Wednesday, 19 August 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Actress Shivani Rajasekhar 6595.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Wed, 19 Aug 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
నటి శివానీ రాజశేఖర్
నటి శివానీ రాజశేఖర్
-
నటి శివానీ రాజశేఖర్
-
నటి శివానీ రాజశేఖర్
-
నటి శివానీ రాజశేఖర్
-
నటి శివానీ రాజశేఖర్
-
నటి శివానీ రాజశేఖర్
-
నటి శివానీ రాజశేఖర్
-
నటి శివానీ రాజశేఖర్
-
నటి శివానీ రాజశేఖర్
-
నటి శివానీ రాజశేఖర్
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
దారుణం, మహిళను కత్తితో పొడిచి ఆమె ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే వంట చేస్తూ వున్నాడు
మనుషుల్లో కొందరు రానురాను రాక్షసులుగా మారుతున్నారు. రాక్షసులకన్నా కరుణ వుంటుందేమో కానీ వారిని మించిపోతున్నారు కొంతమంది వ్యక్తులు. రెస్టారెంట్లో ఓ వంటగదిలో ఓ మహిళతో ఏర్పడిన వాగ్వాదం కాస్తా హత్యకు దారి తీసింది. మహిళా ఉద్యోగిని కత్తితో పొడిచి అత్యంత పైశాచికంగా హత్య చేసాడు సహోద్యోగి. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. బార్గీ ప్రాంతంలోని మహఫిల్ రెస్టారెంటులో వంటపనులు చేసేవారిగా పలువురు ఉద్యోగం చేస్తున్నారు. వారిలో పవన్, ముస్కాన్ చౌదరి అనేవారు కూడా వున్నారు. సోమవారం రాత్రి వీరిరువురూ వంటగదిలో పనులు చేస్తుండగా ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది.
18 ఏళ్ల విద్యార్థికి దొరికిన బంగారు నాణేలు, బిస్కెట్లు.. వాటి విలువ రూ.98 కోట్లు
వేసవి సెలవుల్లో జేబు ఖర్చుల కోసం పార్ట్టైమ్ పని చేసేందుకు వెళ్లిన 18 ఏళ్ల కోబ్ అనే విద్యార్థికి పెద్ద షాక్ తప్పలేదు. బెల్జియంలోని బ్రస్సెల్స్ సమీపంలోని సింట్-గిల్లిస్-డెండెర్మోండే ప్రాంతంలో డ్రైనేజీ పైప్లైన్ల మార్పిడి పనులు జరుగుతున్నాయి. తన తోటి కూలీలతో కలిసి కోబ్ అక్కడ మట్టి తవ్వుతున్న సమయంలో భూమిలోపల ఏదో లోహపు వస్తువు మెరుస్తూ కనిపించింది. మొదట ఆ మెరుపును చూసి సాధారణంగా దొరికే పాత నాణేలు లేదా లోహపు ముక్కలేనని భావించినట్లు తెలుస్తోంది. అయితే మరింత లోతుగా తవ్వడంతో అసలు విషయం బయటపడింది.
ఫ్లెక్సీలు, బ్యానర్లతో తిరుపతి రోడ్లు రోత రోత.. శ్రీవారి భక్తుల ఆవేదన
తిరుమలకు వెళ్లే మార్గాలతో సహా తిరుపతి నగరంలోని రోడ్లన్నీ రాజకీయ నేతలకు పుట్టినరోజు శుభాకాంక్షలు, వివిధ కార్యక్రమాల కోసం ఏర్పాటు చేసిన బ్యానర్లు, ఫ్లెక్సీ బోర్డులతో నిండిపోయాయి. దీనివల్ల ఈ పుణ్యక్షేత్రం ఆధ్యాత్మిక పవిత్రత దెబ్బతింటోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. రోడ్డు పక్కన ఉండే స్తంభాలు, డివైడర్ల నుంచి ఫుట్పాత్లు, కూడళ్ల వరకు దాదాపు ప్రతి ఖాళీ స్థలం ప్రచారానికే వినియోగించబడుతోంది. రాజకీయ నాయకులు, వారి అనుచరులు పుట్టినరోజులు, ఇతర సందర్భాలను పురస్కరించుకుని ఫ్లెక్సీ బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు.
పసిబిడ్డతో అసెంబ్లీకి వచ్చిన టీవీకే ఎమ్మెల్యే పల్లవి.. ఓవరాక్షన్ అంటూ ట్రోల్స్..
తమిళనాడులో తొలిసారిగా టీవీకే ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆర్. పల్లవి, ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు తన పసిబిడ్డను తీసుకురావడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు. ఆమె తన బిడ్డతో కలిసి అసెంబ్లీ ప్రాంగణానికి వస్తారని, సభ కార్యకలాపాల్లో పాల్గొనేందుకు ప్రధాన హాలులోకి వెళ్ళేటప్పుడు ఆ పసిబిడ్డను ఒక సహాయకురాలి సంరక్షణలో ఉంచుతారని అధికారిక వర్గాలు మంగళవారం తెలిపాయి.
మరణశయ్యపై పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్?!!: పాక్ సుప్రీంకోర్టు కీలక ఆదేశం
Imran Khan health update: గత కొన్ని నెలలుగా పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై రకరకాల వాదనలు వినబడుతున్నాయి. ఈ నేపధ్యంలో మరోసారి ఆయన ఆరోగ్యం గురించి వార్తలు షికారు చేస్తున్నాయి. ఇమ్రాన్ తీవ్ర అనారోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాడనీ, దాదాపు మరణశయ్యపై వున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలో పాకిస్తాన్ సుప్రీంకోర్టు మంగళవారం నాడు కీలక ఆదేశాలను జారీ చేసింది. ఇమ్రాన్ ఖాన్ను తక్షణమే ఇస్లామాబాదులోని ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించింది. దీనిపై పాకిస్తాన్ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేయగా... అవన్నీ తర్వాతి సంగతి.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఎముక పుష్టి ఏమేమి తినాలి?
