బార్లీ నీటిలో నిమ్మరసం... 'న్యూమోనియా'కు చెక్..!

మంగళవారం, 10 మార్చి 2015 (17:37 IST)
ఊపిరితిత్తుల పొరలలో మంట ఏర్పడడం వలన వాటిలో జిగురు ఊరి, తరువాత జలుబుగా మారుతుంది. దీనిని 'న్యూమోనియా' అంటారు. ఇది ఒక్కోసారి త్వరగా తగ్గిపోవచ్చును. లేదా ఎక్కువ కాలం బాధించవచ్చును. ఈ సమస్యను ఇంట్లో ఉపయోగించే వస్తువులతోనే కంట్రోల్ చేయవచ్చు. 
 
బార్లీ గంజిలో నిమ్మరసమును కలుపుకుని ప్రతి అర గంటలకోసారి తీసుకొంటూ ఉండాలి. అదేవిధంగా కనకాసవము, వాతరాక్షసము, సీతాఫలాది చూర్ణము, శ్వాసానంద వంటి, త్రికటు చూర్ణాలలో ఏదో ఒకటి వాడవచ్చును.

అన్నీ చూడండి

జూలై 5న భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభానికి సన్నాహాలు

నన్ను ఓడించలేకపోతే పేరు మార్చుకుంటానని ఒకాయ అన్నాడు, అలా ఏ కులం వారైనా అంటారా? ముద్రగడకు పవన్ స్ట్రాంగ్ కౌంటర్

TGSRTC: 60 ఎలక్ట్రిక్ బస్సుల్ని రంగంలోకి దించనున్న టీజీఎస్సార్టీసీ

ప్రమాదంలో గాయపడిన మహిళా కానిస్టేబుల్‌ను రక్షించిన బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్

సైన్యంలో చేరితే రూ.1.33 కోట్ల రుణం నుంచి విముక్తి కల్పిస్తాం : వ్లాదిమిర్ పుతిన్

అన్నీ చూడండి

'దేశీ ప్రిన్సెస్‌'లా మెరిసిపోతున్న జాన్వీ కపూర్

Nani: 150 మిలియన్+ వ్యూస్ తో నాని ది ప్యారడైజ్ ఆయా షేర్ సాంగ్

Devi Sri Prasad: ఎల్లమ్మ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన గ్రామం వెదురుపాక: దేవిశ్రీ ప్రసాద్

Karthi: ఈ ఏడాది చిత్రాల సందడితో 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తి

కెమెరాతో కథ చెప్పాలి, రీ-రికార్డింగ్‌కి కూడా కథలో స్పేస్ ఉండాలి : కెమెరామెన్ రత్నవేలు

Show comments