Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి, నాగార్జున ఇలా ఎందుకు చేశారో బాలక్రిష్ణకు ఇప్పటికీ అర్థం కావడం లేదట

Written By జె
Updated: శుక్రవారం, 5 జూన్ 2020 (21:23 IST)
షూటింగ్‌కు అనుమతివ్వండి.. కరోనాతో షూటింగ్‌లు ఆగిపోయాయి. సినిమాలు లేకుంటే క్రిందిస్థాయి వ్యక్తులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంది. ఇదంతా చిరంజీవి ఇంట్లో గత కొన్నిరోజుల ముందు ప్రభుత్వానికి.. సినీనటులకు జరిగిన చర్చ. సానుకూలంగా స్పందించిన సినిమాటోగ్రఫీ శాఖామంత్రి షూటింగ్ అనుమతికి ముఖ్యమంత్రితో మాట్లాడి పర్మిషన్ ఇప్పిస్తానన్నారు.
 
ఇదంతా ఒకే. అప్పట్లో జరిగిన సమావేశానికి చిరంజీవి, నాగార్జున, అగ్రనిర్మాతలు మాత్రమే హాజరయ్యారు. కానీ బాలక్రిష్ణ మాత్రం ఆ సమావేశానికి హాజరు కాలేదు. బాలయ్యబాబును ఆ సమావేశానికి అస్సలు ఆహ్వానించలేదట. దీనిపై ఇప్పటికే బాలయ్యబాబు స్పందించారు. సినిమా మీటింగ్ కదా సిఎంతో మాట్లాడతానన్నారు.
 
ఒక అగ్రహీరోగా ఉన్న తనను ప్రభుత్వ, సినిమా పెద్దల సమావేశానికి పిలవకపోవడంపై బాలయ్యబాబు తెగ ఫీలయ్యాడు. దీంతో ఆయన నేరుగా ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలిసి షూటింగ్ అనుమతిపై విజ్ఞప్తి చేయడానికి సిద్థమైనట్లు తెలుస్తోంది. 
 
మొదట్లో జరిగిన సమావేశంలో కేవలం విజ్ఞప్తి మాత్రమే.. ఆ సమావేశానికి మంత్రి మాత్రమే వచ్చారు. కానీ తను ముఖ్యమంత్రినే కలిసి పర్మిషన్ వచ్చేలా చేస్తానంటున్నారు బాలయ్య బాబు. తనను సమావేశానికి పిలవకపోవడంపై ఇప్పటికే బాలక్రిష్ణ కోపంగా ఉన్నారనే వార్తలు వస్తూనే వున్నాయి. చిరంజీవి, నాగార్జున ఇలా ఎందుకు చేశారో బాలక్రిష్ణకు ఇప్పటికీ అర్థం కావడం లేదట. 

అన్నీ చూడండి

తెలంగాణలో ఆటో-రిక్షా ఛార్జీలను పెంచాలి.. కమిటీ సిఫార్సు

గాజువాకలో నీట్ అభ్యర్థి సెర్చ్ చేసి ఆత్మహత్య.. బ్యాగులో మూర్ఛకు ట్యాబ్లెట్లు

కలియుగం.. బీహార్‌లో ఇద్దరు అమ్మాయిల వివాహం.. వీడియో

ఇద్దరు పిల్లలతో గోదావరిలో దూకేసిన దంపతులు.. కారణం ఏంటి?

నవంబర్ నుంచి అన్ని పాఠశాలలకు అల్పాహార పథకం.. తెలంగాణ

అన్నీ చూడండి

క్రమరహిత గుండె లయ: లయ సంబంధిత సమస్యలను ముందుగానే గుర్తించి చికిత్స

డిమెన్షియాను ముందుగానే గుర్తించి నిర్ధారించాలని పిలుపునిచ్చిన టాటా ట్రస్ట్స్

గ్రాము దాల్చిన చెక్క పొడిని తగినంత తేనెతో కలిపి తీసుకుంటే?

మహిళలు - చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా మా కావేరీ స్పెషాలిటీ ఆస్పత్రి

మధుమేహం వున్నవారు పిస్తా పప్పులు తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments