Friday, 21 August 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Actrss Archana Veda 4372.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Fri, 21 Aug 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
ACTRSS ARCHANA VEDA
ACTRSS ARCHANA VEDA
-
-
-
-
-
-
-
-
-
-
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
బెంగళూరు.. కారులో రూ.9 కోట్ల నగదు స్వాధీనం.. అంత డబ్బు ఎక్కడిది?
తమిళనాడులోని హోసూర్కు నగదును అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం మేరకు, బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో పోలీసులు ఒక కారును అడ్డుకుని తనిఖీ చేయగా, ఆదాయపు పన్ను శాఖ అధికారులు అందులో ఉన్న రూ. 9 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఆ వాహనాన్ని ఆపడంలో సహకరించాలని ఆదాయపు పన్ను శాఖ బెంగళూరు నగర పోలీసులను కోరిన నేపథ్యంలో, ఆగస్టు 18 రాత్రి ఈ తనిఖీ జరిగింది. అధికారుల సమాచారం ప్రకారం, బెంగళూరు నగరం యూనిట్-22 ఆదాయపు పన్ను శాఖ డిప్యూటీ డైరెక్టర్ జగదీష్, బెంగళూరు నుండి హోసూరు వైపు అక్రమ నగదును తరలిస్తున్నట్లు అనుమానిస్తున్న ఒక కారు గురించి పోలీసులకు సమాచారం అందించారు.
బొద్దింక జనులను ఎగేసుకున్న స్థానిక జనం, బురదలో పడేసి కుమ్మేసారు, వీడియో
దేశ వ్యాప్తంగా పాఠశాలలు దారుణ స్థితిలో వున్నాయనీ, వాటిని ఉద్ధరింపజేస్తామంటూ బొద్దింక జనతా పార్టీకి చెందిన దిప్కె, రంకా తదితరులు జంతర్ మంతర్ ఇచ్చిన కిక్కుతో సాగుతున్న సంగతి తెలిసిందే. ఆమధ్య దిప్కే మహారాష్ట్రలోని ఓ పాఠశాలకు వెళ్లి స్కూల్లో కిటికీలు సరిగ్గా లేవనీ, ఇతర సదుపాయాలు లేవనీ, వాటిని అందించడంలో ప్రిన్సిపాల్ విఫలమయ్యారు కనుక తక్షణమే రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేసారు. ఇట్లాగే ఇతరచోట్ల కూడా సిజెపికి చెందినవారు మాట్లాడారు.
తెలంగాణలో జగన్కు స్వాగతం పలికేందుకు భారీ బ్యానర్లు
తెలంగాణలో జగన్కు స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేస్తున్న ఈ భారీ బ్యానర్ దృశ్యం ఇప్పటికే సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇందులో జగన్తో పాటు కేసీఆర్, కేటీఆర్ కూడా కనిపిస్తుండటం వల్ల, దీనిలో స్పష్టమైన బీఆర్ఎస్ ఛాయలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలంగాణలోని బీఆర్ఎస్ పార్టీల మధ్య ఉన్న సమన్వయానికి ఇది ఒక స్పష్టమైన సంకేతం కావచ్చు.
ఏకాంతం కోసం అడవిలోకి వెళ్లిన ప్రేమికులు, పంజా విసిరిన యమపాశం, వీడియో
ప్రేమికులు. ఏకాంత ప్రదేశం కావాలని వెతుక్కుంటూ వెళ్లే పలు ప్రేమ జంటలు కొన్నిసార్లు తీవ్రమైన సమస్యలు ఇరుక్కుంటున్నారు. ఈ జంటల్లో కొంతమంది ప్రాణాలు కోల్పోతుంటే మరికొందరు యువతులు అత్యాచారానికి గురవుతున్నారు. ఇట్లాంటి వార్తలు ఎన్ని చూసినా సరే ప్రేమికులు మాత్రం ఏకాంత ప్రదేశాలకు వెళ్లకుండా వుండటంలేదు. అలాగే ప్రమాదాలను కూడా కొనితెచ్చుకుంటున్నారు. అనంతపురం జిల్లా కదిలి మండలం బత్తలపల్లి తండా అటవీ ప్రాంతంలోకి ఇద్దరు ప్రేమికులు ఏకాంతంగా గడిపేందుకు వెళ్లారు. ఇలా వారు అటవీ ప్రాంతంలోకి అడుగుపెట్టగా ఆ ప్రాంతంలో అప్పటికే తెగిపడిన విద్యుత్ తీగలు వీరిని తగులుకున్నాయి. దాంతో విద్యుత్ షాక్తో ఎగిరిపడ్డారు. ఈ ఘటనలో యువకుడు తీవ్రంగా గాయాలుపాలయ్యాడు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి యూఎస్ పర్యటన రద్దు
విదేశీ వ్యవహారాల శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నారని ముఖ్యమంత్రి కార్యాలయం శుక్రవారం తెలిపింది. యునైటెడ్ కింగ్డమ్, అమెరికాలో 10 రోజుల పర్యటన కోసం బుధవారం రాత్రి లండన్కు బయలుదేరిన ముఖ్యమంత్రి, యూకేలో తన కార్యక్రమాలు పూర్తయిన తర్వాత భారతదేశానికి తిరిగి వస్తారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
చెన్నై కావేరీ ఆస్పత్రిలో సమీకృత మూర్ఛ వ్యాధి సంకక్షణా కేంద్రం
చెన్నై నగరంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన కావేరీ ఆస్పత్రిలో సమీకృత మూర్ఛ వ్యాధి సంరక్షణ కేంద్రాన్ని (రీజినల్ ఎపిలిప్సీ సెంటర్) తాజాగా ప్రారంభించారు. ఈ గ్రూపు ఆస్పత్రుల్లో పని చేసే న్యూరాలజిస్టుల నేతృత్వంలో ఈ ప్రాంతీయ మూర్ఛ చికిత్సా కేంద్రాలను నెలకొల్పారు. ఈ కేంద్రానికి న్యూరాలజిస్టులు, న్యూరోరేడియాలజిస్టులు, ఎలక్ట్రోఫిజియాలజిస్టులు, క్లినికల్ సైకాలజిస్టులు, పునరావాస నిపుణులు, న్యూరోసర్జన్లతో కూడిన బహుళ-విభాగాల బృందం అండగా నిలుస్తోంది.
