Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇలా చేస్తే గ్యాస్ట్రిక్ ట్రబుల్ జీవితంలో రాదు..!

Written By సిహెచ్
Updated: శనివారం, 19 జనవరి 2019 (21:14 IST)
సమయానికి భోజనం చేయకుండా పోవడం, మసాలా ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల, నీళ్ళు ఎక్కువగా తాగకపోవడం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంది. గ్యాస్ట్రిక్ కారణంగా కడుపు నొప్పి.. కడుపులో మంట వస్తుంది. అలా రావడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే గ్యాస్ట్రిక్‌కు దూరంగా ఉండాలంటే రెండు చిట్కాలను పాటిస్తే చాలా సులువుగా అధిగమించవచ్చునంటున్నారు వైద్య నిపుణులు.
 
సోంపు, వాము ఒక్కో స్పూన్ తీసుకుని మెత్తగా మిక్సీలో వేసుకోవాలి. ఆ తరువాత ఆ మిశ్రమాన్ని ఒక గ్లాసు మజ్జిగలో పోసుకుని కలుపుకుని తాగాలి. అలాగే రెండవ రెమెడీ కూడా పాటించవచ్చు. పసుపు ఒక స్పూన్, జీరా పౌడర్ ఒక టీ స్పూన్ తీసుకుని ఒక నిమ్మకాయ తీసుకుని ఆ మిశ్రమంలో పిండి తాగాలి. ఇలా చేస్తే గ్యాస్ట్రిక్ సమస్యకు దూరమవ్వడం ఖాయమంటున్నారు వైద్య నిపుణులు.

అన్నీ చూడండి

అలాంటి యూట్యూబర్లపై నిషేధం విధించండి : సీఎం విజయ్‌కు విశాల్ వినతి

తుపాకులు వదిలి ర్యాంప్ వాక్ చేసిన మాజీ నక్సలైట్ (Video)

Kuppam: కుప్పం విమానాశ్రయంపై తమిళనాడు అసెంబ్లీలో చర్చ.. సంగతేంటి?

పంచదార్ల అక్రమ మైనింగ్‌.. పార్లమెంట్‌లో ఆందోళనకు దిగనున్న వైకాపా

ఆ ఉగ్రవాదికి బానిసను - భారత్ గుళ్లలో గంటలు మోగవంటూ పాక్ మాజీ మంత్రి హెచ్చరిక

అన్నీ చూడండి

Faria Abdullah: సందీప్ కిషన్‌, ఫారియా అబ్దుల్లా పై ఓలమ్మో వగలాడి సాంగ్

Ravitej: మెట్రిక్ ఫెయిలయి భీమవరం వచ్చా : రవితేజ; రవితేజ నా కజిన్ : రఘురామకృష్ణంరాజు

ఫోన్ వల్ల రూ.3 లక్షలు ఖర్చు.. ఎందుకో తెలుసా? వివరించిన నటి షకీలా

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఫ్యాన్స్ గా మారిన డైరెక్టర్స్

Jr. NTR: మీ మద్దతు నాకు ప్రతిరోజూ బలాన్ని ఇస్తుంది : జూనియర్ ఎన్టీఆర్

తర్వాతి కథనం
Show comments