Webdunia - Bharat's app for daily news and videos

Install App

తస్మాత్ జాగ్రత్త..!

Written By Srinivasulu
Updated: బుధవారం, 10 సెప్టెంబరు 2008 (16:39 IST)
WD PhotoWD
వార్త : నిధుల దుర్వినియోగం ఆరోపణలు ఎదుర్కుంటున్న నెల్లూరు మేయర్ శైలజా రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయగా, త్వరలోనే చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరనున్నట్టు వార్తలు వస్తున్నాయి.

చెవాకు : అయ్యా మెగాస్టార్ గారూ, వలసలతోనే మీ పార్టీలోకి అనుభవజ్ఞులు చేరగలరని మీరనుకోవడంలో తప్పేమీ లేదు. కానీ ఈ వలసల పర్వం తప్పుదారి పట్టకుండా చూడండి.

ఇతర పార్టీలలో సర్దుకుపోలేనంత మాత్రాన మీ పార్టీలో చేరుతున్న నేతలు ఉత్తములు కాలేరు. ఉత్తములనే వారు ఏ పార్టీలో కొనసాగినా తమ సేవా భావాన్ని వీడరనే విషయం తెలుసుకోండి.

జిల్లాలో మరో సీనియర్ నేతతో గొడవవచ్చిందనో లేక ఆ పార్టీలో సరైన పదవిలేదనో చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చేసి మీ పార్టీలో చేరుతున్న వారు మరి రేపు మీ పార్టీకి కూడా బెబ్బే చెప్పరని గ్యారంటీ ఉందా.

అందులోనూ అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతామన్నారు. అలాంటి సందర్భాల్లో అవినీతిపరులు, అవకతవకలు, నిధుల దుర్వినియోగం వంటి చర్యలకు పాల్పడిన వారి పట్ల జాగ్రత్తగా వ్యవహరించకుంటే మీపైన ప్రజల్లో ఉన్న విశ్వాసం తగ్గిపోగలదు. తస్మాత్ జాగ్రత్త.

అన్నీ చూడండి

ప్రాంతీయ భారతీయ వంటకాలతో హైదరాబాద్ రూఫ్‌టాప్ రెస్టో-బార్ వాయు ప్రారంభం

అంతర్జాతీయ హ్యాపీ పెట్స్ డే: వేడుకగా నిర్వహించిన సికింద్రాబాద్, బేగంపేట్‌లోని జిగ్లీ పెట్ కేర్

ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలుసా... మాల మహానాడు నేతపై టీడీపీ ఎమ్మెల్యే ఫేర్ (వీడియో)

నా కుమార్తెకు ప్రధాని మోడీ కొత్త జీవితాన్ని ప్రసాదించారు

అంగరంగ వైభవంగా లష్కర్ బోనాలు ప్రారంభం - పోటెత్తిన భక్తులు

అన్నీ చూడండి

ఇక డాక్టర్ల పని అయిపోయినట్లేనా, రానున్న 3 ఏళ్లలో ఆస్టిమస్ రోబోలే బెస్ట్ డాక్టర్స్ అంట, నిజమా?!!

మీ ఉదయానికి శక్తినివ్వండి: మీ అల్పాహారంలో కాలిఫోర్నియా బాదం ఎందుకు ఉండాలంటే?

ఎస్ఆర్ఎం ప్రైమ్ జోన్ ఫ్రీ కార్డు ఆవిష్కరణ - చెన్నై నగర వాసులకు ఆరోగ్య సంరక్షణ సేవలు

మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆల్‌బకరా పండ్లు తినవచ్చా?

కాలేయ వ్యాధుల నివారణకు ముందస్తు హెపటైటిస్ స్క్రీనింగ్ తప్పనిసరి: కేర్ హెల్త్ ఇన్సూరెన్స్

Show comments