రక్తపోటును నియంత్రించే పనస పండు...!

శుక్రవారం, 9 జనవరి 2015 (15:50 IST)
నేటి పోటీ ప్రపంచంలో చిన్న పిల్లల నుంచి ఉద్యోగులు, గృహిణులు తేడా లేకుండా అందరూ పరుగులు తీస్తూ కాలంతో పోటీ పడుతున్నారు. దీని ఫలితం అందరికీ రక్తపోటు (బ్లడ్ ప్రసర్ - బీపీ). ఒక్క సారి ఇది శరీరంలోకి వచ్చినట్లైతే జీవితాంత కాలమంతా వదలదు.
 
అయితే పనస పండు తినడం వల్ల కొంత మేరకు రక్తపోటు కంట్రోల్ అవుతుందని వైద్యులు తెలుపుతున్నారు. పసన పండులో పొటాషియం సమృద్ధిగా లభిస్తుందని, పొటాషియం రక్త ప్రవాహ వేగాన్ని తగ్గిస్తుందని, తద్వారా రక్తపుటో అదుపులో ఉంటుందని పేర్కొంటున్నారు. రోజు పనస పండును తిన్నట్లైతే ఫలితం కనిపిస్తుందని తెలుపుతున్నారు.
 

అన్నీ చూడండి

జేఈఈ టాపర్ అయితే మాత్రం.. కేటీఆర్ భుజంపై చెయ్యేస్తారా? (video)

పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిన మహిళ - కత్తితో నరికి చంపేసిన పాత స్నేహితుడు

నీట్ రీ-ఎగ్జామ్‌లో మాల్ ప్రాక్టీస్... తెలంగాణ విద్యార్థి అరెస్టు

ఏపీలో జూన్ 26 వరకు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు

రాధా గాయత్రి మృతి కేసులో కీలక మలుపు : భర్తపై హత్య కేసు.. రాత్రికి రాత్రి పరార్

అన్నీ చూడండి

Mamitha Baiju: విశ్వనాథ్ & సన్స్ తో జెంజీ పాత్ర పోషించిన మమితా బైజు

Toxic : యశ్ రెండు డిఫరెంట్ లుక్స్‌లో టాక్సిక్ .రిలీజ్ డేట్ పోస్టర్

Ravi Teja: మధ్యతరగతి తండ్రి-కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఇరుముడి చిత్రం

Venkatesh: కత్తిలాంటి ఐడియా ఎలా వుంటుందో అనిల్ కు చూపించిన విక్టరీ వెంకటేష్

మా ఇంటి బంగారంగా సాయిపల్లవిని అనుకున్నారు.. కానీ సమంతనే సెట్ అయ్యారు

Show comments