Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన యువ హీరో సందీప్‌ కిషన్‌

Written By శ్రీ
Updated: మంగళవారం, 4 ఆగస్టు 2020 (21:44 IST)
రాజ్యసభ సభ్యులు, ప్రముఖ రాజకీయ నాయకులు జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌గారు ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో యువ హీరో సందీప్‌ కిషన్‌ పాల్గొన్నారు. ఛాలెంజ్‌లో భాగంగా నటి లక్ష్మీ మంచు, నటుడు జీవన్‌రెడ్డి విసిరిన సవాల్‌ను స్వీకరించిన ఆయన, హైదరాబాద్‌లోని తమ ఇంటి ఆవరణలో మంగళవారం మొక్కలు నాటారు.
 
సందీప్‌ కిషన్‌ మాట్లాడుతూ ‘‘ప్రకృతి ప్రేమికుడిగా మొక్కలు నాటడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. భూమితల్లి పచ్చగా ఉంటే, భూమిపై ఉన్న బిడ్డలందరూ క్షేమంగా ఉంటారు. మనకు ప్రాణవాయువు ఇచ్చే పచ్చని చెట్లు పెంచడం ముఖ్యం. మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంతోష్‌ కుమార్‌కి కృతజ్ఞతలు. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనవలసిందిగా అభిమానులు, ప్రేక్షకులకు పిలుపునిస్తున్నా  అని అన్నారు.

అన్నీ చూడండి

ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ డిజైన్, డీపీఆర్ పనులు ప్రారంభం : పవన్ కళ్యాణ్

ఇబ్బందుల్లో చిత్తూరు మామిడి రైతులు.. బకాయిల కోసం ఎదురుచూపులు

లండన్‌లో ఉద్యోగాలంటూ మోసం, ప్రముఖ యూ ట్యూబర్ నందన అరెస్ట్

మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో లేకుంటే.. మీరు అవుట్‌డేటెడ్.. ఏపీ సీఎం చంద్రబాబు

కేవలం రెడ్డి, కమ్మ వర్గాలే రాష్ట్రాన్ని ఏలుతారా? మిగిలిన వర్గాలకు ఆ అర్హత లేదా? విజయసాయిరెడ్డి

అన్నీ చూడండి

ఎంజీఎం హెల్త్‌కేర్‌లో తొలిసారి స్పైనల్ కార్డ్ స్టిమ్లుయేషన్

గర్భిణీ స్త్రీలు చిలకడ దుంపలు తినవచ్చా?

హైదరాబాద్‌లో ఘనంగా 32వ ISOI జాతీయ సదస్సు

క్రమరహిత గుండె లయ: లయ సంబంధిత సమస్యలను ముందుగానే గుర్తించి చికిత్స

డిమెన్షియాను ముందుగానే గుర్తించి నిర్ధారించాలని పిలుపునిచ్చిన టాటా ట్రస్ట్స్

తర్వాతి కథనం
Show comments