వారు జ్ఞాపకం పెట్టుకోవడం లేదంటూ..?

శుక్రవారం, 22 మార్చి 2019 (11:58 IST)
పిల్లల గురించి ఉపాధ్యాయులకు కొన్ని ఫిర్యాదులు ఉంటాయి. అవి ఏంటంటే.. పాఠశాలలో ఏది చెప్పినా మీ పాప లేదా బాబు జ్ఞాపకం పెట్టుకోవడం లేదంటూ తరగతి ఉపాధ్యాయులు చెపుతుంటారు. మరికొందరేమో ఏకాగ్రతగా విన్నా కూడా పాఠాలన్నీ గుర్తుండవు. ఇలాంటి చిన్నారుల్లో మార్పు రావాలంటే.. ఏం చేయాలో తెలుసుకుందాం..
 
పాఠశాలలో తరగతి ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు ఉంటాయి కదా.. వాటికి సంబంధించిన ప్రశ్నలను పిల్లలను తయారు చేయమని చెప్పాలి. ఒకవేళ పాఠం అర్థం కాకపోతే ఒకటికి రెండుసార్లు చదవమని చెప్పాలి. అయినను అర్థం కాలేదంటే.. పాఠాన్ని ఉపాధ్యాయులను మళ్లీ నేర్పించమని చెప్పాలి. దాంతో ఆ పాఠంపై వారికి ఉండే సందేహాలు కూడా తీరిపోతాయి. అలానే మర్చిపోకుండా ఉంటారు.
 
పుస్తకాల్లో ఏదైనా కఠిన పదాలు గుర్తుండకపోతే.. వాటిని ఊహించుకుంటూ గుర్తుంచుకోమని చెప్పాలి. ఉదాహరణకు చెట్టు ఉందని.. దాన్ని ఊహించుకోవాలి. అలానే వాటికి సంబంధించిన వేరే పదాలు చేర్చి చెప్పినా కూడా మంచిదే. ముఖ్యమైన పదం జ్ఞాపకం రానప్పుడు రెండవ మెదడులోకి వస్తుంది. అంతే అసలు పదం దాని వెంటే మనసులో తడుతుంది.
 
ప్రతిరోజూ పిల్లలకు ఇంట్లో కూడా పాటలు, పద్యాలు వంటివి నేర్పిస్తుండాలి. వాటిని చెప్పించేటప్పుడు సరదాగా చెప్తే పిల్లలు వాటిని సులువుగా అర్థం చేసుకుంటారు. ఇది వారిలో జ్ఞాపకశక్తి పెరగడానికి దోహదపడుతుంది. 

అన్నీ చూడండి

పరీక్ష పేపర్ ఇస్తాను.. కోరిక తీర్చు : విద్యార్థినికి అసిస్టెంట్ ప్రొఫెసర్ వేధింపులు

బోరుబావిలో పడిపోయిన మనవడిని రక్షించబోయి ప్రాణాలు కోల్పోయిన తాతయ్య, వీడియో

బంగాళాఖాతంలో అల్ప పీడనం.. తమిళనాడులో విస్తారంగా వర్షాలు

నెల్లూరులో నో, ఆన్‌లైన్‌లో మహానాడు, చంద్రబాబు పొదుపు చర్యలు

తమిళనాడు ఎన్నికల ఫలితాలు చూసి నా చెవుల్లో ఊదరకొట్టేస్తున్నారు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వీడియో

అన్నీ చూడండి

Ramcharan: పెద్ది ప్రమోషన్ కు ముందు రామ్ చారణ్ కుడిచేతి బ్యాండేజ్ పై అభిమానులు ఆసక్తి

Naga Chaitanya: రాజస్థాన్‌లో కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న వృషకర్మ

Pavala Shyamala: ఫుట్‌పాత్‌పై దీనస్థితిలో పావలా శ్యామల..

ప్రతి హనీమూన్ స్విట్జర్లాండ్‌లోనే ఎందుకు ముగియాలి? కమల్ హాసన్

తమిళనాడు సీఎం విజయ్ కొడుకు జాసన్ విషయంలో అంత కఠినంగా ఎందుకో?

తర్వాతి కథనం
Show comments