Thursday, 28 May 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Hero S Vishnu Tej 6463.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Thu, 28 May 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
హీరోలు
విష్ణుతేజ్
విష్ణుతేజ్
-
విష్ణుతేజ్
-
విష్ణుతేజ్
-
విష్ణుతేజ్
-
విష్ణుతేజ్
-
విష్ణుతేజ్
-
విష్ణుతేజ్
-
విష్ణుతేజ్
-
విష్ణుతేజ్
-
విష్ణుతేజ్
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
ప్రతి గ్రామ పంచాయతీని అనుసంధానించనున్న టీ-ఫైబర్ నెట్వర్క్
తెలంగాణలో పటిష్టమైన ఫైబర్ నెట్వర్క్ను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక ప్రయోజన వాహనాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ టీ-ఫైబర్ నెట్వర్క్ త్వరలో రింగ్ ఆర్కిటెక్చర్ ద్వారా ప్రతి గ్రామ పంచాయతీని అనుసంధానించనుంది. మొదటి దశలో, ప్రస్తుతం దెబ్బతిన్న నెట్వర్క్ మౌలిక సదుపాయాలతో బాధపడుతున్న ఉమ్మడి నిజామాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలలోని 3,089 గ్రామాలకు డిజిటల్ కనెక్టివిటీ పునరుద్ధరణ చేపట్టనున్నారు. సవరించిన భారత్నెట్ కార్యక్రమం కింద, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రూపొందించిన ఆధునిక ఫైబర్ మౌలిక సదుపాయాలను ఉపయోగించి, ఈ గ్రామాలను రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలతో సమానంగా అనుసంధానిస్తారు.
ప్రాపర్టీ డీలర్ను పట్టపగలే రోడ్డుపై తుపాకీతో కాల్చి చంపిన దుండగుడు, వీడియో
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో దారుణ ఘటన జరిగింది. నడిరోడ్డుపై ఓ దుండగుడు ఫోనులో మాట్లాడుకుంటూ వెళ్తున్న వ్యక్తిని తుపాకీతో కాల్చాడు. దాంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. వివరాలు చూస్తే... సందీప్ సింగ్ అనే వ్యక్తి ప్రాపర్టీ డీలర్. ఇతడు ఫోనులో ఏదో మాట్లాడుకుంటూ కార్యాలయం వైపుకి నడుచుకుంటూ వస్తుండగా అకస్మాత్తుగా ఓ దుండగుడు సందీప్ పైన కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో సందీప్ సింగ్ అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. ఇదంతా సీసీ టీవీ కెమేరాలో రికార్డయ్యింది.
Tirupati: ఎబోలా ముప్పును ఎదుర్కోవడానికి తిరుపతిలో అలెర్ట్
విద్యాసంస్థలకు వేసవి సెలవులు రావడంతో వేలాది మంది యాత్రికులు, ప్రయాణికులు తిరుపతికి వస్తూనే ఉన్నందున, ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు ఈ వ్యాధికి సంబంధించిన ఒక్క కేసు కూడా నమోదు కానప్పటికీ, జిల్లా ఆరోగ్య శాఖ ఎబోలా ముప్పును ఎదుర్కోవడానికి సన్నద్ధమవుతోంది. ఆఫ్రికాలోని వివిధ ప్రాంతాలలో ఎబోలా వ్యాప్తి ప్రభావిత దేశాల నుండి వచ్చే ప్రయాణికులలో ఏదైనా అనుమానిత కేసును ముందుగానే గుర్తించేందుకు, అధికారులు విమానాశ్రయ అధికారులతో సమన్వయంతో నిఘాను పటిష్టం చేయడం ప్రారంభించారు.
రూ.33కోట్ల వ్యయంతో హఫీజ్పేట రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు
హఫీజ్పేట రైల్వే స్టేషన్ ఆధునిక వసతులతో అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దబడింది. ప్రయాణికులకు మెరుగైన, అంతర్జాతీయ స్థాయి వసతులను కల్పించే లక్ష్యంతో సుమారు రూ.33కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పునరాభివృద్ధి పనులు దాదాపు 99 శాతం పూర్తయ్యాయి. ఈ స్టేషన్ త్వరలోనే ప్రారంభం కానుందని కేంద్ర బొగ్గు శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఎక్స్ వేదికగా చేసిన ఒక పోస్ట్లో తెలిపారు.
కర్ణాటక సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా.. డీకే శివకుమార్కు ఆశీస్సులు
కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నానని సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. సిద్ధరామయ్య నివాసంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, పలువురు కీలక కాంగ్రెస్ నేతలతో బ్రేక్ ఫాస్ట్ సమావేశం ముగిసిన నేపథ్యంలో మీడియా ముందు సీఎం పదవికి రాజీనామా చేయబోతున్నట్టు సిద్ధరామయ్య ప్రకటించారు. కేబినెట్ను రద్దు చేయబోతున్నానని వెల్లడించారు. మధ్యాహ్నం 3 గంటలకు గవర్నర్ అపాయింట్ మెంట్ తీసుకున్నానని తెలిపారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
తిప్పతీగ ఆయుర్వేద ప్రయోజనాలు
ఆయుర్వేదంలో తిప్పతీగకు ప్రత్యేకమైన స్థానం వుంది. దీని ప్రయోజనాలు ఆమోఘమని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. మహిళల్లో వృద్ధాప్య ఛాయలు రాకుండా, ముఖంపై మచ్చలు, మొటిమలు, ముడతలు ఏర్పడకుండా చేయగల ప్రత్యేక గుణాలు తిప్పతీగలో ఉన్నాయి. తిప్పతీగతో కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. తిప్పతీగలో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, ఇవి ఫ్రీరాడికల్స్తో పోరాడగలవు. శరరీంలోని కణాలు దెబ్బతినకుండా ఉండేందుకు వ్యాధుల బారినపడకుండా ఉండేందుకు తిప్పతీగ మేలు చేస్తుంది. అజీర్తి సమస్యతో బాధపడుతున్నవారు తిప్పతీగతో తయారుచేసిన మందుల్ని వాడితే మంచిది. తిప్పతీగ పొడిని బెల్లంలో కలుపుకుని తింటే అజీర్తి సమస్య పోతుంది.
