Wednesday, 19 August 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Nayanthara Stills In Coco Kokila 4484.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Wed, 19 Aug 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
Nayanthara Stills in Coco Kokila
Nayanthara Stills in Coco Kokila
-
-
-
-
-
-
-
-
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
ఘజియాబాద్లో వింత ఘటన.. పిల్లి అడ్డువచ్చిందని అమ్మాయి ఎగిరిపడిందా..? లేకుంటే? (video)
ఘజియాబాద్లో వింత ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అంజు, రీతు, పింకీ అనే ముగ్గురమ్మాయి అద్దెకు వుంటున్నారు. వీరు ముగ్గురూ వేర్వేరు కంపెనీలలో పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో రీతు బుధవారం తన పనికి వెళ్తుండగా, అకస్మాత్తుగా ఒక పిల్లి ఆమె దారికి అడ్డంగా వచ్చి, ఆమె మెట్ల మీద నుంచి కిందకు దిగుతుండగా పైకి వెళ్లడం మొదలుపెట్టింది. ఆ పిల్లిని పైకి వెళ్లకుండా ఆపడానికి రీతు ప్రయత్నించగానే, అది ఆమెపైకి దూకింది.
తండ్రికి తలకొరివి పెట్టిన పెద్ద కుమార్తె.. కుమారుడు ఏమయ్యాడంటే? (Video)
తండ్రి ఆస్తి ఇవ్వలేదన్న కారణంతో తలకొరివి పెట్టని కుమారుడి కథ ఇది. చిత్తూరు జిల్లా, కార్వేటినగరం మండలం పొన్నగల్ల గ్రామంలో తండ్రికి కుమారుడు తలకొరివి పెట్టబోనని చెప్పడంతో.. పెద్ద కుమార్తె తండ్రికి అంత్యక్రియలు నిర్వహించింది. పొన్నగల్ల గ్రామానికి చెందిన శాంతమ్మ, వెంకటేశ్వర్లు దంపతులకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు
నోయిడా యువతి కథ.. పూణేలో హోటల్ రిసెప్షన్లో ఉద్యోగం.. కానీ ఓనర్కు దగ్గరై అలా దొరికిపోయింది..?
నోయిడాకు చెందిన ఒక యువతి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబం నుండి వచ్చి, మంచి జీవితాన్ని నిర్మించుకోవాలని కోరుకుంది. తన సొంత ఊరిలో అవకాశాలు చాలా తక్కువగా ఉండటంతో, ఆమె పూణేకు వెళ్లి పని వెతుక్కోవాలని నిర్ణయించుకుంది. చివరికి ఆమెకు ఒక హోటల్ రిసెప్షన్లో ఉద్యోగం దొరికింది. మొదట్లో, ఆమె శ్రద్ధగా పనిచేస్తూ తనను తాను నిరూపించుకోవడానికి ప్రయత్నించింది. కానీ కొన్ని నెలల్లోనే, ఆమె హోటల్ యజమానికి అసాధారణంగా దగ్గరైంది. త్వరలోనే, వారి సంబంధం సిబ్బందిలో చర్చనీయాంశంగా మారింది.
నా భర్త చాలా మంచోడు, ఆమె మీద పడుతుంటే కమిటయ్యానంటున్నాడు: ఫోక్ డ్యాన్సర్ భార్య, వీడియో
వేములవాడలో లేడీ ఫోక్ డ్యాన్సరుతో తన భర్త ఈశ్వర్ సాయి ఏకాంతంగా గడుపుతుండగా వాళ్లిద్దరినీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నది ఈశ్వర్ భార్య. గదిలో వాళ్లిద్దరూ వుండగా నేరుగా ఇంట్లోకి వెళ్లింది. చెప్పు తీసుకుని కొడతానంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... నా భర్త చాలామంచివాడు. ఆయనకు ఎలాంటి చెడు అలవాట్లు లేవు. కనీసం మద్యం కూడా తాగడు. తనతో నాకు పెళ్లయి ఏడేళ్లవుతోంది. ఈ ఏడేళ్ల కాపురంలో నన్ను పూవుల్లో పెట్టుకుని చూసుకున్నాడు. ఆ అమ్మాయితో ఏమిటి ఇదంతా అని అడిగితే... ఆమె తనపై పడిందనీ, దాంతో కమిట్ అయిపోయా అంటున్నాడు.
