స్మార్ట్ ఫోన్లతో ఆలోచనా సామర్థ్యం తగ్గిపోతుందట..

ఉచిత డేటా పుణ్యంతో ట్యాబ్లు, స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్‌ల వినియోగం విపరీతంగా పెరిగిపోతుంది. అయితే స్మార్ట్ ఫోన్ల వినియోగం ద్వారా ఎన్నో సమస్యలు ఏర్పడుతాయని ఎన్నో పరిశోధనలు ఇప్పటికే తేల్చాయి. తాజాగా స

గురువారం, 29 జూన్ 2017 (11:20 IST)
ఉచిత డేటా పుణ్యంతో ట్యాబ్లు, స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్‌ల వినియోగం విపరీతంగా పెరిగిపోతుంది. అయితే స్మార్ట్ ఫోన్ల వినియోగం ద్వారా ఎన్నో సమస్యలు ఏర్పడుతాయని ఎన్నో పరిశోధనలు ఇప్పటికే తేల్చాయి. తాజాగా స్మార్ట్ ఫోన్ వల్ల మెదడు పనితీరు మందగిస్తుందని అడ్రియన్ వార్డ్ అనే శాస్త్రవేత్త చెప్తున్నారు. స్విచ్ ఆఫ్ చేసి ఉన్నా స్మార్ట్ ఫోన్ మన మెదడుపై ప్రభావం చూపుతుందని 800 మందిపై జరిపిన పరిశోధనలో వెల్లడైంది.
 
స్మార్ట్ ఫోన్ వినియోగం-మెదడు పనితీరుపై నిర్వహించిన పరిశోధనలో.. కొంతమందిని స్మార్ట్‌ ఫోన్‌‌ను తమ వద్దే ఉంచుకొమ్మన్నారు. ఇతరులను పక్క గదిలో ఉంచమని చెప్పారు. అయితే పక్కగదిలో స్మార్ట్ ఫోన్లు పెట్టేసిన వారిలో ఆలోచన తీరు సానుకూలంగా ఉండగా, ఫోన్‌ను పక్కనే పెట్టుకున్న వారిలో ఆలోచన తీరు ప్రతికూలంగా ఉన్నట్లు తేలింది. 
 
కళ్లముందు, జేబులో ఫోన్‌ పెట్టుకున్న వారు స్విచ్ ఆఫ్ చేసినా పదే పదే ఫోన్ గురించే వాళ్లు ఆలోచిస్తూ ఉంటారనే విషయం వెల్లడైంది. ఫోన్ జేబులో, కళ్లముందు పెట్టుకుని.. ఇతర పనులు చేసుకుంటున్నప్పటికీ వారి దృష్టి మాత్రం స్మార్ట్ ఫోన్‌పైనే ఉన్నట్లు తేలిందని చెప్పుకొచ్చారు. అలావారి ఆలోచన ఎల్లప్పుడూ స్మార్ట్ ఫోన్ వైపు మళ్లడంతో ఆలోచనా సామర్థ్యం తగ్గుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

అన్నీ చూడండి

ఎన్నికల్లో తెలంగాణ బిడ్డలే పోటీ చేస్తారు.. ఆంధ్రా నేతలు కాదు : పవన్ కళ్యాణ్

పోలవరం జిల్లాలో సంచరిస్తున్న పులి.. 12 ఆవులు బలి.. పట్టుకునేందుకు అంతా సిద్ధం

ప్రజాస్వామ్యంలో ఎవరైనా.. ఎక్కడైనా సభలు నిర్వహించుకోవచ్చు: చంద్రబాబు

కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై దాడి.. భారతీయుడి మృతి

పవన్‌కు అండగా నిలిచిన చంద్రబాబు: ప్రజాస్వామ్యంలో ఎవరైనా, ఎక్కడైనా సభలు పెట్టుకోవచ్చు..(video)

అన్నీ చూడండి

రవితేజ, శివ నిర్వాణ, మైత్రి మూవీ మేకర్స్ ఇరుముడి నుంచి ది హార్ట్ ఆఫ్ ఇరుముడి గ్లింప్స్‌ రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ చిరు158 పొల్లాచ్చిలో కీలక షెడ్యూలు ప్రారంభం

విశాఖపట్నం రోడ్డు ప్రమాదం.. డ్యాన్స్ మాస్టర్ పండు తీవ్రగాయాలు (video)

రోడ్డు ప్రమాదంలో 'ఢీ' జోడీ డ్యాన్స్ మాస్టర్ పండుకు గాయాలు

'పెద్ది' చిత్రం టిక్కెట్ ధరల పెంపు - జీవో జారీ చేసిన సర్కారు

తర్వాతి కథనం
Show comments