కిడ్నీ సమస్య వుందని తెలిపే సంకేతాలు
కిడ్నీలు శరీరంలో చాలా ప్రధానమైనవి. కిడ్నీలు రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి. జీర్ణవ్యవస్థ నుండి వచ్చే వ్యర్థాలను అదనపు ద్రవాలను బయటకు పంపిస్తాయి. రక్తపోటు, ఎలక్ట్రోలైట్ స్థాయిలను నియంత్రిస్తాయి. ఐతే గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, క్యాన్సర్లానే కిడ్నీ సమస్యలు కూడా భయంకరంగా ఉంటాయి. ఈ సమస్యలు ఎలా వుంటాయో తెలుసుకుందాము. మూత్రం రంగు మారినా, మూత్రం అసాధారణంగా ఉన్నా కిడ్నీ సమస్య ఉన్నట్లు గుర్తించాలి. కిడ్నీలు సరిగా పనిచేయకపోతే వ్యర్థాలను శుభ్రపరిచే ప్రక్రియ అస్తవ్యస్తమవుతుంది. ఫలితంగా ఆ వ్యర్థాలు రక్తంలో కలుస్తాయి, దాంతో నోట్లో చెడు రుచి కలుగుతుంది. కిడ్నీలు పూర్తిగా చెడిపోతే రుచి సామర్థ్యం, ఆకలి బాగా తగ్గిపోతుంది.
శస్త్రచికిత్స లేకుండానే 4 ఏళ్ల చిన్నారి గుండెలో రంధ్రాన్ని విజయవంతంగా మూసిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు
హైదరాబాద్: ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు అత్యాధునిక మినిమల్ ఇన్వేసివ్ చికిత్స ద్వారా నాలుగేళ్ల చిన్నారి గుండెలో ఉన్న రంధ్రాన్ని ఓపెన్ హార్ట్ సర్జరీ లేకుండానే విజయవంతంగా మూసివేసి అరుదైన ఘనత సాధించారు. మాస్టర్ వియాన్ పూజారి అనే నాలుగేళ్ల చిన్నారి, కేవలం 11 కిలోల బరువుతో తరచూ ఛాతీ ఇన్ఫెక్షన్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, త్వరగా అలసిపోవడం, బరువు పెరగకపోవడం వంటి సమస్యలతో ఆసుపత్రికి వచ్చాడు. వైద్యులు సమగ్రంగా పరీక్షించగా, చిన్నారికి ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ (ASD) అనే జన్యుపరమైన గుండె సమస్య ఉన్నట్లు గుర్తించారు.
మంచినీటిలో నానబెట్టి తినాల్సిన ఆహారాలు ఏమిటి?
గింజ ధాన్యాలను నీటిలో నానబెట్టుకుని తింటుంటే శరీరానికి పోషకాలు అందుతాయి. బాదంపప్పును నానబెట్టడం వల్ల వాటి పోషక విలువలు పెరుగుతాయని నిపుణులు చెపుతారు. అలాగే 6 ప్రసిద్ధ ఆహారాలను నీటిలో నానబెట్టి తింటే శరీరానికి పోషక విలువలను మరింగా పెంచుతాయి. అవేంటో తెలుసుకుందాము. కలుషితాలను తొలగించడానికి బియ్యాన్ని కాసేపు నీటిలో నానబెట్టాలని చెపుతారు, బియ్యాన్ని నీళ్లలో నానబెట్టి ఉడికిస్తే త్వరగా ఉడికిపోతుంది. నీటిలో నానబెట్టిన తర్వాత ఓట్స్, క్వినోవా ఉపయోగించడం ద్వారా హానికరమైన రసాయనాలను తొలగించి పోషక విలువలు పెరుగుతాయి.
తీపి పదార్థాలను మోతాదుకి మించి తింటే ఏమవుతుందో తెలుసా?
స్వీట్లు లేదా చక్కెర తక్కువ మొత్తంలో ఆరోగ్యానికి మంచిది. మోతాదుకి మించి తీసుకుంటే అధిక బరువు పెరగడం, మొటిమలు, టైప్ 2 మధుమేహం ఇంకా అనేక తీవ్రమైన అనారోగ్యాలకు మూలకారణం అవుతుంది. తరచుగా చక్కెర-తీపి పానీయాలను సేవించడం అనేది ఊబకాయానికి ప్రధాన కారణమని తేలింది. అధిక చక్కెర ఆహారాలు గుండె జబ్బులతో సహా అనేక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. చక్కెర ఆహారాలు, పానీయాలతో సహా శుద్ధి చేసిన పిండి పదార్థాలు అధికంగా ఉన్న ఆహారం మొటిమలు రావడానికి కారణమవుతాయి. అధిక చక్కెర వినియోగంతో మధుమేహం వచ్చే ప్రమాదం వున్నట్లు వైద్యులు చెపుతారు. అధిక మొత్తంలో చక్కెర తినడం కొన్ని క్యాన్సర్లను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని పెంచుతుంది
Home
Horoscope
Shorts
Photos
Videos