గురువారం, 30 మే 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
CVR
Last Updated :
మంగళవారం, 9 డిశెంబరు 2014 (17:25 IST)
ఇంకెప్పుడూ హోటల్కి రాను
రాము: "మీ హోటల్కి ఇంకెప్పుడూ రాను.." కోపంగా అన్నాడు రాము!
మేనేజర్ : "ఏమైంది సార్"
రాము: " నాకింకేమీ వద్దన్నాక మీ సర్వర్ బిల్లు తెచ్చిచ్చాడు..." మరింత కోపంగా చెప్పాడు రాము.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
అనారోగ్యంగా ఉంటే ఎన్నికల ప్రచారం ఎలా చేశారు?
అనారోగ్యంగా ఉంటే ఎన్నికల ప్రచారం ఎలా చేశారు అని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మి పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఢిల్లీ మద్యం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గురువారం రెగ్యులర్ బెయిల్ కోసం ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. అలాగే, వైద్య పరీక్షలు చేయించుకోవడానికి మధ్యంతర బెయిల్ను పొడగించాలంటూ మరో పిటిషన్ దాఖలు చేశారు. వీటిపై వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ చేసిన వాదనలు ఈడీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఎన్నికల వేళ విస్తృత ప్రచారం నిర్వహించకుండా ఆయన ఆరోగ్యమేమీ అడ్డంకిగా మారలేదని గుర్తు చేసింది.
మోడీ ప్రసంగాలన్నీ విభజన స్వభావం కలిగినవే : ప్రధాని మన్మోహన్
ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రసంగాలన్నీ విభజన స్వభావం కలిగినవేనని ప్రధాని మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఎన్నికల ప్రచారంలో విపక్షాలను లేదా ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని విద్వేషపూరిత, అనుచిత ప్రసంగాలతో ప్రధాని కార్యాలయం హుందాతనాన్ని తగ్గించారని ధ్వజమెత్తారు. లోక్సభ తుది దశ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో పంజాబ్ ఓటర్లకు ఓ లేఖ రాసిన మాజీ ప్రధాని.. విభజనవాదాన్ని ప్రోత్సహించే ప్రసంగాలు చేశారని మండిపడ్డారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ఇచ్చిన హామీని తుంగలో తొక్కారని.. గత పదేళ్లలో మోడీ విధానాల వల్ల రైతుల ఆదాయానికి గండి పడిందని దుయ్యబట్టారు.
ఓట్ల లెక్కింపు రోజున చిన్న అలజడి సృష్టించినా అరెస్టు చేయండి : మీనా ఆదేశం
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్ నాలుగో తేదీన జరుగనుంది. ఇందుకోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఓట్ల కౌంటింగ్ కేంద్రాల వద్ద గట్టి భద్రతను కల్పిస్తున్నారు. ఈ ఓట్ల లెక్కింపు రోజున తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా గురువారం విలేకరుల సమావేశంలో వివరించారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఎవరైనా కౌంటింగ్ కేంద్రంలో అలజడి సృష్టిస్తే తక్షణమే వారిని అరెస్టు చేస్తామని ఆయన హెచ్చరించారు. రాజకీయ పార్టీల అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
జూన్ 9న జగన్ సీఎంగా ప్రమాణం చేస్తే తిరుపతి నుంచి వైజాగ్ వరకు పోస్టర్లు అంటిస్తా
జూన్ 9వ తేదీన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రిగా విశాఖపట్టణంలో ప్రమాణం చేస్తే తిరుపతి నుంచి విశాఖపట్టణం వరకూ నేనే జగన్ పోస్టర్లు అంటిస్తా అంటూ తిరుపతి జనసేన నాయకుడు కిరణ్ రాయల్ అన్నారు. తను విసిరిన సవాల్కు వైసిపి అంగీకరిస్తుందా అని అడిగారు. సోషల్ మీడియాలో జగన్ ప్రమాణ స్వీకారానికి వైజాగ్ హోటళ్లన్నీ బుక్ అయిపోయాయనీ, ఖాళీలు లేవంటూ కామెంట్లు పెడుతున్నారు. మీకు వైజాగ్ నగరంలో ఎన్ని హోటళ్లు కావాలో చెప్పండి నేను చూసి పెడతా అంటూ సెటైర్లు వేసారు.
తితిదే ఈవో ధర్మారెడ్డి జైలుకెళ్లడం ఖాయం : టీడీపీ నేత ఆనం
తిరుమల తిరుపతి దేవస్థానంకు చెందిన శ్రీవాణి ట్రస్ట్ను నీరుగార్చేందుకు తితిదే ఈవో ధర్మారెడ్డి ప్రయత్నిస్తున్నారని, ఈ కేసులో ఎవరు తప్పు చేసినా జైలుకు వెళ్ళక తప్పదని టీడీపీ నేత ఆనం వెంకట రమణా రెడ్డి అన్నారు. అలాగే, తప్పులు చేసినోళ్లు రాష్ట్రం వదిలి వెళ్లేందుకు సిద్ధమయ్యారన్నారు. ఆయన నెల్లూరులో గురువారం విలేకరులతో మాట్లాడుతూ, తితిదేకు చెందిన శ్రీవాణి ట్రస్టు కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ప్రపంచంలో ఎక్కడున్నా తితిదే ఈవో ధర్మారెడ్డి జైలుకెళ్లడం ఖాయమన్నారు. బోర్డు సమావేశాల వివరాలను అధికారిక వెబ్సైట్లో ఎందుకు పెట్టించలేదని ఛైర్మన్ కరుణాకర్ రెడ్డిని ప్రశ్నించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
మామిడి పండ్లు తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటి?
