Friday, 10 July 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery %e0%b0%b8%e0%b0%bf%e0%b0%a8%e0%b0%bf%e0%b0%ae%e0%b0%be %e0%b0%b8%e0%b0%bf%e0%b0%a8%e0%b0%bf%e0%b0%ae%e0%b0%be %e0%b0%a8%e0%b0%af%e0%b0%a8%e0%b0%a4%e0%b0%be%e0%b0%b0 19.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Fri, 10 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
నయనతార
నయనతార
-
-
-
-
-
-
-
-
-
-
-
-
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
ప్రేయసికి బూతు సందేశాలు పంపిన ఫ్రెండ్, మర్మావయాలు నలిపేసి హతమార్చారు
హైదరాబాద్ పసుమాములలో దారుణం జరిగింది. తన తల్లితో కలిసి నివశిస్తూ చెడు వ్యసనాలకు బానిసైన ఓ యువకుడు తన స్నేహితుల చేతుల్లోనే అత్యంత దారుణంగా హత్య చేయబడ్డాడు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ పసుమాములలో 22 ఏళ్ల నిషాని సుహాస్ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి గంజాయి వ్యాపారం చేస్తున్నాడు. గతంలో ఇతడు సికింద్రాబాదులో వుండగా గంజాయి మత్తులో పడటాన్ని గమనించిన తల్లి అక్కడ నుంచి మకాం మార్చింది. కొడుకు తప్పుదోవ పడుతున్నాడని సికింద్రాబాదు వదిలి పసుమాములలో సొంతగా ఇల్లు కొని అక్కడే కొడుకుతో కలిసి వుంటోంది.
కరూర్లో తొక్కిసలాట.. స్మారక చిహ్నం ఏర్పాటు.. సీఎం విజయ్
కరూర్లో సెప్టెంబర్ 27, 2025న జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారి జ్ఞాపకార్థం ఒక స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ శుక్రవారం ప్రకటించారు. ఆ విషాద ఘటన తర్వాత కరూర్లో పర్యటించిన విజయ్, ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ ప్రకటన చేశారు. టీవీకే ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు కారుణ్య ప్రాతిపదికన 32 ఉద్యోగ నియామక పత్రాలను ఆయన అందజేయనున్నారు. అనంతరం, కలెక్టర్ కార్యాలయ ఆవరణలో జరిగిన ఒక ప్రభుత్వ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖలలోని ఉద్యోగాలకు సంబంధించిన నియామక పత్రాలను ఆయన పంపిణీ చేశారు.
YS Jagan: ఖమ్మం రేవంత్ రెడ్డి బహిరంగ సభ.. జగన్, రేవంత్, భట్టి చిత్రాలతో బ్యానర్లు
ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాధపురంలో శుక్రవారం జరగనున్న రైతు ఆశీర్వాద సభలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా, ఖరీఫ్ సీజన్కు సంబంధించిన రైతు భరోసా ఆర్థిక సాయం చివరి విడత నిధులను ఆయన విడుదల చేయడంతో పాటు, అర్హులైన రైతులకు ఈ-పట్టాదారు పాస్బుక్లను పంపిణీ చేస్తారు.
హైదరాబాదులో కొత్త సిగ్నల్స్ ఏర్పాటు.. రూ. 77.31 కోట్లు మంజూరు
హైదరాబాద్లో ఇప్పటికే ఉన్న 404 ట్రాఫిక్ సిగ్నల్స్ నిర్వహణ, మూడు సంవత్సరాల పాటు కొత్త సిగ్నల్స్ ఏర్పాటు, పరీక్ష, పనితీరులోకి తీసుకురావడం (ఎస్ఐటీసీ) కోసం రూ. 77.31 కోట్ల పరిపాలనాపరమైన ఆమోదాన్ని రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ గురువారం దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి పరిపాలనాపరమైన ఆమోదం అందిన తర్వాత, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కమిషనర్ ఆర్.వి. కర్ణన్ తగిన చర్యలు చేపడతా
మద్యం మత్తులో ఏకంగా బస్సును దొంగలించాడు.. 21 కిలోమీటర్లు నడిపాడు.. చివరికి? (video)
జనగామ జిల్లా, పాలకుర్తి మండలం, చెన్నూరు గ్రామానికి చెందిన వెంకన్న అనే ట్రాక్టర్ డ్రైవర్, మద్యం మత్తులో జనగామ బస్ స్టాండ్లో నిలిపి ఉంచిన ఒక ఆర్టీసీ అద్దె బస్సును దొంగిలించాడు. తిరుపతికి వెళ్లాలని అనుకున్న అతను, మొదట రెండుసార్లు సమీపంలోని రైల్వే స్టేషన్కు వెళ్ళాడు, కానీ ఆ సమయంలో రైళ్లు అందుబాటులో లేవని అతనికి తెలిసింది. ఆ తర్వాత అతను జనగామ బస్ స్టాండ్కు వచ్చి, అక్కడ నిలిపి ఉంచిన ఆర్టీసీ అద్దె బస్సును గమనించాడు. వెంకన్న బస్సులోకి ప్రవేశించి, అందులోని టూల్కిట్ (పరికరాల సంచి) సహాయంతో దానిని స్టార్ట్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీళ్లు తాగరాదు, ఎందుకు?