ఎముకలు. మనిషి వయసు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనపడకుండా కాపాడుకోవాలి. ఎముకలు దృఢంగా ఉంచుకునేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకోసం తీసుకోవలసిన ఆహారం, ఆరోగ్య చిట్కాలను తెలుసుకుందాము. ఎముక పుష్టి కోసం కాల్షియం పుష్కలంగా ఉండే పచ్చని ఆకు కూరలు, పాల ఉత్పత్తులు, తృణధాన్యాలు మొదలైనవి తీసుకోవాలి. విటమిన్ సి ఉన్న వాటిని ఎక్కువగా తీసుకుంటే, ఎముకలలో ఏర్పడే కణాలను పెంచుతుంది. విపరీతమైన డైటింగ్ చేయరాదు. ఎందుకంటే తక్కువ కేలరీల తీసుకోవడం జీవక్రియను నెమ్మదించి ఎముక పుష్టిని దెబ్బతీస్తుంది. నిత్యం వ్యాయామం చేసే వారి ఎముకలు దృఢంగా ఉంటాయి కనుక క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
ఆంథోసయనిన్ అధికంగా ఉండే ఆహారాలు గుండె, జీవక్రియ ఆరోగ్యానికి ఎలా తోడ్పడతాయి?
'ది అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్'లో ప్రచురితమైన ఒక కొత్త అధ్యయనం, మెటా-విశ్లేషణ ప్రకారం, ఎరుపు, నీలం, ఊదా రంగు ఆహారాలలో లభించే సహజ జీవక్రియాశీల సమ్మేళనాలైన ఆంథోసయనిన్లను అధికంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉన్న పెద్దలలో గుండె, జీవక్రియల ఆరోగ్యానికి మద్దతు లభించవచ్చు. ఆంథోసయనిన్లు అనేవి మొక్కలలో సహజంగా లభించే సమ్మేళనాలు. ఇవి అనేక పండ్లు, కూరగాయలకు ఎరుపు, ఊదా, నీలం రంగులను అందిస్తాయి. బెర్రీలలో ఇది అత్యధికంగా ఉంటుంది. అమెరికా బ్లూబెర్రీలు గుండె ఆరోగ్యానికి తోడ్పడే ఆంథోసయనిన్లను అందిస్తాయి.
ఆగిన గుండే... ట్రాన్స్ప్లాంట్తో సరికొత్త జీవితం ప్రసాదించిన సిమ్స్ వైద్యులు
చెన్నైలోని సిమ్స్ ఆస్పత్రి వైద్యులు అరుదైన ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేశారు. 31 యేళ్ల వ్యక్తికి గుండె ఆగిపోయింది. ఆ వ్యక్తికి గుండె మార్పిడి ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేసి ఆ వ్యక్తికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. 23 ఏళ్ల బ్రెయిన్ డెడ్ రోగి నుండి సేకరించిన దాత గుండెను కేవలం 20 నిమిషాల్లో ఆసుపత్రికి తరలించి, ఈ ఆపరేషన్ను దిగ్విజయంగా పూర్తి చేశారు.
ఎండు ఖర్జూరాలు ఆరోగ్య ప్రయోజనాలు
ఇటీవల చాలామంది రక్తహీనత సమస్యను ఎదుర్కొంటున్నారు. సరైన పోషకాహారం లభించడంలేదు. అలాంటివారికి వైద్య నిపుణులు ఖర్జూరాలను తినమని చెప్తారు. ఈ ఎండు ఖర్జూరాలలో ఇంకా ఏమేమి ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాము. ఎండు ఖర్జూరాల్లో ఐరన్ ఎక్కువ వుండటం వల్ల వీటిని తింటే రక్తహీనత సమస్యను అధిగమించవచ్చు. రుతుక్రమం వచ్చే ముందు మహిళలు ఖర్జూరం తీసుకుంటే మేలు జరుగుతుందని నిపుణులు చెప్తారు. ఖర్జూరం పాలు తాగుతుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎండు ఖర్జూరాలను తింటుంటే రక్తంలో హిమోగ్లోబిన్ను పెంచి ఆరోగ్యవంతం చేస్తుంది. ఎండు ఖర్జూరాలు తినేవారిలో రక్తపోటును నియంత్రించి అద్భుత శక్తినిస్తుంది.
ప్రజలకు మరింత మెరుగైన ఆరోగ్య సేవలే లక్ష్యం: స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్
హైదరాబాద్: జూబ్లీహిల్స్లోని స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ 4వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. డయాగ్నస్టిక్ హెల్త్కేర్ రంగంలో నాలుగేళ్ల విజయవంతమైన ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ నవీన్ యాదవ్ ముఖ్య అతిథిగా, నటుడు డా. మాదాల రవి గౌరవ అతిథిగా, ప్రముఖ నటుడు శ్రీ సాయికుమార్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ వెల్నెస్ ఫ్యామిలీ కార్డ్ను ప్రారంభించారు. కుటుంబ ఆరోగ్య సంరక్షణను మరింత సులభతరం చేయడంతో పాటు, నాణ్యమైన డయాగ్నస్టిక్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే దీని లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
Home
Horoscope
Shorts
Photos
Videos