Saturday, 22 August 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Jil Movie Audio Launch 3172.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Sat, 22 Aug 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
జిల్ మూవీ ఆడియో లాంఛ్
జిల్ మూవీ ఆడియో లాంఛ్
-
Jil Movie Audio Launch
-
Jil Movie Audio Launch
-
Jil Movie Audio Launch
-
Jil Movie Audio Launch
-
Jil Movie Audio Launch
-
Jil Movie Audio Launch
-
Jil Movie Audio Launch
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
చీర కట్టుకుని, హిజ్రా అని నమ్మిస్తూ.. మహిళపై అత్యాచారం... ఎక్కడ?
చీర కట్టుకుని, తాను హిజ్రా అని నమ్మిస్తూ ఓ మహిళపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఘటన ముంబైలో చోటుచేసుకుంది. ముంబైలోని ప్రతిష్టాత్మక పోవై ప్రాంతంలో ఓ విలాసవంతమైన అపార్ట్మెంట్లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఈ నెల 19న అనిల్ శేషారావు షిండే (28) అనే వ్యక్తి ఇంట్లో అనారోగ్యంతో ఉన్నవారికి దిష్టి తీస్తానని లేదా సంతానం లేనివారికి పూజలు చేస్తానని నమ్మబలికి ఎలాంటి అనుమానం రాకుండా ఫ్లాట్లోకి ప్రవేశించాడు.ఇంట్లోకి అడుగుపెట్టిన కొద్దిసేపటికే నిందితుడు తన వక్రబుద్ధిని బయటపెట్టాడు. ఆపై ఆమెను పూజ చేస్తున్నట్లు బెదిరించి.. బలవంతంగా ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
మనీ లాండరింగ్కు పాల్పడిన భారతీయ పౌరుడు.. అమెరికాలో అరెస్ట్
గుజరాత్కు చెందిన 21 ఏళ్ల భారతీయ పౌరుడు సునీల్భారతి గోస్వామిని, వైర్ ఫ్రాడ్, మనీ లాండరింగ్ ఆరోపణలపై అమెరికా అధికారులు అరెస్టు చేశారు. ఈ నేరాలకు గరిష్టంగా 20 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. న్యూజెర్సీలోని జెర్సీ సిటీలో నివసిస్తున్న గోస్వామి, విమానంలో ప్రయాణించడానికి ప్రయత్నిస్తుండగా కెనడాలో అరెస్టయ్యాడు. వృద్ధ బాధితుల నుండి డబ్బు, బంగారాన్ని సేకరించడంలో సహాయపడే 'మనీ మ్యూల్'గా గోస్వామి పనిచేశాడని ఆరోపణలు ఉన్నాయి.
వెలిగొండ నిర్వాసితులకు రూ.250 కోట్ల పరిహారం.. 31న జాతికి అంకితం
దశాబ్దాల నాటి వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు అండగా నిలుస్తూ కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మూడో విడతన పునరావాస ప్యాకేజీ కింద మరో రూ.250 కోట్ల చెక్కును నిర్వాసిత కుటుంబాలకు అందించారు. అలాగే, ఈ ప్రాజెక్టు తొలి దశ పనులను ఈ నెల 31వ తేదీన ప్రారంభించనున్నట్టు ఆయన ఈ సందర్భంగా చారిత్రాత్మక ప్రకటన చేశారు. దీంతో ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత ప్రజలు 30 యేళ్ల కల సాకారం కానుంది.
కుమార్తె వ్యాఖ్యల వివాదం : మంత్రి కొండా సురేఖపై వేటు ఖాయమా?
తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖపై వేటు పడటం ఖాయంగా తెలుస్తోంది. ఆమె కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పెను ప్రకంపనలు సృష్టించడంతో పాటు పెను వివాదానికి దారితీశాయి. దీంతో మంత్రి కొండా సురేఖకు టీ పీసీసీ క్రమశిక్షణా కమిటీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఈ నోటీసుకు మంత్రి కొండా సురేఖ ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో ఆమెను మంత్రి పదవి నుంచి తొలగించాలన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన తర్వాత ఈ మేరకు అధికారిక ప్రక్రియ ప్రారంభంకానుంది.
ప్రేమ కోసం ఇరు విద్యార్థి వర్గాల మధ్య ఘర్షణ- 17 మంది అరెస్ట్
విశాఖపట్నం జిల్లా మధురవాడలోని మారివలస-తిమ్మాపురం రోడ్డుపై రెండు విద్యార్థి వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు మొత్తం 20 మంది యువకులలో 17 మందిని అదుపులోకి తీసుకుని, వారిపై ఆరు కేసులు నమోదు చేశారు. సమాచారం ప్రకారం, మద్యం మత్తులో ఉన్న ఈ యువకులు కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ప్రేమ వ్యవహారం కారణంగా ఈ ఘర్షణ తలెత్తినట్లు తెలుస్తోంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
నిమ్మకాయ టీ తాగుతున్నారా?
