Wednesday, 2 September 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Musskan Sethi Interview 6101.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Wed, 2 Sep 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
ముస్కాన్ సేథి ఫోటోలు
ముస్కాన్ సేథి ఫోటోలు
-
-
-
-
-
-
-
-
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
కర్నాటక రైతు బిడ్డకు రూ.46.33 లక్షల వీసా ఉద్యోగ ఆఫర్
కర్నాటక రాష్ట్రానికి చెందిన ఓ రైతు బిడ్డకు ఏకంగా రూ.46.33 లక్షల ఆఫర్తో వీసా ఉద్యోగం వరించింది. మూడ్బిద్రిలోని ఆల్వాస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇన్ఫర్మేషన్ సైన్స్ ఆఖరి యేడాది చదువుతున్నపుడే హవేరి జిల్లాలోని హట్టిమట్టూరు గ్రామానికి చెందిన రైతు కుమార్తె అయిన సృష్టి మంజునాథ్ ఉల్లగడ్డి, గ్లోబల్ పేమెంట్స్ దిగ్గజం వీసాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగాన్ని సంపాదించింది.
షార్ట్ ఫిల్మ్ నటి అమూల్యశ్రీ కేసులో కీలక మలుపు - ప్రధాన నిందితుడు ఆత్మహత్య
షార్ట్ ఫిల్మ్ నటి అమూల్యశ్రీ ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మహేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. జైలు నుంచి బెయిలుపై విడుదలైన కొద్ది రోజులకే ఈ విషాదం చోటుచేసుకుంది. సింగరేణి కాలనీలోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
జీఎస్ఎల్వీ-F17, ఈఓఎస్-05 రాకెట్ల మోడల్స్తో తిరుమలలో ఇస్రో ఛైర్మన్ (video)
ఇస్రో చైర్మన్ వి.నారాయణన్ బుధవారం తిరుమలను సందర్శించారు. ఈ సందర్భంగా, ఆయన జీఎస్ఎల్వీ-F17, ఈఓఎస్-05 రాకెట్ల నమూనాలను శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాబోయే అంతరిక్ష ప్రయోగాలు విజయవంతం కావాలని ఆయన స్వామివారి ఆశీస్సులు కోరారు. పూజల అనంతరం, రంగనాయకుల మండపంలో వేద పండితుల నుండి వేదాశీర్వచనం అందుకున్నారు. ఆలయ అధికారులు ఆయనను పవిత్ర వస్త్రంతో సత్కరించి, శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
Sonu Sood: నేపాల్ వరద బాధితులకు అండగా సోనూ సూద్
గత వారం నేపాల్ను అతలాకుతలం చేసిన భారీ వరదల బాధితులకు అండగా నిలిచేందుకు నటుడు సోనూ సూద్ అక్కడికి చేరుకున్నారు. ఆయన బృందం సహాయక చర్యలను సమన్వయం చేస్తోంది. తన సూద్ ఛారిటీ ఫౌండేషన్ బృందం భారతదేశం నుండి అత్యవసర సామగ్రిని తీసుకువచ్చిందని, రాబోయే నెలల్లో కూడా ప్రభావిత ప్రజలకు మద్దతునిస్తూనే ఉంటామని సోనూ సూద్ తెలిపారు. తాము వరద బాధితులను కలవడానికి ఇక్కడికి వచ్చామన్నారు.
ఏపీలో పెరిగిన పగటిపూట ఉష్ణోగ్రతలు- నిర్మానుష్యంగా విశాఖపట్నం బీచ్ రోడ్డు
ఆంధ్రప్రదేశ్లో పగటిపూట గరిష్ట ఉష్ణోగ్రత 5.1°డిగ్రీల మేర పెరిగింది. మంగళవారం భారత వాతావరణ శాఖ పర్యవేక్షించిన ప్రాంతాలలో బాపట్ల అత్యధికంగా 38.9°C ఉష్ణోగ్రతను నమోదు చేయడంతో పాటు, అత్యధిక పెరుగుదలను కూడా నమోదు చేసింది. ఒంగోలు, కావలి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 39.3°Cగా నమోదయ్యాయి. ఇక్కడ వరుసగా 4.3°C, 4.8°C పెరుగుదల కనిపించింది. నెల్లూరులో 39°C (4°C పెరుగుదల) నమోదు కాగా, విశాఖపట్నంలో 37.4°C (4.6°C పెరుగుదల) నమోదైంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
గ్రాము దాల్చిన చెక్క పొడిని తగినంత తేనెతో కలిపి తీసుకుంటే?
