Thursday, 11 June 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Actress Mannara Chopra 6553.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Thu, 11 Jun 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
నటి మన్నర చోప్రా
నటి మన్నర చోప్రా
-
నటి మన్నర చోప్రా
-
నటి మన్నర చోప్రా
-
నటి మన్నర చోప్రా
-
నటి మన్నర చోప్రా
-
నటి మన్నర చోప్రా
-
నటి మన్నర చోప్రా
-
నటి మన్నర చోప్రా
-
నటి మన్నర చోప్రా
-
నటి మన్నర చోప్రా
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
Karnataka: చెట్టు పైనుంచి పడిన కొబ్బరికాయ.. బాలుడి తలపై పడటంతో మృతి
కర్ణాటకలోని ఉడుపి జిల్లాలో ఒక విషాదకరమైన సంఘటన జరిగింది. తల్లి తన ఏడాదిన్నర వయసున్న కుమారుడిని ఎత్తుకుని వెళ్తుండగా, చెట్టు పైనుంచి పడిన కొబ్బరికాయ బాలుడి తలకు బలంగా తగలడంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. మరణించిన బాలుడిని ప్రశాంత్, సుచిత్ర దంపతుల రెండవ కుమారుడైన దక్షగా గుర్తించారు. ఈ ఘటన బ్రహ్మావర్ తాలూకాలోని చంతర గ్రామం, హేరంజలులో మంగళవారం చోటుచేసుకుంది.
ఎద్దుతో కలసి కాడి మోసిన రైతు భార్య : స్పందించిన మహా సర్కారు
మహారాష్ట్రకు చెందిన ఓ మహిళ జోడెద్దు అవతారమెత్తారు. ఇది ఆ రైతు కుటుంబం ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులకు అద్దం పడుతోంది. పిడుగుపాటుకు తమ ఎద్దు మృతి చెందడంతో ప్రత్యామ్నాయం లేక మహిళే ఎద్దు స్థానంలో కాడి మోయాల్సి వచ్చింది. ఖరీఫ్ సాగు కోసం తన భర్తతో కలిసి పొలాన్ని దున్నింది. ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందించారు. తక్షణమే ఆ కుటుంబాన్ని ఆదుకున్నారు.
తొమ్మిదేళ్ల నిరీక్షణ తర్వాత రేషన్ కార్డు పొందిన కుటుంబం.. ఎక్కడంటే?
పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ జోక్యంతో, తెనాలికి చెందిన ఒక కుటుంబానికి తొమ్మిదేళ్ల నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు రేషన్ కార్డు లభించింది. ఆ కుటుంబ పెద్ద అయిన మేకల చిన్నమ్మ, రేషన్ కార్డు మంజూరు చేయాలని కోరుతూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ అనేకసార్లు తిరిగినప్పటికీ ఫలితం లేకపోయింది. కార్డు లేకపోవడం వల్ల, ఆ కుటుంబం వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందలేకపోయింది.
కర్ణాటకలో పెరుగుతున్న హెచ్ఐవి కేసులు: 417 కొత్త కేసులు నమోదు
ప్రజా ఆరోగ్యానికి సంబంధించి ఒక ముఖ్యమైన, ఆందోళనకరమైన పరిణామంగా, కర్ణాటకలో హెచ్ఐవి ఇన్ఫెక్షన్లు, ముఖ్యంగా పురుషుల మధ్య లైంగిక సంబంధాల (ఎంఎంఎస్) ద్వారా సంక్రమించే కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది రాష్ట్రంలో 417 కొత్త హెచ్ఐవి కేసులు నమోదయ్యాయి. కర్ణాటక రాష్ట్ర ఎయిడ్స్ నివారణ సంఘం (కేఎస్ఏపీఎస్) గణాంకాల ప్రకారం, రాష్ట్రంలో క్రియాశీల హెచ్ఐవి కేసుల సంఖ్య 2023-24లో 44,581 ఉండగా, 2025-26 నాటికి 66,606కు పెరిగింది. ఎంఎంఎస్ అధిక ప్రమాదకర వర్గం (హైరిస్క్) పరిధిలోకి వస్తుండటంతో, ఈ కేసుల పెరుగుదల దృష్ట్యా పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఆరోగ్య శాఖ అధికారులు తక్షణ చర్యలు చేపడుతున్నారు.
హైదరాబాద్లోని ధర్నా చౌక్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ధర్నా
విద్యా వ్యవస్థలోని సమస్యలను ఎత్తిచూపే తమ ప్రచారంలో భాగంగా, కాక్రోచ్ జనతా పార్టీ దేశవ్యాప్తంగా వరుస శాంతియుత నిరసనలను ప్రకటించింది. తమ సోషల్ మీడియా వేదికల ద్వారా వెల్లడించిన షెడ్యూల్ ప్రకారం, జూన్ 14న ఉదయం 10 గంటలకు హైదరాబాద్లోని ధర్నా చౌక్ వద్ద ఒక నిరసన కార్యక్రమం జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 4 గంటలకు బెంగళూరులోని ఫ్రీడం పార్క్లో మరో నిరసన ప్రదర్శనను నిర్వహించనున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
గుండె జబ్బులను నిరోధించే వెల్లుల్లి చట్నీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు?
