Tuesday, 15 September 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Major Movie Pressmeet 7007.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Tue, 15 Sep 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
మేజర్ మూవీ ప్రెస్ మీట్
మేజర్ మూవీ ప్రెస్ మీట్
-
మేజర్ మూవీ ప్రెస్ మీట్
-
మేజర్ మూవీ ప్రెస్ మీట్
-
మేజర్ మూవీ ప్రెస్ మీట్
-
మేజర్ మూవీ ప్రెస్ మీట్
-
మేజర్ మూవీ ప్రెస్ మీట్
-
మేజర్ మూవీ ప్రెస్ మీట్
-
మేజర్ మూవీ ప్రెస్ మీట్
-
మేజర్ మూవీ ప్రెస్ మీట్
-
మేజర్ మూవీ ప్రెస్ మీట్
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
తెలంగాణలో నేడు ఎండలు, ఉక్కపోత... ఉరుములతో కూడిన వర్షాలు
తెలంగాణలో మంగళవారం నాడు పగటిపూట వేడి, తేమతో కూడిన వాతావరణం ఉండే అవకాశం ఉంది. అదే సమయంలో మధ్యాహ్నం నుండి రాత్రి వరకు పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. నల్గొండ, నాగర్కర్నూల్, సూర్యాపేట, ఖమ్మం, యాదాద్రి-భువనగిరి, మహబూబాబాద్, భద్రాద్రి-కొత్తగూడెం, వరంగల్ గ్రామీణ ప్రాంతాల్లో సాయంత్రం నుండి రాత్రి వరకు అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది.
గణేష్ విగ్రహం కొనుగోలు విషయంలో ఘర్షణ.. 34ఏళ్ల వ్యక్తి మృతి
పోచారం ఆదివారం ఐటీ కారిడార్ వద్ద గణేష్ విగ్రహం కొనుగోలు విషయంలో జరిగిన ఘర్షణలో 34 ఏళ్ల వ్యక్తి మరణించాడు. ఘట్కేసర్ మండలం చౌదరిగూడకు చెందిన పసులూరి కిరణ్ గణేష్ విగ్రహాన్ని కొనుగోలు చేయడానికి వెళ్లినప్పుడు విక్రేతలతో వాగ్వాదం జరిగింది. చర్చలు జరుగుతుండగానే, విగ్రహం కొనడానికి వచ్చిన వారికి, విక్రేతలకు మధ్య ఘర్షణ చెలరేగింది. విక్రేతలు జరిపిన దాడిలో కిరణ్ మరణించాడు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అతని బంధువులు, స్నేహితులు వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు.
మద్యం మత్తులో యువకుల హల్ చల్.. వైకాపా ఇన్ఛార్జ్ వాహనంపై దాడి
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొడేరు మండలం కోరుకొల్లు గ్రామం సమీపంలో, మద్యం మత్తులో ఉన్నారని భావిస్తున్న ముగ్గురు యువకులు హల్చల్ సృష్టించారు. సమాచారం ప్రకారం, ఈ యువకులు మొదట ఉండి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మంతెన యోగేంద్ర కుమార్ వాహనంపై దాడి చేశారు. ఆ తర్వాత మొగల్లు సమీపంలో ఇద్దరు యువకులను, అలాగే విష్ణు కాలేజీ వద్ద ఒక ఆటోను ఢీకొట్టారు. విషయం తెలిసిన పోలీసులు గొల్లలపేట వద్ద వారిని వెంబడించేందుకు ప్రయత్నించారు.
ఏయ్ దూరం పాటించు అని చెప్పిన మహిళా బైకర్ను కారుతో ఢీకొట్టాడు, వీడియో
గురుగ్రామ్లో కారుతో వేగంగా వచ్చిన ఓ వ్యక్తి కావాలని ఓ మహిళా బైకర్ను ఢీకొట్టిన ఘటన ఒకటి జరిగింది. అందరూ చూస్తుండగానే అతడు తెల్లటి సెడాన్ కారులో అతివేగంగా వచ్చి ఆమెను ఢీకొట్టేసి వెళ్లిపోయాడు. ఇన్స్టాగ్రాంలో రెబల్ వీల్స్ సియాగా పిలువబడే ఆమె తనకు జరిగిన ప్రమాదాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆమె ఏప్రిలియా ఆర్ఎస్ 457 బైకుపై వెళుతోంది. ఇంతలో తెల్లటి సెడాన్ కారుతో ఓ వ్యక్తి ఆమెకి పక్కగా వెళ్లాడు. దాంతో ఆమె అతడిని హెచ్చరించింది. అలా జరిగిన కొద్ది క్షణాలకే కారుతో ఆ వ్యక్తి వేగంగా వచ్చి ఆమె బైకుని ఢీకొట్టాడు.
మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజార్ను పట్టిస్తే 70 లక్షల పాక్ రూపాయలు
జైషే మహ్మద్ ఉగ్ర ముఠా అధినేత, మోస్ట్ వాంటెడ్ మసూద్ అజార్ను పట్టిస్తే రూ.70 లక్ష పాక్ కరెన్సీ ఇస్తామని పాకిస్తాన్ సర్కారు ప్రకటించింది. అదేసమయంలో మసూద్ అజార్ తమ దేశంలో మరోమారు శత్రుదేశం ప్రకటించింది. ఈ విషయాన్ని నమ్మించేందుకే పాకిస్థాన్ ఇలాంటి ప్రకటన చేసినట్టుగా ఉంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
చక్కెర వ్యాధిని తెచ్చే అలవాట్లు ఇవే...
