Photo Gallery Cinema Hero S V K Naresh 7673.htm

Notifications

వి కె నరేష్ ఫోటోలు

సినిమా Even...

VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు

వరుణ్ తేజ్ ఫోటోలు

VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని

కార్తీక్ ఘట్టమనేని

VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్

సింగర్ సునీత కుమారుడు ఆకాష్

VIEW ALL
హీరో నితిన్

హీరో నితిన్

VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

VIEW ALL
హీరో రాహుల్ విజయ్

హీరో రాహుల్ విజయ్

VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

VIEW ALL
ఎస్.జె సూర్య

ఎస్.జె సూర్య

VIEW ALL
రాఘవ లారెన్స్

రాఘవ లారెన్స్

VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద

విధి మూవీ హీరో రోహిత్ నంద

VIEW ALL
సత్యం రాజేష్

సత్యం రాజేష్

టెక్ మహీంద్ర టార్చర్ పెడుతోంది, నా డిమాండ్లు నెరవేరే దాకా నిరాహార దీక్ష, ప్రాణం పోయినా పట్టించుకోను: భావన

టెక్ మహీంద్ర టార్చర్ పెడుతోంది, నా డిమాండ్లు నెరవేరే దాకా నిరాహార దీక్ష, ప్రాణం పోయినా పట్టించుకోను: భావనఎమర్జెన్సీ లీవ్స్, పిల్లలకు ఆరోగ్యం బాగోకపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తారా అంటూ టెక్ మహీంద్రా కంపెనీపై మండిపడ్డారు భావన అనే మహిళ. టెక్ మహీంద్ర తన డిమాండ్లను నెరవేర్చేదాకా నిరాహార దీక్ష చేస్తానంటూ చెపుతోంది సాప్ట్వేర్ ఉద్యోగిని భావన. తనను అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించారని ఆరోపిస్తోంది. తన కుమార్తె అనారోగ్యం, వ్యక్తిగత సమస్యల వల్ల సెలవు పెడితే కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా తనను ఉద్యోగం నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేసింది. తనలా ఎంతోమంది బయటకు చెప్పుకోలేక పనులు చేస్తున్నారనీ, విధులు నిర్వహించేటపుడు కనీసం వాష్ రూంకి వెళ్లాలన్నా వారికి చెప్పే వెళ్లాల్సి వుంటుందన్నారు.

హేమంత్ సోరెన్ గారు, నిరసన చేస్తున్న విద్యార్థులను కలిసి మాట్లాడండి: జార్ఖండ్ సీఎంకి రాహుల్ లేఖ

హేమంత్ సోరెన్ గారు, నిరసన చేస్తున్న విద్యార్థులను కలిసి మాట్లాడండి: జార్ఖండ్ సీఎంకి రాహుల్ లేఖజార్ఖండ్ గత కొన్ని రోజులుగా విద్యార్థులు నిరసన చేస్తున్న సంగతి తెలిసిందే. జంతర్ మంతర్ విద్యార్థుల నిరసనకు మద్దతు తెలిపిన రాహుల్ గాంధీ ఆలస్యంగానైనా చివరికి జార్ఖండ్ రాష్ట్రంలో నిరసన చేస్తున్న విద్యార్థులకు మద్దతుగా రాహుల్ గాంధీ జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌(Jharkhand CM Hemant Soren)కి లేఖ రాశారు. ఆ లేఖలో రాహుల్ గాంధీ పేర్కొంటూ.. భారత రాజ్యాంగం కల్పించిన శాంతియుత నిరసన హక్కు మన ప్రజాస్వామ్యానికి అత్యంత కీలకమైన పునాదుల్లో ఒకటి. గత కొన్ని నెలలుగా పేపర్ లీకులు, విద్యా వ్యవస్థలోని అవకతవకలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు అందిస్తోంది.

ఆంథోసయనిన్ అధికంగా ఉండే ఆహారాలు గుండె, జీవక్రియ ఆరోగ్యానికి ఎలా తోడ్పడతాయి?

ఎండు ఖర్జూరాలు ఆరోగ్య ప్రయోజనాలు

ఎండు ఖర్జూరాలు ఆరోగ్య ప్రయోజనాలుఇటీవల చాలామంది రక్తహీనత సమస్యను ఎదుర్కొంటున్నారు. సరైన పోషకాహారం లభించడంలేదు. అలాంటివారికి వైద్య నిపుణులు ఖర్జూరాలను తినమని చెప్తారు. ఈ ఎండు ఖర్జూరాలలో ఇంకా ఏమేమి ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాము. ఎండు ఖర్జూరాల్లో ఐరన్ ఎక్కువ వుండటం వల్ల వీటిని తింటే రక్తహీనత సమస్యను అధిగమించవచ్చు. రుతుక్రమం వచ్చే ముందు మహిళలు ఖర్జూరం తీసుకుంటే మేలు జరుగుతుందని నిపుణులు చెప్తారు. ఖర్జూరం పాలు తాగుతుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎండు ఖర్జూరాలను తింటుంటే రక్తంలో హిమోగ్లోబిన్‌ను పెంచి ఆరోగ్యవంతం చేస్తుంది. ఎండు ఖర్జూరాలు తినేవారిలో రక్తపోటును నియంత్రించి అద్భుత శక్తినిస్తుంది.

ప్రజలకు మరింత మెరుగైన ఆరోగ్య సేవలే లక్ష్యం: స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్

ప్రజలకు మరింత మెరుగైన ఆరోగ్య సేవలే లక్ష్యం: స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ 4వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. డయాగ్నస్టిక్ హెల్త్‌కేర్ రంగంలో నాలుగేళ్ల విజయవంతమైన ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ నవీన్ యాదవ్ ముఖ్య అతిథిగా, నటుడు డా. మాదాల రవి గౌరవ అతిథిగా, ప్రముఖ నటుడు శ్రీ సాయికుమార్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ వెల్‌నెస్ ఫ్యామిలీ కార్డ్ను ప్రారంభించారు. కుటుంబ ఆరోగ్య సంరక్షణను మరింత సులభతరం చేయడంతో పాటు, నాణ్యమైన డయాగ్నస్టిక్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే దీని లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.

రక్తహీనత తగ్గించుకునేందుకు అంజీర పాలు

రక్తహీనత తగ్గించుకునేందుకు అంజీర పాలుఅంజీర. దీనినే తెలుగులో అత్తి పండు అంటారు. ఇది ఒక డ్రైఫ్రూట్. అంజీర మిల్క్ షేక్ చేసి తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వాటిని తెలుసుకుందాము. అంజీర ఫ్రూట్ షేక్ తాగడం వల్ల కళ్లకు ఆరోగ్యం కలిగేట్లు దోహదపడుతుంది. అత్తిపండుతో చేసిన మిల్క్ షేక్ రక్తహీనతను అరికడుతుంది. మలబద్ధకం, పైల్స్ మొదలైన వ్యాధులను ఇది నిరోధిస్తుంది. ఎముకలు దృఢంగా ఉండేందుకు అంజీర మిల్క్ షేక్ ఉపయోగిస్తారు. అత్తిపండును తీసుకోవడం ద్వారా క్యాన్సర్ వంటి వ్యాధులను దూరం చేసుకోవచ్చు. సాధారణ రక్తపోటును అదుపులో వుంచటానికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. అల్జీమర్స్, మధుమేహం అదుపునకు ఇది ఉపయోగపడుతుంది. గుండెపోటు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. వీటిని తీసుకునేముందు వైద్యుడిని కూడా సంప్రదించండి.