పండ్లు శరీరానికి శక్తిని, పోషకాలను అందిస్తాయి. కానీ కొన్ని పండ్లను తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అలాంటి పండ్లు ఏమిటో తెలుసుకుందాము. అరటిపండులో మాంగనీస్, గ్లూకోజ్ పోషకాలు ఉంటాయి కనుక దాన్ని తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు. పుచ్చకాయ తిన్న వెంటనే నీరు తాగడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. మామిడిపండ్లు తిన్న తర్వాత నీళ్లు తాగడం వల్ల జీర్ణవ్యవస్థపై ప్రభావం పడుతుంది. బొప్పాయి తిన్న తర్వాత నీళ్లు తాగడం వల్ల డయేరియా వచ్చే అవకాశం ఉంది. పైనాపిల్ తిన్న తర్వాత నీళ్లు తాగితే అందులోని బ్రోమెలైన్ అనే ఎంజైమ్ వల్ల కడుపులో సమస్యలు వస్తాయి.
ఈ ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ చర్మం కాంతివంతం
ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవాన్ని మెరుగైన జ్ఞానం, మెరుగైన చర్మ ఆరోగ్యం అనే ఇతివృత్తంతో జూలై 8న ప్రపంచం జరుపుకుంటుంది. ఆరోగ్యకరమైన చర్మానికి దోహదపడే కారకాలను అర్థం చేసుకోవడం యొక్క ప్రాముఖ్యతను ఇది నొక్కి చెబుతోంది. కాలుష్యం వంటి బాహ్య కారకాల నుండి చర్మాన్ని రక్షించడంలో చర్మ సంరక్షణ కీలకపాత్ర పోషించినప్పటికీ, ఆరోగ్యకరమైన, కాంతివంతమైన రీతిలో చర్మాన్ని కాపాడుకోవడానికి మీరు మీ శరీరానికి పోషణను ఎలా అందిస్తున్నారన్నది కూడా అంతే ముఖ్యం.
ఆర్తి ల్యాబ్లో ఏఐ ఆధారిత పేరంటల్ అల్ట్రా సౌండ్ స్కాన్లు
ఆర్తి స్కాన్స్ అండ్ ల్యాబ్స్, ఆరిజిన్ మెడికల్ యొక్క పరిశోధన మరియు అభివృద్ధి విభాగమైన ఆరిజిన్ మెడికల్ రీసెర్చ్ ల్యాబ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రసవపూర్వ అల్ట్రాసౌండ్ సంరక్షణ యొక్క నాణ్యతను, అందుబాటును మెరుగుపరచడానికి తమ మధ్య కొనసాగుతున్న సహకారాన్ని ప్రకటించాయి. గత ఐదు సంవత్సరాలుగా, ఈ రెండు సంస్థలు కలిసి పనిచేసి, అధిక సంఖ్యలో రోగులు వచ్చే క్లినికల్ వాతావరణాలలో తల్లి - పిండం ఇమేజింగ్కు మద్దతు ఇచ్చే ఏఐ పరిష్కారాలను అభివృద్ధి చేసి, ధృవీకరించాయి. తద్వారా కాబోయే తల్లులు స్థిరమైన, అధిక-నాణ్యత గల ప్రసవపూర్వ అంచనాలను పొందేలా ఇవి సహాయపడ్డాయి.
బ్లడ్ కౌంట్ పడిపోతుంది, గుమ్మడి గింజలు తింటే ప్రయోజనం వుంటుందా?
బ్లడ్ కౌంట్ పడిపోవడానికి కారణాలను వైద్యులు పరీక్షించి చెబుతారు. ఐతే బ్లడ్ కౌంట్ పెంచుకునేందుకు బీట్ రూట్, గుమ్మడి గింజలు వంటివి మేలు చేస్తాయి. ఈ గుమ్మడి గింజలను (Pumpkin seeds) నానబెట్టి అయినా తినవచ్చు లేదా వేయించుకుని అయినా తినవచ్చు. ఈ రెండు పద్ధతుల వల్ల శరీరానికి వేర్వేరు లాభాలు కలుగుతాయి. నానబెట్టి తినడం (Soaked Pumpkin Seeds) ఆరోగ్యానికి అత్యంత ఉత్తమం జీర్ణక్రియ సమస్యలు ఉంటే లేదా గింజల్లోని పోషకాలు శరీరానికి పూర్తిగా అందాలనుకుంటే నానబెట్టి తినడం ఉత్తమమైన మార్గం. గుమ్మడి గింజల్లో ఇనుము లభిస్తుంది
రక్తహీనత సమస్యకు ఐరన్ మాత్రలు వేసుకుంటున్నారా? ఐతే ఇవి తెలుసుకోవాలి
అనేమియా లేదా రక్తహీనత సమస్య ఇటీవలి కాలంలో చాలామంది స్త్రీలను పీడిస్తున్న అనారోగ్య సమస్య. ఈ సమస్యను అధిగమించేందుకు వైద్యులు ఐరన్ మాత్రలు రాస్తుంటారు. ఐతే కొంతమందిలో ఈ ఐరన్ మాత్రలు వేసుకున్నప్పుడు పలు రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. వాటిలో ప్రధానమైనది విరేచనాలు అవ్వడం. ఐతే మోషన్స్ అవుతున్నాయని మాత్రలను పూర్తిగా ఆపేస్తే హిమోగ్లోబిన్ (Hb) స్థాయిలు పెరగవు. కానీ అదే సమయంలో విరేచనాల వల్ల శరీరం బలహీనపడటం కూడా మంచిది కాదు.
Home
Horoscope
Shorts
Photos
Videos