Tuesday, 30 June 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Hero S Anasuya Bharadwaj 6365.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Tue, 30 Jun 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
హీరోలు
అనసూయ భరద్వాజ్
అనసూయ భరద్వాజ్
-
అనసూయ భరద్వాజ్
-
అనసూయ భరద్వాజ్
-
అనసూయ భరద్వాజ్
-
అనసూయ భరద్వాజ్
-
అనసూయ భరద్వాజ్
-
అనసూయ భరద్వాజ్
-
అనసూయ భరద్వాజ్
-
అనసూయ భరద్వాజ్
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
పెళ్లి ఊరేగింపుపై సాయుధ దుండగుల దాడి.. వధువు బంగాలు నగలు లూటీ
బీహార్ రాష్ట్రంలోని జామూయ్ జిల్లాలో ఓ దారుణం జరిగింది. ఒక వివాహ వేడుక విషాదాంతంగా మారింది. పెళ్లి ఊరేగింపుపై కొందరు సాయుధ దండగులు దాడికి పాల్పడ్డారు. తుపాకులతో కాల్పులు జరపడంతో పలువురు గాయపడ్డారు. వధువు మేనత్త కాల్పుల్లో చనిపోయింది. అలాగే, వధువు ధరించిన బంగారు నగలు దోచుకుని పారిపోయారు. ఈ దారుణం మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
జూన్ 30, 2026 మంగళవారం నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుంది?
తెలంగాణ వాతావరణ నివేదిక: నైరుతి రుతుపవనాలు రాష్ట్రవ్యాప్తంగా చురుకుగా ఉన్నాయి. దీనివల్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి. భారీ వర్ష హెచ్చరిక: ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలకు భారీ వర్ష హెచ్చరికను ఐఎండి జారీ చేసింది ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఈదురు గాలులు: తెలంగాణలోని మొత్తం 33 జిల్లాలను ఉరుములతో కూడిన వర్షాల పట్ల అప్రమత్తంగా ఉంచారు. ఈదురు గాలులతో పాటు మెరుపులు కూడా ఉంటాయి. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి.
స్వరితం 2026 శీర్షికన తమ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్న ముజిగల్ మల్కాజ్గిరి అకాడమీ
హైదరాబాద్: ముజిగల్ మల్కాజ్గిరి అకాడమీ తమ వార్షికోత్సవ వేడుకలను స్వరితం 2026 పేరిట మల్కాజ్గిరిలోని అమోఘం బాంక్వెట్స్ సీసీపీఎల్లో విజయవంతంగా నిర్వహించింది. ఈ సంగీతోత్సవ వేడుకలలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సంగీత ప్రియులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇంపెల్ గ్రూప్-ముజిగల్ ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకులు-మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ లక్ష్మీనారాయణ ఏలూరి, ప్రముఖ నేపథ్య గాయకులు వేణు శ్రీరంగం హాజరయ్యారు.
సీఎం విజయ్ బాటలో సూర్య రాజకీయాల్లోకి వస్తే పరిస్థితి ఎలా వుంటుంది?
తమిళనాడులో అనూహ్య ఎన్నికల ఫలితాల తర్వాత విజయ్ ముఖ్యమంత్రి కావడంతో, నటులు రాజకీయాల్లోకి రావడంపై చర్చలు ఊపందుకున్నాయి. కోలీవుడ్కు చెందిన అగ్రతారలు ఇదే బాటలో నడవవచ్చనే దానిపై సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో, సూర్య త్వరలో రాజకీయాల్లోకి రావచ్చనే కొత్త ప్రచారం మొదలైంది. ఈ నటుడు సమీప భవిష్యత్తులో తన రాజకీయ ప్రవేశాన్ని ప్రకటించవచ్చని వార్తలు వస్తున్నాయి. అయితే, దీనిపై ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు.
హైదరాబాదులో వర్షాలు.. పెరుగుతున్న అనారోగ్య సమస్యలు.. జాగ్రత్తలు
తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గడం, దానికి తోడు గాలిలో తేమ శాతం పెరగడం వల్ల, రుతు సంబంధిత అనారోగ్యాలు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆరోగ్య కేంద్రాలలోని ఓపీ విభాగాలకు, వైరల్ జ్వరాలతో సహా ఎగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, కీటకాల ద్వారా సంక్రమించే వ్యాధులకు సంబంధించిన అనారోగ్యాలతో వచ్చే రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
పద్మభూషణ్ డా. నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
హైదరాబాద్: దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మభూషణ్ అవార్డును అందుకున్న ప్రపంచ ప్రఖ్యాత భారతీయ-అమెరికన్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డా. నోరి దత్తాత్రేయుడు గారిని మెడికవర్ హాస్పిటల్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మెడికవర్ ఆంకాలజీ విభాగానికి చెందిన సీనియర్ వైద్యులు, నిపుణులు పాల్గొని ఆయనకు అభినందనలు తెలిపారు. సన్మాన కార్యక్రమం అనంతరం క్యాన్సర్ చికిత్సలో ఆధునిక సాంకేతికత, భారతదేశంలో ఆంకాలజీ రంగ భవిష్యత్, ప్రతి రోగికి నాణ్యమైన క్యాన్సర్ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరంపై డా. నోరి వైద్య బృందంతో ప్రత్యేకంగా చర్చించారు.