పండ్లలో రారాజు మామిడి. ప్రస్తుతం మామిడి పండ్లు మార్కెట్లోకి వచ్చేసాయి. ఈ పండును తింటే కలిగే ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. మామిడిలోని యాంటీఆక్సిడెంట్లు పెద్దప్రేగు క్యాన్సర్, లుకేమియా, ప్రోస్టేట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ నుండి శరీరాన్ని రక్షిస్తాయి. మామిడిలో ఉండే విటమిన్ ఎ, బీటా కెరోటిన్ కంటి ఆరోగ్యం, దృష్టిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. మామిడి పండ్లలోని విటమిన్ సి, ఫైబర్, పెక్టిన్ అధిక కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి. మామిడి గుజ్జును ముఖానికి అప్లై చేస్తుంటే చర్మరంధ్రాలు చర్మాన్ని పునరుజ్జీవింపజేస్తాయి, మొటిమలు తగ్గుతాయి. మామిడి పండ్లలోని ఎంజైమ్లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి
అరటి పండు తింటాము కానీ అందులో ఏమున్నాయో తెలుసా?
అరటి పండు త్వరగా కడుపు నింపేస్తుంది. ఆకలిగా వున్నవారు ఆశ్రయించే పండు ఇదే. ఈ పండు ఎక్కువ శక్తినివ్వడంలో సహాయపడుతుంది. ఎలాంటి అరటి పండులో ఎలాంటి పోషకాలు వున్నాయో తెలుసుకుందాము. పండిన అరటి పండులో ఎక్కువ మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు, పీచు పదార్థాలు వుంటాయి. ఈ అరటి పండు త్వరగా జీర్ణమవడమే కాక వ్యాయామం చేసేవారికి తక్షణ శక్తినిస్తుంది. పండిన అరటి పండులో వుండే యాంటీ ఆక్సిడెంట్లు కేన్సర్ కారకాలను నాశనం చేస్తాయి. బాగా పండిన అరటి పండు తక్కువ మొత్తంలో విటమిన్లు, మినరల్స్ వుంటాయి. మగ్గిపోయిన అరటి పండులో ఎక్కువ మొత్తంలో చక్కెరలు, తక్కువ మొత్తంలో పీచు పదార్థాలు వుంటాయి. ఎన్ని నల్లటి మచ్చలు వుంటే అంత ఎక్కువ మొత్తంలో చక్కెరలు వున్నట్లు లెక్క.
అడల్ట్ వ్యాక్సినేషన్ కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ప్రారంభించిన ఫైజర్- యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ
హైదరాబాదులోని యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీలో అడల్ట్ వ్యాక్సినేషన్ కోసం ప్రత్యేక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(సిఓఈ)ని ప్రారంభించేందుకు ఫైజర్ ఇండియా, యశోద హాస్పిటల్స్ భాగస్వామ్యం చేసుకున్నాయి. రోగుల సంరక్షణను మెరుగుపరచాలనే లక్ష్యంతో ప్రారంభించిన ఈ సిఓఈను సమాజం అంతటా వయోజన టీకా యొక్క సంపూర్ణ కవరేజీని నిర్ధారించడానికి తీర్చిదిద్దారు. ఇది న్యుమోకోకల్ వ్యాధి, ఇన్ఫ్లుఎంజా, హ్యూమన్ పాపిల్లోమా వైరస్(HPV), హెపటైటిస్ ఎ, బి వంటి అనేక రకాల వ్యాక్సిన్ల ద్వారా నివారించగల వ్యాధులకు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని ఇది అందిస్తుంది.
వేసవి వడగాడ్పుల సమయంలో మధుమేహాన్ని నిర్వహించడానికి అవసరమైన చిట్కాలు
ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వడగాలులు అనివార్యమైన వాస్తవంగా మారుతున్నాయి. భారత వాతావరణ శాఖ తెలిపిన విధంగా, ఏప్రిల్లో భారత్ అంతటా అసాధారణంగా మాడిపోతున్నట్లుగా అనిపించింది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాలు కూడా వడగాడ్పుల పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. గత సంవత్సరం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాటి ప్రాతిపదికన చూస్తే దురదృష్టవశాత్తూ, 2024 మరింత వేడిగా ఉండేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. ఈ ధోరణి స్థానిక సమస్య మాత్రమే కాదు; ఇది ప్రపంచవ్యాప్త ధోరణిలో భాగం. ఇది 2023ని ఇప్పటివరకు ముందెన్నడూ లేనంత అత్యంత హాటెస్ట్ ఇయర్గా రికార్డుకెక్కించింది.
హైబీపి వుందా? ఐతే ఇవి తినకూడదు
హైబీపీ... అధిక రక్తపోటు. హైబీపి వున్నవారికి కొన్ని ఆహార పదార్థాలు శత్రువులుగా వుంటాయి. వాటిని ఈ సమస్య వున్నవారు దూరంగా పెట్టాలి. ఆ ఆహార పదార్థాలు ఏమిటో తెలుసుకుందాము. ఉప్పు తక్కువగా తీసుకోవాలి. ఉప్పు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. మద్యం అలవాటు వున్నవారు తక్షణమే మానుకోవాలి. ఆహారంలో పచ్చళ్లు, కెచప్, ఎలాంటి సాస్ను చేర్చవద్దు. ప్రాసెస్ చేసిన చీజ్, వెన్నను దూరం పెట్టాలి. బంగాళదుంప చిప్స్, సాల్టెడ్ నట్స్ తినడం మానుకోండి. పాప్కార్న్ తినవద్దు. ఉప్పుచేపలు, ఊరబెట్టి చేసే మాంసం తినడం కూడా మానుకోవాలి.