Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యాభర్తల మధ్య జరిగిన జోకులు...

భార్య వంట చేస్తుండగా అకస్మాత్తుగా కిచెన్‌లోకి దూసు కొచ్చాడు సుబ్బారావు. వాళ్ల ఇద్దరి మధ్య జరిగిన సంభాషణను తెలుసుకుంటే నవ్వును ఆపుకోలేము. మరి ఆ జోక్ ఏంటో చూద్దాం.

Written By Kowsalya
Updated: గురువారం, 5 జులై 2018 (15:26 IST)
భార్య వంట చేస్తుండగా అకస్మాత్తుగా కిచెన్‌లోకి దూసుకొచ్చాడు సుబ్బారావు. వాళ్ల ఇద్దరి మధ్య జరిగిన సంభాషణను తెలుసుకుంటే నవ్వును ఆపుకోలేము. మరి అదేంటో చూద్దాం.
 
భర్త: ఆమ్లెట్‌ వేయడం అలా కాదు. ఇంకొంచెం నూనె పోయి.
భార్య: ఆగు ఆగు మరీ అంత నూనెను పోస్తే ఎలా? అయ్యో ఆమ్లెట్‌ మాడిపోతోంది. 
భర్త: తిప్పూ తిప్పూ ఇంకా ఎంతసేపు తిప్పుతావో, ఇంకొంచెం ఉప్పు వెయ్యి మరి. 
భర్త: అయ్యో అయ్యో మరీ అంతనా ఉప్పు వేసేది.
భార్య: అసలు నా గురించి మీరేమనుకుంటున్నారు? ఈరోజే కొత్తగా చేస్తున్నట్లు ఆ అరుపులేంటి?
భర్త: నేను డ్రైవింగ్‌ చేస్తున్నప్పుడు నువ్వు అరిస్తే నాకూ ఇలాగే మండుతుంది మరి. 
(అంటూ నెమ్మదిగా జారుకున్నాడు...).
About Author
Kowsalya

అన్నీ చూడండి

2028 నాటికి అమరావతి నిర్మాణంలో మొదటి దశ పూర్తి.. వంగలపూడి అనిత

ఎనిమిది నెలల పసిబిడ్డను ఎత్తుకెళ్లిన వాచ్‌వుమన్‌.. మూడు గంటల్లో కాపాడిన పోలీసులు

భారీ ఆర్థిక మోసం.. రెడ్ నోటీసు జారీ.. విశాఖ రాథోడ్‌‌ అరెస్ట్

అదృశ్యమైన విద్యార్థులను 90 నిమిషాల్లో గుర్తించే ఏఐ నిఘా వ్యవస్థ

06-08-2026.. నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?

అన్నీ చూడండి

సూర్య నమస్కారాలు, కరాటే, కుంగ్-ఫూ, వీటివల్ల ఎలాంటి ఫలితాలు?

గుజరాత్‌లో అంతుచిక్కని వైరస్.. ఇప్పటికే 22 మంది మృత్యువాత

జామ ఆకులు, జామ బెరడుతో ఆరోగ్య ప్రయోజనాలు

మూత్రపిండాల సమస్య వున్నవారు కొబ్బరి నీరు తాగితే ఏమవుతుంది?

ఇక డాక్టర్ల పని అయిపోయినట్లేనా, రానున్న 3 ఏళ్లలో ఆస్టిమస్ రోబోలే బెస్ట్ డాక్టర్స్ అంట, నిజమా?!!

తర్వాతి కథనం
Show comments