దోమల ద్వారా సంక్రమించే వ్యాధులు ఏమిటో తెలుసా?: కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సూచనలు
వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, చికున్గున్యా వంటి దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల ప్రమాదం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నివారణ చర్యలు చేపట్టాలని, సకాలంలో వైద్య సహాయం పొందాలని కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సూచించింది. ఈ వ్యాధులను చాలావరకు నివారించగలిగినప్పటికీ, వర్షాకాలంలో ఇవి ప్రజారోగ్య సవాలుగా నిలుస్తున్నాయి. తీవ్రమైన అనారోగ్యం, ఊహించని వైద్య ఖర్చులకూ కారణమవుతున్నాయి. ఇప్పటికే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆరోగ్య సంరక్షణ సన్నద్ధతను బలోపేతం చేయాలని సూచించింది.
తలలోని అతిపెద్ద కేన్సర్ కణితిని తొలగించిన ఎంజీఎం హెల్త్కేర్ మలర్ వైద్యులు
చెన్నై నగరంలోని ఎంజీఎం హెల్త్కేర్ మలర్ ఆస్పత్రి వైద్యులు అరుదైన రికార్డును నెలకొల్పారు. తలలో ఉన్న అతిపెద్ద మెదడు భాగంలో ఉన్న కేన్సర్ కణితిని తొలగించారు. ఈ కణితి బరువు 890 గ్రామాలుగా ఉంది. ఇది ఇప్పటివరకు నమోదైన అతిపెద్ద కణితుల్లో ఒకటిగా వైద్యులు పేర్కొన్నారు.
ఎముక పుష్టి ఏమేమి తినాలి?
ఎముకలు. మనిషి వయసు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనపడకుండా కాపాడుకోవాలి. ఎముకలు దృఢంగా ఉంచుకునేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకోసం తీసుకోవలసిన ఆహారం, ఆరోగ్య చిట్కాలను తెలుసుకుందాము. ఎముక పుష్టి కోసం కాల్షియం పుష్కలంగా ఉండే పచ్చని ఆకు కూరలు, పాల ఉత్పత్తులు, తృణధాన్యాలు మొదలైనవి తీసుకోవాలి. విటమిన్ సి ఉన్న వాటిని ఎక్కువగా తీసుకుంటే, ఎముకలలో ఏర్పడే కణాలను పెంచుతుంది. విపరీతమైన డైటింగ్ చేయరాదు. ఎందుకంటే తక్కువ కేలరీల తీసుకోవడం జీవక్రియను నెమ్మదించి ఎముక పుష్టిని దెబ్బతీస్తుంది. నిత్యం వ్యాయామం చేసే వారి ఎముకలు దృఢంగా ఉంటాయి కనుక క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
ఆంథోసయనిన్ అధికంగా ఉండే ఆహారాలు గుండె, జీవక్రియ ఆరోగ్యానికి ఎలా తోడ్పడతాయి?
'ది అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్'లో ప్రచురితమైన ఒక కొత్త అధ్యయనం, మెటా-విశ్లేషణ ప్రకారం, ఎరుపు, నీలం, ఊదా రంగు ఆహారాలలో లభించే సహజ జీవక్రియాశీల సమ్మేళనాలైన ఆంథోసయనిన్లను అధికంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉన్న పెద్దలలో గుండె, జీవక్రియల ఆరోగ్యానికి మద్దతు లభించవచ్చు. ఆంథోసయనిన్లు అనేవి మొక్కలలో సహజంగా లభించే సమ్మేళనాలు. ఇవి అనేక పండ్లు, కూరగాయలకు ఎరుపు, ఊదా, నీలం రంగులను అందిస్తాయి. బెర్రీలలో ఇది అత్యధికంగా ఉంటుంది. అమెరికా బ్లూబెర్రీలు గుండె ఆరోగ్యానికి తోడ్పడే ఆంథోసయనిన్లను అందిస్తాయి.
Home
Horoscope
Shorts
Photos
Videos