డయాబెటిస్. ఈ వ్యాధితో సతమతమయ్యేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. దీనికి కారణం జీవనశైలిలో వచ్చిన మార్పులే. అవేమిటో తెలుసుకుందాము. చక్కెర శాతం అధికంగా వున్న శీతల పానీయాలను తరచూ తాగటం. ఉదయం వేళ అల్పాహారాన్ని తినకుండా దాటవేస్తుండటం. భోజనంలో కూరగాయలు, పండ్లు వాటా పూర్తిగా తీసుకోకపోవడం. చేపలు వంటి మాంసాహారానికి బదులు జంక్ ఫుడ్ తింటుండటం. పాస్తా, బంగాళదుంపలు, వైట్ బ్రెడ్ తినడం ఎక్కువ చేయడం. రాత్రి 9 గంటల లోపు చేయాల్సిన భోజనాన్ని అర్థరాత్రి 11 తర్వాత తింటూ వుండటం. బటర్ నాన్, బటర్ కేక్, ఇలా వెన్నతో చేసినవి విపరీతంగా తినడం.
మహమ్మారులను తట్టుకోగల ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు బాటలు: ఇండియా హెల్త్ ఫార్వర్డ్ 2047
హైదరాబాద్: హైదరాబాద్లోని లీ మెరిడియన్లో సెప్టెంబర్ 12, శనివారం నాడు జరిగిన 'ఇండియా హెల్త్ ఫార్వర్డ్ 2047: క్రియేటింగ్ సిస్టమ్స్ ఫర్ ఫ్యూచర్ ఆఫ్ కేర్' కార్యక్రమంలో, కంపాషనేట్ పేషెంట్ రెస్పాన్స్, ఇంక్. (సిపిఆర్) సంస్థ ఆరోగ్య సంరక్షణ, ప్రభుత్వం, టెక్నాలజీ, విద్యాసంస్థలు, దాతృత్వం, పెట్టుబడి రంగాలకు చెందిన 100 మందికి పైగా నాయకులను ఒకచోట చేర్చింది. 2047లో దేశ శతాబ్ది ఉత్సవాలు జరుపుకోనున్న నేపథ్యంలో భారతదేశం విస్తరించగల, సమానమైన, మహమ్మారిని తట్టుకోగల ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను ఎలా నిర్మించగలదో ఈ సదస్సు పరిశీలించింది.
చిన్ననాటి టీకాలతో ఆగిపోకూడదు, అన్ని వయసుల్లో వ్యాక్సినేషన్ అవసరం
హైదరాబాద్: టీకాలు చిన్నారులకు మాత్రమే కాదు.. పెద్దలకు కూడా వయసు, ఆరోగ్య పరిస్థితులు, అనారోగ్య ముప్పు ఆధారంగా సరైన సమయంలో వ్యాక్సినేషన్ అవసరమని మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు తెలిపారు. పెద్దల్లో వ్యాక్సినేషన్పై అవగాహన పెంచడంతో పాటు, వ్యాక్సిన్తో నివారించగల వ్యాధుల నుంచి రక్షణ కల్పించే ఉద్దేశంతో మెడికవర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీలో ప్రత్యేక అడల్ట్ వ్యాక్సినేషన్ క్లినిక్ను ప్రారంభించింది.
ఆరోగ్యం తేడా వచ్చి ఆస్పత్రులకు వెళితే గుంజేస్తాయి, అందుకే DatesMilk
ఈరోజుల్లో ఆరోగ్యం మీద చాలా చాలా ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఏదైనా అనారోగ్యం వచ్చిందీ అంటే ఇక ఆసుపత్రుల గుంజుడు అలా ఇలా వుండదు. డబ్బు గుల్ల... వళ్లు గుల్ల... ఇల్లు గుల్ల అని పెద్దలు చెప్పినట్లే అవుతుంది. అందుకే ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు పడుతుండాలి. మధ్యవయసు వచ్చినవారిలో రక్తహీనత, ఎముకల సమస్యలు వచ్చే అవకాశాలు వుంటాయి. అందుకని చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే ఇలాంటి సమస్యల నుంచి బైటపడవచ్చు. రక్తహీనత సమస్యతో బాధపడేవారు ఎండు ఖర్జూరాలను పాలతో కలిపి తీసుకుంటూ వుండాలి. ఇలా చేయడం వల్ల శరీరానికి ఐరన్ అందుతుంది.
నెఫ్రోప్లస్ NIDA, నెఫ్రోప్లస్ అంతర్జాతీయ డయాలిసిస్ అకాడమీ ప్రారంభం
హైదరాబాద్: ఆసియాలోనే అతిపెద్ద డయాలిసిస్ నెట్వర్క్లలో ఒకటైన NephroPlus, డయాలిసిస్ చికిత్సలో ప్రత్యేక శిక్షణ పొందిన నర్సులను తయారు చేసి, వారికి దేశ, విదేశాల్లో మంచి కెరీర్ అవకాశాలు కల్పించే ఉద్దేశంతో NephroPlus అంతర్జాతీయ డయాలిసిస్ అకాడమీ(NIDA)ను ఈరోజు ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా భారత్ మరియు ఫిలిప్పీన్స్లో నర్సింగ్ చదువు పూర్తి చేసిన వారిని డయాలిసిస్ చికిత్సలో ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి, ఈ రంగంలో కెరీర్కు మరియు విదేశాల్లో పనిచేయడానికి సిద్ధం చేస్తారు.
Home
Horoscope
Shorts
Photos
Videos