ఎముక పుష్టి కోసం ఇవి తినాల్సిందే

శుక్రవారం, 30 డిశెంబరు 2022 (20:43 IST)
ఎముకలను బలోపేతం చేయడం చాలా అవసరం. ఎందుకంటే ఎముకలు పుష్టిగా వుంటేనే మనిషి శరీరం సహకరిస్తుంది. లేదంటే కాస్త దూరం నడవాలన్నా, పని చేయాలన్నా ఇబ్బందిపడతారు. ఏ ఆహారం ఎముకలను బలోపేతం చేస్తాయో తెలుసుకుందాము.

 
వాల్ నట్స్- ఇందులో క్యాల్షియం ఉంటుంది. పాలతో కలిపి తింటే మేలు జరుగుతుంది.

 
సాల్మన్ చేపలు- వీటిని తినడం వల్ల కూడా ఎముకలు దృఢంగా ఉంటాయి.

 
గుడ్లు- కోడిగుడ్లలో ప్రొటీన్లు, పోషకాల నిల్వ ఉంటుంది. కనుక వీటిని తీసుకుంటూ వుండాలి.

 
బచ్చలికూర- బచ్చలికూరలో ఐరన్, కాల్షియంతో పాటు విటమిన్ కె కూడా ఉంటుంది.

 
ఎర్ర ముల్లంగి- ఎర్ర ముల్లంగిలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి కూడా ఉంటాయి.

 
పనీర్-  పనీర్‌లో కాల్షియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి.

 
అరటిపండు- అరటిపండులో క్యాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది.

 
పాలు- పాలలో కాల్షియం అత్యధికంగా ఉంటుందని చెబుతారు.

 
సోయాబీన్- సోయాబీన్‌లో పాలతో సమానంగా కాల్షియం ఉంటుంది.

 
బ్రోకలీ- పాలు, సోయాబీన్స్ తర్వాత అత్యధిక కాల్షియం కంటెంట్ కలిగిన కూరగాయ ఇది.

 
గమనిక: వైద్యుని సలహా మేరకు మాత్రమే ఆరోగ్య సంబంధిత చిట్కాలను ప్రయత్నించండి.

అన్నీ చూడండి

స్కూటీపై పిల్లాడ్ని వదిలేసిన తల్లి, రయ్యమంటూ వెళ్లాడు, వీడియో

ముద్రగడకు అధికారికంగా అంత్యక్రియలు చేయండి.. పవన్ : సరే అన్న సీఎం చంద్రబాబు

మద్యంలోకి స్నాక్స్ తెచ్చుకునేందుకు బైక్ ఇవ్వలేదని బండరాయితో మోది చంపేశారు...

పశ్చిమాసియా ఉద్రిక్తతలు - ఇరాన్‌పై విరుచుకుపడిన అమెరికా

షాబాద్ సీరియల్ హత్య కేసుల్లో వీడని చిక్కు ముడులు...

అన్నీ చూడండి

Sandeep Reddy Vanga: సుమంత్ ప్రభాస్ తో సందీప్ రెడ్డి వంగా చిత్రం రోమాంచకం సిద్దం

Posani : బెస్ట్ స్క్రీన్ చిత్రంగా ఆపరేషన్ అరుణారెడ్డి నిలుస్తుంది : పోసాని కృష్ణమురళి

Thiruveer: నేను కంఫర్టబుల్ గా ఉన్నా, నాటకాలు కంటే సినిమా చాలా పెద్ద బాధ్యత : హీరో తిరువీర్

'సత్లుజ్' మూవీ నిర్మాణ సంస్థపై కేంద్రం కన్నెర్ర.. ఎందుకో తెలుసా?

Varma: అన్వేషణ లో దర్శకుడు వంశీ నాకంటే బాగా సీన్స్ తీశారు : రామ్ గోపాల్ వర్మ

తర్వాతి కథనం
Show comments