లెమన్ టీ. ప్రతిరోజూ లెమన్ టీని తాగడం వల్ల బరువు తగ్గడం, రోగనిరోధక శక్తి, మెరుగైన జీర్ణక్రియ, గుండె ఆరోగ్యానికి మంచిది. శరీరానికి అవసరమైన శక్తిని కూడా అందిస్తుంది. ఐతే లెమన్ టీని కొన్ని ఆహార పదార్థాలతో కలపకూడదు. అలా చేస్తే అది కొన్ని ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ఈ టీతో ఏవి కలుపకూడదో తెలుసుకుందాము. పాల ఉత్పత్తులతో లెమన్ టీని తాగకూడదు. అధిక చక్కెర ఆహారాలతో నిమ్మకాయ టీని తాగరాదు. వేయించిన ఆహారాలతో నిమ్మకాయ టీని తాగడం చేయకూడదు. టమోటా వంటకాలతో నిమ్మకాయ టీని తాగొద్దు. కెఫిన్ పానీయాలతో నిమ్మకాయ టీని నివారించండి. రెడ్ మీట్తో లెమన్ టీని మానుకోండి.
చెన్నై కావేరీ ఆస్పత్రిలో సమీకృత మూర్ఛ వ్యాధి సంకక్షణా కేంద్రం
చెన్నై నగరంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన కావేరీ ఆస్పత్రిలో సమీకృత మూర్ఛ వ్యాధి సంరక్షణ కేంద్రాన్ని (రీజినల్ ఎపిలిప్సీ సెంటర్) తాజాగా ప్రారంభించారు. ఈ గ్రూపు ఆస్పత్రుల్లో పని చేసే న్యూరాలజిస్టుల నేతృత్వంలో ఈ ప్రాంతీయ మూర్ఛ చికిత్సా కేంద్రాలను నెలకొల్పారు. ఈ కేంద్రానికి న్యూరాలజిస్టులు, న్యూరోరేడియాలజిస్టులు, ఎలక్ట్రోఫిజియాలజిస్టులు, క్లినికల్ సైకాలజిస్టులు, పునరావాస నిపుణులు, న్యూరోసర్జన్లతో కూడిన బహుళ-విభాగాల బృందం అండగా నిలుస్తోంది.
దోమల ద్వారా సంక్రమించే వ్యాధులు ఏమిటో తెలుసా?: కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సూచనలు
వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, చికున్గున్యా వంటి దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల ప్రమాదం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నివారణ చర్యలు చేపట్టాలని, సకాలంలో వైద్య సహాయం పొందాలని కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సూచించింది. ఈ వ్యాధులను చాలావరకు నివారించగలిగినప్పటికీ, వర్షాకాలంలో ఇవి ప్రజారోగ్య సవాలుగా నిలుస్తున్నాయి. తీవ్రమైన అనారోగ్యం, ఊహించని వైద్య ఖర్చులకూ కారణమవుతున్నాయి. ఇప్పటికే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆరోగ్య సంరక్షణ సన్నద్ధతను బలోపేతం చేయాలని సూచించింది.
తలలోని అతిపెద్ద కేన్సర్ కణితిని తొలగించిన ఎంజీఎం హెల్త్కేర్ మలర్ వైద్యులు
చెన్నై నగరంలోని ఎంజీఎం హెల్త్కేర్ మలర్ ఆస్పత్రి వైద్యులు అరుదైన రికార్డును నెలకొల్పారు. తలలో ఉన్న అతిపెద్ద మెదడు భాగంలో ఉన్న కేన్సర్ కణితిని తొలగించారు. ఈ కణితి బరువు 890 గ్రామాలుగా ఉంది. ఇది ఇప్పటివరకు నమోదైన అతిపెద్ద కణితుల్లో ఒకటిగా వైద్యులు పేర్కొన్నారు.
ఎముక పుష్టి ఏమేమి తినాలి?
ఎముకలు. మనిషి వయసు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనపడకుండా కాపాడుకోవాలి. ఎముకలు దృఢంగా ఉంచుకునేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకోసం తీసుకోవలసిన ఆహారం, ఆరోగ్య చిట్కాలను తెలుసుకుందాము. ఎముక పుష్టి కోసం కాల్షియం పుష్కలంగా ఉండే పచ్చని ఆకు కూరలు, పాల ఉత్పత్తులు, తృణధాన్యాలు మొదలైనవి తీసుకోవాలి. విటమిన్ సి ఉన్న వాటిని ఎక్కువగా తీసుకుంటే, ఎముకలలో ఏర్పడే కణాలను పెంచుతుంది. విపరీతమైన డైటింగ్ చేయరాదు. ఎందుకంటే తక్కువ కేలరీల తీసుకోవడం జీవక్రియను నెమ్మదించి ఎముక పుష్టిని దెబ్బతీస్తుంది. నిత్యం వ్యాయామం చేసే వారి ఎముకలు దృఢంగా ఉంటాయి కనుక క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
Home
Horoscope
Shorts
Photos
Videos