వెల్లుల్లి. ఈ చిన్న ఉల్లిపాయతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. గుండె జబ్బులను దూరం చేయగల శక్తి వున్న వెల్లుల్లితో చట్నీ చేసుకుని తింటుంటే ఇంకా అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. అవేమిటో చూద్దాము. వెల్లుల్లి చట్నీతో శరీరంలో రోగనిరోధక శక్తిని పెరుగుతుంది. వెల్లుల్లి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. వెల్లుల్లి చట్నీ రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. వెల్లుల్లి చట్నీని తింటుంటే ఆకలిని తగ్గించడం, జీవక్రియను పెంచడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. వెల్లుల్లిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. వెల్లుల్లి చట్నీలోని యాంటీఆక్సిడెంట్లు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
హెల్త్కేర్ ప్రొఫెషనల్స్ నైపుణ్యాల కోసం మెడికవర్ హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్- డాక్టిన్ అకాడమీ భాగస్వామ్యం
హైదరాబాద్: ఆరోగ్య సంరక్షణ రంగంలో నైపుణ్యం కలిగిన మానవ వనరుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ, మెడికవర్ హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మరియు డాక్టిన్ అకాడమీ మధ్య కీలకమైన అవగాహన ఒప్పందం కుదిరింది. ఆరోగ్య విద్య, క్లినికల్ నైపుణ్యాల అభివృద్ధి, వృత్తిపరమైన శిక్షణ మరియు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణమైన ఆరోగ్య సేవల అందింపును మరింత బలోపేతం చేయడమే ఈ భాగస్వామ్య ప్రధాన ఉద్దేశ్యం. ఈ ఒప్పందం ద్వారా ప్రాక్టీసింగ్ నర్సులు, అనుబంధ ఆరోగ్య నిపుణులు, టెక్నీషియన్లు మరియు వైద్య సిబ్బందికి ప్రత్యేక అకడమిక్ కార్యక్రమాలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణలు, సర్టిఫికేషన్ కోర్సులు, అబ్జర్వర్షిప్లు, వర్క్షాప్లు, నిరంతర వృత్తిపరమైన విద్యా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
మృగశిర కార్తె రోజే చేప ప్రసాదం ఎందుకు ఇస్తారు?
చేప ప్రసాదాన్ని ప్రతి సంవత్సరం జూన్ నెలలో వచ్చే మృగశిర కార్తె ప్రారంభమయ్యే రోజునే పంపిణీ చేస్తారు. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే... వాతావరణంలో చోటుచేసుకునే మార్పులు. మృగశిర కార్తెతో ఎండలు తగ్గి, వర్షాలు ప్రారంభమవుతాయి. వాతావరణంలో ఒక్కసారిగా తేమ పెరగడం వల్ల ఆస్తమా, శ్వాసకోశ రోగులకు ఇబ్బందులు ఎక్కువవుతాయి. ఆ సమయంలో ఈ ప్రసాదం ఉపశమనం ఇస్తుందని నమ్ముతారు. ఆయుర్వేద కోణం ప్రకారం వాతావరణం చల్లబడినప్పుడు శరీరంలో కఫం పెరగకుండా ఉండటానికి, ఊపిరితిత్తులకు తగినంత వేడి అవసరమవుతుంది. చేపలకు సహజంగానే శరీరంలో వేడిని పెంచే గుణం ఉంటుంది.
seasonal diseases, వేపతో సీజనల్ అనారోగ్యాలకు అడ్డుకట్ట
వర్షాకాలం ప్రారంభం కాగానే సీజనల్ వ్యాధులు కూడా వచ్చేస్తాయి. వీటిలో జలుబు, ఫ్లూ జ్వరం, చర్మ సంబంధిత సమస్యలు సంక్రమిస్తుంటాయి. వీటన్నిటినీ అడ్డుకునే శక్తి వేపకు వున్నది. సీజనల్ అనారోగ్యాలకు అడ్డుకట్ట వేయగల వేప చేసే మేలు ఏమిటో తెలుసుకుందాము. వేప ఆకులను నమిలితే... తాజాగా వున్న 2 నుంచి 3 లేత ఆకులను నమిలితే రక్తాన్ని శుభ్రపరచడమే కాకుండా శరీరానికి డిటాక్స్గా పనిచేస్తాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది ఎంతగానో మేలు చేస్తుంది.
ఆందోళన కలిగిస్తూన్న ఒక కప్పు: లూజ్ టీలో ఏం జరుగుతోందో వివరిస్తూన్న టాటా టీ చక్ర గోల్డ్ జెమిని
లూజ్ టీలో జరుగుతున్న కల్తీపై పెరుగుతున్న ఆందోళనలు, టీ నాణ్యత, భద్రతపై ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సిఫార్సు చేసిన, సులభమైన రీతిలో ఇంటిలో చేసుకునే పరీక్షలు కల్తీ టీని గుర్తించడంలో వినియోగదారులకు సహాయపడతాయి. భారతదేశ వ్యాప్తంగా రోజువారీ జీవితంలో ఒక అంతర్భాగంగా టీ కొనసాగుతోంది, ఇది లూజ్ టీ నాణ్యత, భద్రతపై మరింత దృష్టిని కేంద్రీకరించేలా చేస్తోంది. ఆంధ్రప్రదేశ్లో, ప్రతి ఇంటిలోనూ నిత్యం సేవించే పానీయంగా టీ వెలుగొందుతున్నందున, టీ కల్తీ సమస్యపై అవగాహన కల్పిస్తూ వినియోగదారులు సరైన నిర్ణయాలు తీసుకునేలా టాటా టీ చక్ర గోల్డ్ జెమిని ప్రోత్సహిస్తోంది.
Home
Horoscope
Shorts
Photos
Videos