టిక్కెట్లు పెంపుతో వచ్చే ఆదాయంలో 20 శాతం చెల్లించాలి : తెలంగాణ సర్కారు ఆదేశం
తెలుగు చిత్రపరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. కొత్త సినిమా విడుదల సమయంలో సినిమా టిక్కెట్ల పెంపు ద్వారా వచ్చే ఆదాయంలో 20 శాతాన్ని తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్కు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ మొత్తాన్ని సంక్షేమం కోసం వినియోగిస్తామని ప్రభుత్వం తెలిపింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
దోమల ద్వారా సంక్రమించే వ్యాధులు ఏమిటో తెలుసా?: కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సూచనలు
వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, చికున్గున్యా వంటి దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల ప్రమాదం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నివారణ చర్యలు చేపట్టాలని, సకాలంలో వైద్య సహాయం పొందాలని కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సూచించింది. ఈ వ్యాధులను చాలావరకు నివారించగలిగినప్పటికీ, వర్షాకాలంలో ఇవి ప్రజారోగ్య సవాలుగా నిలుస్తున్నాయి. తీవ్రమైన అనారోగ్యం, ఊహించని వైద్య ఖర్చులకూ కారణమవుతున్నాయి. ఇప్పటికే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆరోగ్య సంరక్షణ సన్నద్ధతను బలోపేతం చేయాలని సూచించింది.
తలలోని అతిపెద్ద కేన్సర్ కణితిని తొలగించిన ఎంజీఎం హెల్త్కేర్ మలర్ వైద్యులు
చెన్నై నగరంలోని ఎంజీఎం హెల్త్కేర్ మలర్ ఆస్పత్రి వైద్యులు అరుదైన రికార్డును నెలకొల్పారు. తలలో ఉన్న అతిపెద్ద మెదడు భాగంలో ఉన్న కేన్సర్ కణితిని తొలగించారు. ఈ కణితి బరువు 890 గ్రామాలుగా ఉంది. ఇది ఇప్పటివరకు నమోదైన అతిపెద్ద కణితుల్లో ఒకటిగా వైద్యులు పేర్కొన్నారు.
ఎముక పుష్టి ఏమేమి తినాలి?
ఎముకలు. మనిషి వయసు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనపడకుండా కాపాడుకోవాలి. ఎముకలు దృఢంగా ఉంచుకునేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకోసం తీసుకోవలసిన ఆహారం, ఆరోగ్య చిట్కాలను తెలుసుకుందాము. ఎముక పుష్టి కోసం కాల్షియం పుష్కలంగా ఉండే పచ్చని ఆకు కూరలు, పాల ఉత్పత్తులు, తృణధాన్యాలు మొదలైనవి తీసుకోవాలి. విటమిన్ సి ఉన్న వాటిని ఎక్కువగా తీసుకుంటే, ఎముకలలో ఏర్పడే కణాలను పెంచుతుంది. విపరీతమైన డైటింగ్ చేయరాదు. ఎందుకంటే తక్కువ కేలరీల తీసుకోవడం జీవక్రియను నెమ్మదించి ఎముక పుష్టిని దెబ్బతీస్తుంది. నిత్యం వ్యాయామం చేసే వారి ఎముకలు దృఢంగా ఉంటాయి కనుక క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
ఆంథోసయనిన్ అధికంగా ఉండే ఆహారాలు గుండె, జీవక్రియ ఆరోగ్యానికి ఎలా తోడ్పడతాయి?
'ది అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్'లో ప్రచురితమైన ఒక కొత్త అధ్యయనం, మెటా-విశ్లేషణ ప్రకారం, ఎరుపు, నీలం, ఊదా రంగు ఆహారాలలో లభించే సహజ జీవక్రియాశీల సమ్మేళనాలైన ఆంథోసయనిన్లను అధికంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉన్న పెద్దలలో గుండె, జీవక్రియల ఆరోగ్యానికి మద్దతు లభించవచ్చు. ఆంథోసయనిన్లు అనేవి మొక్కలలో సహజంగా లభించే సమ్మేళనాలు. ఇవి అనేక పండ్లు, కూరగాయలకు ఎరుపు, ఊదా, నీలం రంగులను అందిస్తాయి. బెర్రీలలో ఇది అత్యధికంగా ఉంటుంది. అమెరికా బ్లూబెర్రీలు గుండె ఆరోగ్యానికి తోడ్పడే ఆంథోసయనిన్లను అందిస్తాయి.
ఆగిన గుండే... ట్రాన్స్ప్లాంట్తో సరికొత్త జీవితం ప్రసాదించిన సిమ్స్ వైద్యులు
చెన్నైలోని సిమ్స్ ఆస్పత్రి వైద్యులు అరుదైన ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేశారు. 31 యేళ్ల వ్యక్తికి గుండె ఆగిపోయింది. ఆ వ్యక్తికి గుండె మార్పిడి ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేసి ఆ వ్యక్తికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. 23 ఏళ్ల బ్రెయిన్ డెడ్ రోగి నుండి సేకరించిన దాత గుండెను కేవలం 20 నిమిషాల్లో ఆసుపత్రికి తరలించి, ఈ ఆపరేషన్ను దిగ్విజయంగా పూర్తి చేశారు.
Home
Horoscope
Shorts
Photos
Videos