Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లైన నటుడితో సాయిపల్లవి ప్రేమాయణం.. బాలీవుడ్ టార్గెట్ చేస్తుందా?

Written By సెల్వి
Updated: శుక్రవారం, 26 జులై 2024 (14:32 IST)
బాలీవుడ్ న్యూస్ వెబ్‌సైట్‌లు ప్రస్తుతం దక్షిణాది నటి సాయిపల్లవిని టార్గెట్ చేస్తున్నాయి. పెళ్లయిన నటుడితో నటి సాయి పల్లవి ప్రేమాయణం నడుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇది సాయి పల్లవికి ఇబ్బంది కలిగిస్తుంది.
 
ప్రస్తుతం రామాయణం సినిమాలో రణబీర్ కపూర్ సరసన సాయి పల్లవి సీతగా నటించడం ఇష్టం లేని కొంతమంది బాలీవుడ్ నటీమణులు తమ పిఆర్ టీమ్‌లను ఉపయోగించి సాయిపల్లవిని టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సాయిపల్లవి ఈ వ్యాఖ్యలను పెద్దగా పట్టించకోవట్లేదు.
 
అసూయ పోటీ కారణంగా ఈ గాసిప్ చక్కర్లు కొడుతున్నట్లు కనిపిస్తోంది. అలాగే సాయి పల్లవి అభిమానులు ఆమెకు మద్దతు ఇస్తున్నారు. ఆమె వ్యక్తిగత జీవితం కంటే ఆమె నటనా ప్రతిభపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు.

అన్నీ చూడండి

ప్రాంతీయ భారతీయ వంటకాలతో హైదరాబాద్ రూఫ్‌టాప్ రెస్టో-బార్ వాయు ప్రారంభం

అంతర్జాతీయ హ్యాపీ పెట్స్ డే: వేడుకగా నిర్వహించిన సికింద్రాబాద్, బేగంపేట్‌లోని జిగ్లీ పెట్ కేర్

ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలుసా... మాల మహానాడు నేతపై టీడీపీ ఎమ్మెల్యే ఫేర్ (వీడియో)

నా కుమార్తెకు ప్రధాని మోడీ కొత్త జీవితాన్ని ప్రసాదించారు

అంగరంగ వైభవంగా లష్కర్ బోనాలు ప్రారంభం - పోటెత్తిన భక్తులు

అన్నీ చూడండి

ఇక డాక్టర్ల పని అయిపోయినట్లేనా, రానున్న 3 ఏళ్లలో ఆస్టిమస్ రోబోలే బెస్ట్ డాక్టర్స్ అంట, నిజమా?!!

మీ ఉదయానికి శక్తినివ్వండి: మీ అల్పాహారంలో కాలిఫోర్నియా బాదం ఎందుకు ఉండాలంటే?

ఎస్ఆర్ఎం ప్రైమ్ జోన్ ఫ్రీ కార్డు ఆవిష్కరణ - చెన్నై నగర వాసులకు ఆరోగ్య సంరక్షణ సేవలు

మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆల్‌బకరా పండ్లు తినవచ్చా?

కాలేయ వ్యాధుల నివారణకు ముందస్తు హెపటైటిస్ స్క్రీనింగ్ తప్పనిసరి: కేర్ హెల్త్ ఇన్సూరెన్స్

తర్వాతి కథనం
Show comments