాక్‌బస్టర్ చిత్రాలే తీస్తా : నిర్మాత బండ్ల గణేశ్

తర్వాతి కథనం
Show comments