బ్లాక్ టీని పరగడుపున తాగుతున్నారా... డేంజరే..

ఒక రోజుకు నాలుగు కప్పుల కంటే అధికంగా బ్లాక్ టీ తాగకూడదు. అధికంగా బ్లాక్ టీ తాగితే నిద్రలేమి సమస్య ఏర్పడుతుంది. పరగడుపున బ్లాక్ టీ తాగితే.. కడుపులో మంట... తద్వారా అసిడిటీ ఏర్పడుతుందని ఆరోగ్య నిపుణులు అ

బుధవారం, 16 ఆగస్టు 2017 (13:36 IST)
ఒక రోజుకు నాలుగు కప్పుల కంటే అధికంగా బ్లాక్ టీ తాగకూడదు. అధికంగా బ్లాక్ టీ తాగితే నిద్రలేమి సమస్య ఏర్పడుతుంది. పరగడుపున బ్లాక్ టీ తాగితే.. కడుపులో మంట... తద్వారా అసిడిటీ ఏర్పడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే బ్లాక్ టీని రోజుకు రెండు కప్పుల మేర తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. ఇందులో ఫ్లేవనాయిడ్లు మధుమేహం, రక్తపోటును నియంత్రిస్తాయి. 
 
నోటి క్యాన్సర్‌ను దూరం చేస్తాయి. బ్లాక్ టీలో కెఫైన్ తక్కువ శాతం ఉండటంతో మెదడుకు చేరే రక్తప్రసరణ అధికమవుతోంది. ఇంకా శ్వాససమస్యలు, కిడ్నీ సమస్యలు, హృద్రోగ రోగాలు నయం అవుతాయి. బ్లాక్ టీలో వ్యాధినిరోధక శక్తి అధికంగా వుంది. ఇందులోని అమినో యాసిడ్లు మానసిక ఒత్తిడిని దూరం చేస్తాయి. ఇంకా మానసిక ప్రశాంతతకు తోడ్పడతాయి.

అన్నీ చూడండి

జగన్మోహన్ రెడ్డి MAVIGUN ప్రతిపాదనను తప్పుబట్టిన రవి కుమార్

Cockroach Janta Party బొద్దింక జనతా పార్టీకి మద్దతుదారులంతా పాకిస్తాన్ వాళ్లే

టేకు ఆకుల కోసం అడవికి వెళ్లిన నలుగురు మహిళల మృతి.. చంపింది ఎవరు?

అమ్మాయి కోసం ఇద్దరు యువకులు బందర్ రోడ్డులో థార్ జీపులతో బీభత్సం, వీడియో

జగన్‌పై నిప్పులు చెరిగిన నారా లోకేష్- రాయలసీమను ఉద్యానవన హబ్‌గా తీర్చిదిద్దుతాం..

అన్నీ చూడండి

కేన్స్‌లో షాకింగ్ ఘటన... మిస్ వెనిజులాపై స్టైలిస్ట్ కత్తెరతో దాడి.. ముఖంపై రక్తంతో.. వీడియో

Shruti Haasan: హెల్లాల్లో స్టెప్‌లతో అలరించిన రామ్ చరణ్, శ్రుతిహాసన్

మేము కాప్’లం 17 రోజుల్లోనే తీశారంటే నమ్మలేకపోయా : బండ్ల గణేష్

Satyadev: యముడిలా కనుమరుగు చేసే సమవర్తి పాత్రలో సత్యదేవ్

Payal Rajput: శౌరవ్ ను హగ్ చేసుకుని ఆల్ ది బెస్ట్ చెప్పిన పాయిల్ రాజ్ పుత్

తర్వాతి కథనం
Show comments