బుధవారం, 28 జనవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
సోమవారం, 10 ఫిబ్రవరి 2025 (15:17 IST)
సంబంధిత వార్తలు
భార్య ఉద్యోగం కోసం రూ.15 లక్షలు ఖర్చు చేసిన భర్త.. జాబ్ రాగానే హ్యాండిచ్చిన భార్య... ఆ తర్వాత...
విడాకులు కావాలంటూ కోర్టుకెక్కిన భార్య... వినూత్నంగా ప్రతీకారం తీర్చుకున్న భర్త!
ఉన్మాదిలా మారాడు... 70 సార్లు కత్తితో పొడిచాడు... సహకరించిన ఆ ముగ్గురు ఎవరు?
మీ ముఖ దర్శనం అవుతుంది సామీ... థ్యాంక్యూ మై బుజ్జి తల్లి... శోభిత పోస్టుపై చై స్పందన
పరాయి పురుషుడితో భార్య కన్న బిడ్డకూ భర్తే తండ్రి : సుప్రీంకోర్టు
భార్యకు, చీరకు వున్న తేడా ఏంటో తెలుసా?
"ఒరేయ్ శీను భార్యకు, చీరకు వున్న తేడా ఏంటో తెలుసా?" అడిగాడు వంశీ.
"తెలియదే.. ఏంటది?" అడిగాడు శీను
"చెప్తా విను.. చీరని ఉతికిన తర్వాత కట్టుకుంటారు. భర్తను కట్టుకున్న తర్వాత ఉతుకుతారు.." చెప్పాడు వంశీ.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
బంగారు గొలుసు కోసం వృద్ధురాలిని హత్య- ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దంపతుల దారుణం
నల్గొండ జిల్లాలోని దేవరకొండ గ్రామంలో ఫాస్ట్-ఫుడ్ సెంటర్ నడుపుతున్న ఒక దంపతులు, తమ కొడుకుతో కలిసి, రూ.1300 చెల్లింపు విషయంలో అన్నసూర్యమ్మ అనే వృద్ధురాలిని హత్య చేశారు. వారు ఆ వృద్ధురాలి బంగారు గొలుసును తీసుకుని, ఆమె మృతదేహాన్ని దుకాణం వెనుక పూడ్చిపెట్టారు. అరవై ఏడు సంవత్సరాల అన్నసూర్యమ్మ జిల్లాలోని హాలియాలో ఒంటరిగా నివసిస్తోంది. ఆమె దేవరకొండ ప్రధాన రహదారిపై రాములు, అతని భార్య ధనలక్ష్మి, కొడుకు గౌరి నడుపుతున్న ఫాస్ట్-ఫుడ్ సెంటర్కు బియ్యం అమ్మేది.
జనవరి 29 నుండి ఫిబ్రవరి 1 వరకు అరకు చలి ఉత్సవం.. సీఎం చేతుల మీదుగా ప్రారంభం
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని సుందరమైన అరకు లోయ, జనవరి 29 నుండి ఫిబ్రవరి 1 వరకు నాలుగు రోజుల పాటు జరిగే అరకు చలి ఉత్సవానికి సిద్ధమవుతోంది. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. జిల్లా కలెక్టర్ ఎ.ఎస్. దినేష్ కుమార్ మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జనవరి 29న మధ్యాహ్నం అరకులోని డిగ్రీ కళాశాల మైదానంలో ఈ ఉత్సవాన్ని ప్రారంభిస్తారని తెలిపారు.
అప్పు తీర్చమన్నందుకు వృద్ధుడిని సజీవ దహనం చేశారు.. ఎక్కడ?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన ఒకటి చోటుచేసుకుంది. అప్పు తీర్చమన్నందుకు గిరిజన తెగకు చెందిన వృద్ధుడిని సజీవదహనం చేశారు. ఈ దారుణం జిల్లాలోని మారుమూల శివారు కొండ ప్రాంత గ్రామంలో జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే,
అక్రమ మైనింగ్ను బాట వేస్తోన్న ఉచిత ఇసుక విధానం.. పచ్చి మోసం.. గోవర్ధన్ రెడ్డి
వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు కె. గోవర్ధన్ రెడ్డి మంగళవారం మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ఉచిత ఇసుక విధానం అధికార పార్టీ నాయకులకు పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ చేయడానికి వీలు కల్పిస్తోందని, తద్వారా రాష్ట్ర సహజ వనరులను దోచుకుంటున్నారని ఆరోపించారు. ఉచిత ఇసుక పథకంగా ప్రచారం చేసినప్పటికీ, ఇసుకను ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఐదు రెట్లు ఎక్కువ ధరకు అమ్ముతున్నారని రెడ్డి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటున్న ఉచిత ఇసుక విధానం ఒక పూర్తి మోసం. ఇది అధికార పార్టీ నాయకులు పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ చేయడానికి, సహజ వనరులను వ్యవస్థీకృతంగా దోచుకోవడానికి ఒక ముసుగుగా మారిందని రెడ్డి ఆరోపించారు.
రైల్వేకోడూరు ఎమ్మెల్యే వల్ల 5 సార్లు ప్రెగ్నెంట్, అబార్షన్ అయ్యింది: మహిళ ఆరోపణ
రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పైన ఓ మహిళ తీవ్ర ఆరోపణలు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తనను బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లి, కారు లోపలే తనపై లైంగిక దాడి చేసాడనీ, కేకలు వేసేందుకు ప్రయత్నిస్తే భౌతిక దాడి చేసాడంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియోలో ఇలా చెప్పుకొచ్చింది. నేను ఫేస్ బుక్ ద్వారా రైల్వేకోడూరు ఎమ్మెల్యేకి విషెస్ చెప్పాను. నా నెంబర్ చూసి ఆయన నాకు కాల్ చేసారు. మొదటిసారే నాతో 2 గంటలు మాట్లాడాడు. నా వివరాలు తెలుసుకున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
వామ్మో Nipah Virus, 100 మంది క్వారెంటైన్, లక్షణాలు ఏమిటి?
