బహుబాగా నిద్రపోవాలా...? ఈ పదార్థాలు తీసుకోండి...

ఆహారం తీసుకున్న వెంటనే హాయిగా నిద్రొచ్చేస్తుందని కొందరంటుంటారు. దీనికి కారణం కొన్ని ఆహార పదార్థాల్లో మస్త్‌గా నిద్రపుచ్చే గుణాలతో కూడిన విటమిన్లు ఉంటాయట. ముఖ్యంగా కొన్ని రకాలైన చేపలు, బీన్స్, పెరుగు, ఆకుకూరలను ఆహారంతో కలిపి తీసుకోవడం ద్వారా మాంచిగా న

గురువారం, 15 జూన్ 2017 (22:26 IST)
ఆహారం తీసుకున్న వెంటనే హాయిగా నిద్రొచ్చేస్తుందని కొందరంటుంటారు. దీనికి కారణం కొన్ని ఆహార పదార్థాల్లో మస్త్‌గా నిద్రపుచ్చే గుణాలతో కూడిన విటమిన్లు ఉంటాయట. ముఖ్యంగా కొన్ని రకాలైన చేపలు, బీన్స్, పెరుగు, ఆకుకూరలను ఆహారంతో కలిపి తీసుకోవడం ద్వారా మాంచిగా నిద్ర వచ్చేస్తుందని న్యూట్రీషన్లు చెబుతున్నారు. 
 
బీన్స్ వగైరాలలో ముఖ్యంగా బఠానీలు, చిక్కుడు కాయల్లో బి6, బి12, బి విటమిన్లు ఉంటాయి. అలాగే ఫోలిక్ ఆమ్లాలు కూడా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడంతో పాటు నిద్రొచ్చేలా పనిచేస్తాయి. నిద్రలేమితో బాధపడుతున్న వారికి బి విటమిన్ ఎంతగానో ఉపయోగపడుతుందని వైద్యులు సూచిస్తున్నారు. 
 
అలాగే ఫాట్‌లెస్ పెరుగులో కాల్షియం, మెగ్నీషియం ఉంటాయి. ఈ రెండు నిద్ర వచ్చేలా చేయడంలో పనిచేస్తాయి. పెరుగులోని కాల్షియం, మెగ్నీషియంల ప్రభావంతో అత్యంత వేగంగా నిద్రలోకి జారుకుంటారని వైద్యులు చెబుతున్నారు. ఆకుకూరల్లో ఇనుము శాతం ఎక్కువగా ఉంటుంది. నిద్రలేమితో బాధపడే వారు ఆకుకూరలను రెండు రోజులకోసారి ఆహారంతో కలిపి తీసుకోవాలి.

అన్నీ చూడండి

అద్దె చెల్లించలేక భార్య - కుమార్తెపై అత్యాచారానికి ఇంటి యజమానికి అనుమతిచ్చిన భర్త...

మూడు రాజధానులకు చెక్.. రూపు రేఖలు మార్చేసిన చంద్రబాబు.. భారీ ప్రాజెక్టులు

ఏసీ స్లీపర్ బస్సులో మంటలు.. తొక్కిసలాటలో సీటు కిందకి చిన్నారి.. సజీవ దహనం

పుచ్చకాయలు తిన్న తండ్రీకొడుకులు, తండ్రి మృతి, కొడుకు పరిస్థితి విషమం

Revanth in National Politics: 2034 వరకు సీఎం.. ఆ తర్వాత జాతీయ రాజకీయాలు.. రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ప్రకృతి గొప్పతనాన్ని తెలియజెప్పే కాన్సెప్ట్ తో జంగిల్ బుగి రియాల్టీ షో

విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ (Video)

చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే సమ్మర్ హాలిడేస్

Prasanth Varma: తేజ సజ్జ హనుమాన్ చిత్రం 3డిలో రీరిలీజ్ కాబోతోంది

'జయం' రవితో కెనీషా ఫ్రాన్సిస్ బ్రేకప్ - ఫెమినిజం గెలిచింది.. ఆనందం ఓడిపోయింది..

తర్వాతి కథనం
Show comments