దాల్చిన చెక్క. దీనిని వంటకాల తయారీలో మంచి రుచి, సువాసనిచ్చే ద్రవ్యంగా వాడతారు. ఇది ఔషధంగానూ, చర్మ సౌందర్య సాధనంగానూ ఉపయోగపడుతుంది. అనేక రోగాలను నిర్మూలించగల దాల్చిన చెక్క ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాము. దాల్చిన చెక్కలోని ఔషధ గుణాలు తేనెలోని ఔషధ గుణాలు కలిస్తే అపర సంజీవినిలా ఉపయోగపడతాయి. స్త్రీలకు గుండె జబ్బులు రాకుండా చేయడంలో దాల్చిన చెక్క ప్రయోజనకరంగా ఉంటుంది, అలాగే కండరాల వాపును తగ్గిస్తుంది. గ్రాము దాల్చిన చెక్క పొడిని తగినంత తేనెతో కలిపి ఉదయం, సాయంత్రం తీసుకుంటే జలుబు, దగ్గు తగ్గుతాయి.
మహిళలు - చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా మా కావేరీ స్పెషాలిటీ ఆస్పత్రి
ప్రముఖ హాస్పిటల్ నెట్వర్క్ కావేరీ గ్రూప్ హాస్పిటల్స్ మరో ఆస్పత్రిని ప్రారంభించింది. కేవలం, మహిళలు, చిన్నారుల కోసమే ఈ ఆస్పత్రిని నిర్మించింది. మొత్తం 120 పడకల సామర్థ్యంలో నిర్వహించిన ఈ ఆస్పత్రి భవనాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి డాక్టర్ కె.అరుణ్ రాజా తాజాగా ప్రారంభించారు. మా కావేరీ పేరుతో ప్రారంభించిన ఈ ఆస్పత్రిలో ప్రసూతి సంరక్షణ, ప్రసూతి, స్త్రీల వ్యాధులు, సంతానోత్పత్తి, నవజాత శిశు సంరక్షణ, పిల్లల వైద్యం, పిల్లల అత్యవసర సంరక్షణ వంటి సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఈ ఆసుపత్రిలో లెవెల్ త్రి నవజాత శిశువుల ఇంటెన్సివ్ కేర్ యూనిట్, పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్తో సహా అధునాతన నవజాత శిశు, పిల్లల సంరక్షణ సౌకర్యాలు ఉన్నాయి.
మధుమేహం వున్నవారు పిస్తా పప్పులు తినవచ్చా?
రోజువారీ ఆహారంలో పిస్తాపప్పులను చేర్చుకోవడం ఆరోగ్యకరమైన ఎంపిక. ఈ గింజలు ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, అవసరమైన విటమిన్లు, మినరల్స్తో నిండి ఉంటాయి. ఈ పిస్తా పప్పులు తింటుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. పిస్తాపప్పులు కాల్షియం, మెగ్నీషియంతో సహా ఆరోగ్యకరమైన రక్తపోటుకు మద్దతు ఇచ్చే పోషకాలను కలిగి ఉంటాయి. పిస్తాలు వాటి ప్రత్యేకమైన పోషకాహార ప్రొఫైల్ కారణంగా బరువు నిర్వహణలో విలువైన పాత్ర పోషిస్తాయి. పిస్తాలు రక్తంలో చక్కెరను నిర్వహించడంలో సహాయపడతాయి కనుక డయాబెటిస్ లేదా ప్రీడయాబెటిస్ వారికి అద్భుతమైన ఎంపిక.
చెన్నై కుమరన్ ఆస్పత్రిలో 20 గంటల మారథాన్ ఆపరేషన్ విజయవంతం
చెన్నై కీల్పాక్కంలోని కుమరన్ హాస్పిటల్స్ వైద్యులు 29 ఏళ్ల ఐటీ నిపుణుడికి 20 గంటల పాటు సుదీర్ఘ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. పొత్తికడుపు లోపల ప్రేగులకు ఆధారాన్నిచ్చి, వాటిని అనుసంధానించే కణజాలమైన మెసెంటరీలో ఏర్పడిన 20x20x18 సెం.మీ. పరిమాణంలో ఉన్న అరుదైన, అధిక స్థాయి ప్రాణాంతక రెట్రోపెరిటోనల్ కణితిని ఈ శస్త్రచికిత్స ద్వారా తొలగించారు.
ప్రతిరోజూ 10 బాదం పప్పులు తిని చూడండి
బాదములు. రోజూ 10 బాదం పప్పులు తింటుంటే ఆరోగ్యానికి కావలసిన పోషకాలు అందుతాయని నిపుణులు చెపుతున్నారు. బాదములు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. బాదం ప్రతి రోజూ ఒక గుప్పెడు బాదంపప్పులను తినడం వల్ల ఫిట్గా, అందంగా కనిపిస్తారు. చర్మం మెరుపును పెంచుతుంది. బాదంపప్పులు శరీరం ముడతలను తగ్గించడంలో సహాయపడతాయి. 10 బాదంపప్పులు తినడం వల్ల రోజువారీ విటమిన్ ఇ అవసరాలలో 50% లభిస్తుంది. నియాసిన్, కాల్షియం, విటమిన్ ఇ, ఫైబర్, రిబోఫ్లావిన్, ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు, పొటాషియం, మెగ్నీషియం, ఒమేగా-3, జింక్ బాదంలో వున్నాయి. నానబెట్టిన బాదంపప్పు తినడం వల్ల జీర్ణవ్యవస్థ కూడా సమతుల్యంగా ఉంటుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos