గురువారం, 20 ఫిబ్రవరి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శనివారం, 10 నవంబరు 2018 (15:08 IST)
సంబంధిత వార్తలు
"సర్కార్" సునామీ... జస్ట్ 2 డేస్.. రూ.200 కోట్లు కొల్లగొట్టింది...
ఆఫీసుకు బిస్కెట్లు, చిప్స్ వద్దు.. వేయించిన శెనగలు తీసుకెళ్తే..?
'బాహుబలి-2' రికార్డును ''సర్కార్'' తిరగరాస్తుందా?
చాలా అందంగా ఉన్నావ్.. ఒక్కసారి రారాదూ... మహిళా అధికారిణికి మంత్రి సందేశాలు
కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న 'పందెంకోడి-2' - 3 రోజుల్లో రూ.4.21 కోట్లు
అత్తారింటికి వెళ్ళడానికి ఎంత బాధగా ఉంటుందో...
''ఒక అమ్మాయికి పెళ్లి అయ్యాక పుట్టింటి నుండి అత్తారింటికి వెళ్ళడానికి ఎంత బాధగా ఉంటుందో..
జాబ్ చేసేవాళ్ళకి ఆదివారం అయ్యాక సోమవారం ఆఫీస్కి వెళ్ళడానికి అంత కన్నా ఎక్కువ బాధగా ఉంటుంది''.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
11 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి కుంభమేళా వెళ్తున్న కామాంధుడు
ఆ కామాంధుడికి బాలికలే టార్గెట్. అభంశుభం తెలియని చిన్నారుల బతుకులను ఛిద్రం చేయడమే కాకుండా సాక్ష్యాధారాలు దొరక్కుండా తక్కువ శిక్షలతో బయటపడుతుంటాడు. ఈ మృగాడి పేరు రమేష్ సింగ్. 2003లో ఐదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో 10 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాడు. ఐనా బుద్ధి మారలేదు. 2014లో బయటకు వచ్చీ రాగానే ఎనిమిదేళ్ల బాలికపై లైంగిక దాడి చేసాడు. ఈ నేరానికి కోర్టు అతడికి మరణ శిక్ష విధించింది. కానీ సాంకేతిక ఆధారాలు లభించకపోవడంతో హైకోర్టు అతడి ఉరిశిక్షను రద్దు చేసింది. దీనితో జైలు నుంచి బయటకు వచ్చాడు. కానీ అతడిలో కామాంధుడు మాత్రం చావలేదు.
నకిలీ బంగారం ఇచ్చారు.. అసలు బంగారాన్ని కొట్టేశారు.. వీడియో వైరల్
నకిలీ బంగారం ఇచ్చారు.. అసలు బంగారాన్ని కొట్టేసిన కిలేడీల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వివరాల్లోకి వెళితే... నెల్లూరు ఉదయగిరిలో నకిలీ బంగారం ఇచ్చి అసలు బంగారాన్ని కాజేశారు ఇద్దరు మహిళలు. గురువారం ఉదయం 32 గ్రాముల నకిలీ బంగారపు గొలుసు ఇచ్చి.. కమ్మలు, తాళిబొట్టు తీసుకున్నారు. అయితే జ్యుయెల్లరీ షాపు వాళ్లు అది అసలు బంగారం అని భావించి.. మోసపోయారు. ఆపై నకిలీ బంగారం అని తెలిసి తలపట్టుకున్నారు. దీంతో షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
హే పవన్... హిమాలయాలకు వెళ్తావా ఏంటి: ప్రధాని ప్రశ్నతో పగలబడి నవ్విన పవర్ స్టార్ (Video)
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం సందర్భంగా ఎన్డీయే నేతలు అందరూ కార్యక్రమానికి హాజరయ్యారు. వీరికి అభివాదం చేస్తూ వచ్చిన ప్రధానమంత్రి మోడీ, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దగ్గర ఆగారు. హే పవన్... హిమాలయాలకు వెళ్తావా ఏంటి, మీరు చేయాల్సిన పని ఇంకా చాలా వుంది. అది చేసాక వెళ్లవచ్చు అనడంతో పవన్ కల్యాణ్ నవ్వుతూ అభివాదం చేసారు.
కేసీఆర్ రాజకీయ శకం ముగిసింది.. బీఆర్ఎస్ తుడిచిపెట్టుకుపోతుంది.. మహేష్ జోస్యం
తెలంగాణలో బీఆర్ఎస్ చీఫ్ కె. చంద్రశేఖర్ రావు (కెసిఆర్) రాజకీయ శకం ముగిసిందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. తెలంగాణ ఉద్యమ నాయకుడిగా మాత్రమే కేసీఆర్ గౌరవించబడతారని, కేసీఆర్ అలా చెప్పినంత మాత్రాన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాదరణ తగ్గుతుందా అని ప్రశ్నించారు. నిజామాబాద్లో మీడియాతో మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ వెనుక దృఢంగా ఉన్నారని ఉద్ఘాటించారు. "ప్రజలు మాతో నిలబడినప్పుడు మా ప్రజాదరణ ఎలా తగ్గుతుంది?" అని అడిగాడు. కేసీఆర్ను విమర్శిస్తూ, "ఎవరైనా ఫామ్హౌస్లో కూర్చుని, పెన్ను, కాగితంతో గ్రాఫ్లు గీసి, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ స్థానాన్ని నిర్ణయించగలరా?" అని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నాస్త్రాలు సంధించారు.
అడవి పందుల వేటకెళ్లి కుటుంబ సభ్యులు మృతి.. ఎలా జరిగింది?
తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలోని పెగడపల్లి గ్రామం సమీపంలో గురువారం జరిగిన విషాద సంఘటనలో, ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు విద్యుదాఘాతంతో మరణించారు. మృతులను అదే జిల్లాలోని రెంజల్ మండలం సతాపూర్ నివాసితులుగా గుర్తించారు. గంగారాం, అతని భార్య బాలమణి, వారి కుమారుడు కిషన్ అడవి పందుల కోసం వేటాడుతుండగా, వ్యవసాయ పొలంలో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగను తాకారు. వారు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
దృఢమైన ఎముకలు కావాలంటే?
కండరాలను, ఎముకలను బలంగానూ, ఫిట్గా ఉంచుకోవడానికి ప్రతిరోజూ వ్యాయామాలను చేస్తుండాలి. ఎలాంటి వ్యాయామం చేస్తే బలమైన ఎముకలను సంతరించుకోవచ్చో తెలుసుకుందాము. శ్వాస వ్యాయామాలు శరీరంలో ఆక్సిజన్ను పెంచుతాయి, కండరాలకు ఎముక దృఢత్వానికి సహాయపడతాయి. మీ చేతులను భుజం వెడల్పుగా ఉంచండి, ఆపై మీ చేతులను సాగదీస్తూ ముందుకు వంగండి. ఈ పద్ధతిని ఛాతీ ఓపెనర్ అంటారు. ఇది ఛాతీ, భుజం కండరాలను బలపరుస్తుంది. కాళ్ళు, ఉదర కండరాలను బలోపేతం చేయడానికి లెగ్ లిఫ్ట్ వ్యాయామాలు చేయండి. తల కింద ఒక దిండు ఉంచుకుని మీ వీపు మీద పడుకోండి. ఒక కాలును పైకి ఎత్తి నెమ్మదిగా కిందకు దించండి.
వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)
ఈరోజుల్లో 30 ఏళ్లకే బానపొట్టతో కదల్లేని పరిస్థితుల్లోకి వెళ్లిపోతున్నవారి సంఖ్య చాలా ఎక్కువగానే వుంటోంది. ఆరోగ్యం పైన శ్రద్ధ తగ్గి తిండి పైన యావ పెరిగి పనిచేస్తూ కూడా కుర్చీలో కూర్చుని బిస్కట్లు, ఇతర చిరుతిండ్లను కరకరలాడిస్తూ నోటికి పనిచెపుతుంటారు. ఫలితంగా శరీరం వుండాల్సిన బరువు కంటే అధిక బరువును సంతరించుకుని అడుగు తీసి అడుగు వేయడానికి ఆయాసపడుతుంటారు. కానీ చక్కని జీవనశైలితో పాటు కొన్ని చిట్కాలను పాటిస్తే రేసుగుర్రంలా యోగా గురు బాబా రాందేవ్ మాదిరిగా వుండొచ్చు.
అధిక రక్తపోటును సింపుల్గా అదుపులోకి తెచ్చే పదార్థాలు
పనిభారం, ఒత్తిడి, ఇతర ఆందోళనలు వల్ల చాలామంది హైబిపితో బాధపడుతున్నారు. దీనితో తీవ్రమైన గుండెజబ్బులతో పాటు పలు అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఈ అధిక రక్తపోటును అదుపులో పెట్టకపోతే ఆరోగ్యపరంగా తీవ్రమైన సమస్యలు సృష్టిస్తుంది. అందువల్ల ఈ క్రింది పదార్థాలను తింటుంటే రక్తపోటు అదుపులో వుంటుంది. అవేమిటో తెలుసుకుందాము. పొటాషియం పుష్కలంగా వున్న కొబ్బరి నీరు తాగినా బీపీ నియంత్రణలోకి వస్తుంది. పుచ్చకాయలో రక్తం గడ్డకట్టకుండా చూసే గుణం వుంది, వీటిని తింటుంటే బీపీ అదుపులోకి వస్తుంది.
సందీప్ మక్తాలా, బాబా రామ్దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం
హరిద్వార్: సమగ్ర ఆరోగ్య సంస్కృతికి గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్న టీకన్సల్ట్ ఇంటిగ్రేటెడ్ హెల్త్ నెట్ వర్క్ (టిఐఎచ్ఎన్) ప్రస్థానానికి మరో గౌరవం దక్కంది. ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్ ఈ ఉద్యమానికి మద్దతుగా నిలిచారు. నేచురోపతి నిపుణుడు డా. మంతెన సత్యనారాయణ రాజు, ఫార్మా దిగ్గజం డివిస్ ల్యాబొరేటరీస్ సహవ్యవస్థాపకుడు డివి మాధుసూదన్ రావు తదితర ప్రముఖులు ప్రశంసించిన అనంతరం, బాబా రామ్దేవ్ టీకన్సల్ట్ విజన్ను అభినందిస్తూ, ఆయుర్వేదం, నేచురోపతి, హోమియోపతి, అల్లొపతి మరియు హోలిస్టిక్ వెల్నెస్ను ప్రపంచవ్యాప్తంగా సమగ్రంగా అనుసంధానించడం భారతదేశాన్ని గ్లోబల్ హెల్త్ లీడర్గా తీర్చిదిద్దే విప్లవాత్మక అడుగు అని ప్రశంసించారు.
GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్
మహారాష్ట్రలో కొత్త వైరస్ విజృంభించింది. గిలియన్-బారే సిండ్రోమ్ అనే వైరస్ పుట్టుకొచ్చింది. ఫిబ్రవరి 13న కొల్హాపూర్ నగరంలో 9వ మరణం సంభవించింది. ఈ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య 207కు పెరిగింది. గిలియన్ బార్ సిండ్రోమ్ లేదా జీబీఎస్ అనేది అరుదైన ఆటో ఇమ్యూన్ డిజార్డర్. దీనిలో శరీర రోగనిరోధక వ్యవస్థ స్వయంగా నరాలపై దాడి చేస్తుంది. కొత్త కేసుతో సహా అన్ని ఇన్ఫెక్షన్లు కేసులు కలుషితమైన నీటి వనరులతో ముడిపడి వుండవచ్చు. కలుషితమైన ఆహారం, నీటిలో కనిపించే క్యాంపిలోబాక్టర్ జెజుని అనే బ్యాక్టీరియా ఈ వ్యాప్తికి కారణమని చెప్తున్నారు.