ఉద్యోగాలు చేస్తున్న మహిళల పిల్లల పరిస్థితి ఏంటో తెలుసా?

పని చేసే చోట వివక్షను ఎదుర్కొనే వారిలో మనదేశ మహిళలు ముందు వరుసలో వున్నారు. కాకపోతే ఆ హింసను బయటకు చెప్పే విషయంలోనూ మన దేశ మహిళలే ముందున్నారు. కాగా రాక్ ఫెలర్, థామస్ రాయిటర్ ఫౌండేషన్ల ఆధ్వర్యంలో జి-20 దేశాల్లోని మహిళల ఉద్యోగ స్థితిగతులను పరిగణనలోనికి

మంగళవారం, 9 మే 2017 (19:06 IST)
పని చేసే చోట వివక్షను ఎదుర్కొనే వారిలో మనదేశ మహిళలు ముందు వరుసలో వున్నారు. కాకపోతే ఆ హింసను బయటకు చెప్పే విషయంలోనూ మన దేశ మహిళలే ముందున్నారు. కాగా రాక్ ఫెలర్, థామస్ రాయిటర్ ఫౌండేషన్ల ఆధ్వర్యంలో జి-20 దేశాల్లోని మహిళల ఉద్యోగ స్థితిగతులను పరిగణనలోనికి తీసుకుని చేసిన ఈ అధ్యయనం ప్రకారం, మనదేశంలోని ప్రతి నలుగురు ఉద్యోగినుల్లో ఒకరు కెరీర్లో మగవారితో సమానమైన అర్హత వున్నా, సమాన అవకాశాలు రాక ఇబ్బందిపడుతున్నారు. 
 
ఇంటినీ, ఉద్యోగాన్ని సమన్వయం చేయడం అనేది దాదాపుగా అందరూ ఎదుర్కొనే సమస్యే. 27 శాతం ఉద్యోగినులు పని చేసే చోట హింసను ఎదుర్కొంటున్నారు. వీరిలో 53 శాతం ఆ విషయాన్ని ధైర్యంగా బయటకు చెపుతున్నారు. 61 శాతం మగవారితో సమాన వేతనాలను అందుకుంటున్నారు. మహిళలు ఉద్యోగాలు చేయడం మొదలుపెట్టాక పిల్లలు మునుపటితో పోలిస్తే ఎక్కువగా లబ్ది పొందుతున్నారని ఈ అధ్యయనం వెల్లడించింది.

అన్నీ చూడండి

కాలి నడకన తిరుమలకు 116 యేళ్ల వృద్ధురాలు.. 6న వీఐపీ బ్రేక్ దర్శనం

సెల్‌‍ఫోన్ వెలుతురో ఆర్టీసీ బస్సుడ్రైవింగ్... గాల్లో ప్రయాణికుల భద్రత

నా కొడుకును కిడ్నాప్ చేసి.. నాపై అత్యాచారం చేశాడు.. షౌకత్ మొల్లాపై మహిళ ఫిర్యాదు

ముంబై నగరానికి రెడ్ అలర్ట్ జారీ- ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

ఖమేనీ అంత్యక్రియల్లో ప్రజల కన్నీళ్లు నకిలీ అయి వుండొచ్చు.. ట్రంప్

అన్నీ చూడండి

మరోమారు పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్

కళ్యాణ్ రామ్ బర్త్‌ : సర్‌ప్రైజ్ పోస్టర్‌ను రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి

రుక్మిణీ వసంత్ అదుర్స్.. ఇదే అసలు గోట్ పర్మార్మెన్.. వీడియో వైరల్ (Video)

Peddi OTT: రామ్ చరణ్ బ్లాక్‌బస్టర్‌ పెద్ది ఓటీటీ స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడ చూడాలి !

Thiruveer : ప్రాణాయామం చేస్తూ మెలోడీ సాంగ్ తో తిరువీర్, ఐశ్వర్య రాజేష్

తర్వాతి కథనం
Show comments