భారతదేశంలో నిపా వైరస్ (Nipah Virus) కేసులు ఐదు నమోదైనట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో వైరస్ సోకిన వారితో సమీపంగా వున్నవారిని, కుటుంబ సభ్యులను మొత్తం 100 మందిని క్వారెంటైన్లో వుంచారు. ఆసియా దేశాల్లో పలు విమానాశ్రయాలకు హెచ్చరికలు జారీ చేసారు. ప్రయాణికులను కోవిడ్ మాదిరి పరీక్షలు చేస్తున్నారు. నిపా వైరస్ సాధారణంగా కేరళ వంటి దక్షిణాది రాష్ట్రాల్లో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది. భారత్లో గతంలో కేరళ (కోజికోడ్, మలప్పురం జిల్లాల్లో) దీని కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ చాలా ప్రమాదకరమైనది.
పీతలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు
రుచికరమైన రుచితో పాటు, పీతలు తినడానికి ఆరోగ్యకరమైనవి. పీతలు అనేక ముఖ్యమైన పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. పీత తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మరింత తెలుసుకుందాము. పీత తక్కువ కొవ్వు, ఆరోగ్యకరమైన ప్రోటీన్ యొక్క మూలం, ఇది శక్తిని ఇస్తుంది. జీవక్రియను పెంచుతుంది. పీత ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, జింక్- ప్రోటీన్లకు మంచి మూలం, ఇవన్నీ కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడతాయి. గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి. పీతలు మెదడు ఆరోగ్యం, అభివృద్ధిని ప్రభావితం చేసే ఇతర కారకాల నుండి రక్షించడంలో సహాయపడతాయి. పీత మాంసంలో భాస్వరం అధికంగా ఉంటుంది, ఫలితంగా దంతాలు, ఎముకలను బలంగా నిర్మించడంలో సహాయపడుతుంది.
మెదడు ఆరోగ్యాన్ని పెంచే సూపర్ ఫుడ్స్, ఏంటవి?
శరీరంలోని అన్ని భాగాల పనితీరుకు మెదడు చాలా అవసరం. మెదడును ఆరోగ్యంగా, చురుకుగా ఉంచడంలో సహాయపడే కొన్ని సూపర్ ఫుడ్స్ గురించి తెలుసుకుందాం. ఆరోగ్యకరమైన మెదడు అభివృద్ధికి డ్రై ఫ్రూట్స్ చాలా అవసరం. బాదం, పిస్తా, జీడిపప్పు, చియా గింజలు మెదడు ఆరోగ్యానికి అవసరమైన పోషకాలను కలిగి ఉంటాయి. తాజా పండ్లు, కూరగాయలు తినడం మెదడు అభివృద్ధికి మంచిది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు జ్ఞాపకశక్తిని, మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. ఖర్జూరంలోని ఐరన్, మినరల్స్ మెదడు శక్తిని మెరుగుపరుస్తాయి. పచ్చిగుడ్లలో ఉండే ప్రోటీన్, విటమిన్ బి12 మెదడు ఆరోగ్యానికి చాలా అవసరం. ఆహారంలో ఎక్కువ నూనె, చక్కెర కలపడం మెదడు ఆరోగ్యానికి మంచిది కాదు.
ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుంది?
టీ. టీ తాగేందుకు ఉత్తమ సమయం ఏది? ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుంది? ఇత్యాది ప్రశ్నలకు సమాధానాలు చెప్తున్నారు నిపుణులు. ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాము. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల కడుపులో ఆమ్ల- ఆల్కలీన్ పదార్థాల అసమతుల్యత ఏర్పడుతుంది. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల కాలక్రమేణా పంటి ఎనామిల్ దెబ్బతింటుంది. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల అధిక డీహైడ్రేషన్, కండరాల తిమ్మిరి ఏర్పడుతుంది. రక్తహీనత ఉన్నవారు ఖాళీ కడుపుతో టీ తాగకూడదు. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల అజీర్ణం, గుండెల్లో మంట వంటి సమస్యలు వస్తాయి.
సెకండరీ గ్లకోమాకు విస్తృతమైన స్టెరాయిడ్ వాడకం కారణం: వైద్యులు
భారతదేశం అంతటా స్టెరాయిడ్ల విస్తృతమైన, తరచుగా పర్యవేక్షణ లేని వాడకంపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది సెకండరీ గ్లకోమాకు ప్రధాన కారణమవుతోందని హెచ్చరిస్తున్నారు. ఇది కోలుకోలేని అంధత్వానికి దారితీసే భయంకరమైన పరిస్థితికి చేరుతోంది. అలెర్జీలు, చర్మ పరిస్థితులు, శ్వాసకోశ వ్యాధులు, ఓవర్-ది-కౌంటర్ కంటి చుక్కలుగా కూడా సాధారణంగా ఉపయోగించే స్టెరాయిడ్లు దీర్ఘకాలికంగా ఉపయోగించినప్పుడు కంటి ఒత్తిడిని గణనీయంగా పెంచుతాయి. తరచుగా రోగులు ఆప్టిక్ నరాలకి దీర్ఘకాలిక నష్టం జరుగుతుందని గ్రహించకుండానే ఇవి వాడేస్తున్నారు. భారతదేశం ఇప్పటికే గ్లకోమాతో నివసిస్తున్న 12-13 మిలియన్ల మందికి నిలయంగా ఉంది.