బహుబాగా నిద్రపోవాలా...? ఈ పదార్థాలు తీసుకోండి...

ఆహారం తీసుకున్న వెంటనే హాయిగా నిద్రొచ్చేస్తుందని కొందరంటుంటారు. దీనికి కారణం కొన్ని ఆహార పదార్థాల్లో మస్త్‌గా నిద్రపుచ్చే గుణాలతో కూడిన విటమిన్లు ఉంటాయట. ముఖ్యంగా కొన్ని రకాలైన చేపలు, బీన్స్, పెరుగు, ఆకుకూరలను ఆహారంతో కలిపి తీసుకోవడం ద్వారా మాంచిగా న

గురువారం, 15 జూన్ 2017 (22:26 IST)
ఆహారం తీసుకున్న వెంటనే హాయిగా నిద్రొచ్చేస్తుందని కొందరంటుంటారు. దీనికి కారణం కొన్ని ఆహార పదార్థాల్లో మస్త్‌గా నిద్రపుచ్చే గుణాలతో కూడిన విటమిన్లు ఉంటాయట. ముఖ్యంగా కొన్ని రకాలైన చేపలు, బీన్స్, పెరుగు, ఆకుకూరలను ఆహారంతో కలిపి తీసుకోవడం ద్వారా మాంచిగా నిద్ర వచ్చేస్తుందని న్యూట్రీషన్లు చెబుతున్నారు. 
 
బీన్స్ వగైరాలలో ముఖ్యంగా బఠానీలు, చిక్కుడు కాయల్లో బి6, బి12, బి విటమిన్లు ఉంటాయి. అలాగే ఫోలిక్ ఆమ్లాలు కూడా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడంతో పాటు నిద్రొచ్చేలా పనిచేస్తాయి. నిద్రలేమితో బాధపడుతున్న వారికి బి విటమిన్ ఎంతగానో ఉపయోగపడుతుందని వైద్యులు సూచిస్తున్నారు. 
 
అలాగే ఫాట్‌లెస్ పెరుగులో కాల్షియం, మెగ్నీషియం ఉంటాయి. ఈ రెండు నిద్ర వచ్చేలా చేయడంలో పనిచేస్తాయి. పెరుగులోని కాల్షియం, మెగ్నీషియంల ప్రభావంతో అత్యంత వేగంగా నిద్రలోకి జారుకుంటారని వైద్యులు చెబుతున్నారు. ఆకుకూరల్లో ఇనుము శాతం ఎక్కువగా ఉంటుంది. నిద్రలేమితో బాధపడే వారు ఆకుకూరలను రెండు రోజులకోసారి ఆహారంతో కలిపి తీసుకోవాలి.

అన్నీ చూడండి

జూలై 14, 2026: తెలుగు రాష్ట్రాల వాతావరణ నివేదిక ఎలా వుందంటే?

ఢిల్లీలో దారుణం - నడి రోడ్డుపై భార్యను కాల్చి చంపిన కానిస్టేబుల్ (వీడియో)

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన దేవేంద్ర ఫడ్నవీస్ (video)

వైద్యం వికటించి మహిళకు కాలు తీసేశారు... అభిషేక్ బెనర్జీకి చిక్కులు

బ్యాంకాక్ పబ్‌లో విషాదం... 27 మంది అగ్నికి ఆహుతి

అన్నీ చూడండి

పట్టభద్రులైన విద్యార్థుల్ని, బంగారు పతకం సాధించిన దీపికను అభినందించిన విశాల్

Prabhas: ప్రభాస్ లాంచ్ చేసిన వరుణ్ తేజ... కొరియన్ కనకరాజు టీజర్‌

Jani Master: మా మధ్య గొడవలు లేవు, డ్యాన్సర్ హెల్త్ ఇన్సూరెన్స్‌కి 18 లక్షలు విరాళం : జానీ మాస్టర్

Bhagyashri: రాజమౌళి గారి దర్శకత్వంలో రాణి లా నటించాలని కోరిక : భాగ్యశ్రీ బోర్సే

SS Karthikeya: డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ లాంటి జానర్‌లో సినిమా రాలేదు :ఎస్ఎస్ కార్తికేయ

తర్వాతి కథనం
Show comments