పదే పదే ఈ మెయిల్స్ చెక్ చేస్తున్నారా.. ఇక ఆపండి!

సోమవారం, 12 జనవరి 2015 (17:00 IST)
పదే పదే ఈ మెయిల్స్ చెక్ చేస్తున్నారా..? ఇక ఆపండి అంటున్నారు పరిశోధకులు. రోజులో ఎక్కువసార్లు ఇ-మెయిల్ చూసుకోవడం వల్ల మనుషులు తీవ్ర ఒత్తిడికి లోనవుతారని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఇ-మెయిల్స్ ఎంత తక్కువగా చూస్తే ఒత్తిడి అంత తక్కువగా ఉంటుందని పరిశోధకులు అంటున్నారు.
 
సర్వసాధారణంగా రోజుకు ఎన్నిసార్లు వాళ్లు ఇ-మెయిల్ చెక్ చేసుకునేవారో అలాగే చెక్ చేసుకోమని  పరిశోధకులు సూచించారు. వారం రోజుల పాటు జరిగిన ఈ పరిశోధనలో రోజులో తక్కువ పర్యాయాలు ఇ-మెయిల్ చెక్ చేసుకునే వారిలో ఒత్తిడి తీవ్రత తక్కువగా ఉందన్నారు. ఇ-మెయిల్స్ ఎక్కువసార్లు చూడకుండా ఉండేందుకు తమను తాము నిగ్రహించుకోవడానికి కష్టపడ్డారని తేలింది. 

అన్నీ చూడండి

జూలై 5న భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభానికి సన్నాహాలు

నన్ను ఓడించలేకపోతే పేరు మార్చుకుంటానని ఒకాయ అన్నాడు, అలా ఏ కులం వారైనా అంటారా? ముద్రగడకు పవన్ స్ట్రాంగ్ కౌంటర్

TGSRTC: 60 ఎలక్ట్రిక్ బస్సుల్ని రంగంలోకి దించనున్న టీజీఎస్సార్టీసీ

ప్రమాదంలో గాయపడిన మహిళా కానిస్టేబుల్‌ను రక్షించిన బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్

సైన్యంలో చేరితే రూ.1.33 కోట్ల రుణం నుంచి విముక్తి కల్పిస్తాం : వ్లాదిమిర్ పుతిన్

అన్నీ చూడండి

'దేశీ ప్రిన్సెస్‌'లా మెరిసిపోతున్న జాన్వీ కపూర్

Nani: 150 మిలియన్+ వ్యూస్ తో నాని ది ప్యారడైజ్ ఆయా షేర్ సాంగ్

Devi Sri Prasad: ఎల్లమ్మ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన గ్రామం వెదురుపాక: దేవిశ్రీ ప్రసాద్

Karthi: ఈ ఏడాది చిత్రాల సందడితో 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తి

కెమెరాతో కథ చెప్పాలి, రీ-రికార్డింగ్‌కి కూడా కథలో స్పేస్ ఉండాలి : కెమెరామెన్ రత్నవేలు

Show comments