అధికంగా పసుపు వాడితే?
శతాబ్దాలుగా ఆయుర్వేద వైద్యంలో పలు వ్యాధుల చికిత్సకు పసుపును ఉపయోగిస్తున్నారు. పసుపు లేకుండా ఏ వంటకం పూర్తి కాదంటే అతిశయోక్తి కాదు. అలాంటి పసుపును మోతాదుకి మించి వాడినా, కొన్ని అనారోగ్య సమస్యలున్నవారు ఉపయోగించినా సమస్యలు వస్తాయి. అవేమిటో తెలుసుకుందాము. కొన్ని అనారోగ్య సమస్యలున్నవారు వాడే మందులకు పసుపు సమస్యను తేవచ్చు. ఎందుకంటే ఇది రక్తాన్ని పలుచగా చేస్తుంది. పసుపు కడుపు నొప్పి, వికారం, అతిసారం కలిగించవచ్చు. కొంతమందిలో ఇది అలెర్జీలకు కారణమవుతుంది.
అపోహా లేక వాస్తవమా: బాదం పప్పులు తినడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుందా?
మన రోజువారీ ఆహారంలో బాదం పప్పుల వినియోగం ఎప్పటినుంచో ఆదరణ పొందుతూ వస్తోంది. ఆరోగ్యకరమైన అల్పాహారంలో భాగం చేసుకోవడం నుంచి.. తీపి లేదా కారం వంటకాలకు అదనపు రుచిని జోడించడం వరకు బాదం పప్పులను అన్ని రకాలుగా ఇష్టపడుతుంటారు. బాదంకు ఇంత ఆదరణ ఉన్నప్పటికీ, ముఖ్యంగా ఎండాకాలం వచ్చేసరికి ఒక సాధారణ అపోహ పదే పదే తెరపైకి వస్తూ ఉంటుంది: బాదం పప్పులు తినడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుందా? ఎండాకాలంలో బాదం పప్పులు తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుందని, లేదా వేడి వాతావరణంలో ఇబ్బంది కలుగుతుందని నమ్మి, చాలా మంది వాటిని తినడానికి వెనుకాడతారు.
నా భార్య గర్భిణీ, ఆమెకి పొటాటో చిప్స్ తినాలని వుందట, తినవచ్చా?
గర్భిణీలు తీసుకునే ఆహారం విషయంలో ఎంతో జాగ్రత్తలు పాటించాల్సి వుంటుంది. గర్భిణీ స్త్రీలు ఏమేమి తినాలన్నది గైనకాలజి వైద్యులు చెబుతారు. ఐతే గర్భిణీలు పొటాటో చిప్స్ను కొద్ది మొత్తంలో తినవచ్చు. దీనివల్ల తక్షణమే ఎలాంటి ప్రమాదం ఉండదు. అయితే, దీనిని అలవాటుగా మార్చుకోకుండా తినాలనే కోరిక ఉన్నప్పుడు మాత్రమే ఒకటి రెండు చిన్న ముక్కలు రుచి కోసం తినడం మంచిది. దీనికి గల కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో తెలుసుకుందాము. పొటాటో చిప్స్ తయారీలో చాలామంది ఇంగువ వాడుతారు. గర్భధారణ సమయంలో ఎక్కువ మొత్తంలో ఇంగువ తీసుకోవడం సురక్షితం కాదు. ఎందుకంటే ఇది గర్భాశయ సంకోచాలను ప్రేరేపించే అవకాశం ఉంది.
గ్యాస్ట్రిక్ సమస్య వున్నవారు సోంపు తినవచ్చా?
గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారికి సోంపు అమృతం లాంటిది. సోంపును ఈ సమస్య వున్నవారు తినవచ్చు. గ్యాస్ట్రిక్, ఎసిడిటీ, కడుపు మంట వంటి సమస్యలతో బాధపడేవారికి సోంపు గింజలు ఒక అద్భుతమైన సహజ ఔషధంగా పనిచేస్తాయి. గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారికి సోంపు ఎలా సహాయపడుతుందో తెలుసుకుందాము. కడుపు మంట నుండి తక్షణ ఉపశమనం సోంపు గింజలలో యాంటీ-అల్సర్ గుణాలు ఉంటాయి. ఇవి కడుపులో యాసిడ్ స్థాయిలను సమతుల్యం చేసి, తిన్న తర్వాత వచ్చే గుండెల్లో మంట, కడుపు మంటను తక్షణమే తగ్గిస్తాయి. గ్యాస్ చేరకుండా చూస్తుంది ఇందులో ఉండే 'అనెథోల్' అనే సమ్మేళనం కడుపు మరియు ప్రేగులలోని కండరాలను రిలాక్స్ చేస్తుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos