ప్రసవం తర్వాత మహిళలు బరువు పెరుగుతారు ఎందుకని?

సోమవారం, 3 నవంబరు 2014 (15:28 IST)
చాలా మంది మహిళలు తొలి కాన్పు తర్వాత బరువు పెరుగుతుంటారు. ఈ మార్పు చాలా మంది మహిళల్లో కనిపిస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుందో వైద్య నిపుణుల వద్ద సంప్రదిస్తే.. సాధారణంగా ప్రసవం తర్వాత బిడ్డకు పాలిచ్చేందుకు మంచి ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తీసుకోవడం సర్వసాధారణం. ఈ ఆహారంలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఫలితంగా అదనపు క్యాలరీలు శరీరంలోకి చేరే అవకాశం ఉంది. 
 
దీనివల్ల మహిళలు కాన్పు తర్వాత బరువు పెరుగుతుంటారు. అయితే, ఈ సమయంలో బాలింతలు తీసుకునే ఆహారం తల్లితో పాటు.. బిడ్డపై కూడా ఎంతో ప్రభావం చూపుతుంది. నెలలు గడిచేకొద్దీ ఆహారంలో మార్పులు చేసుకుని, తగిన వ్యాయామాలు చేసినట్టయితే తిరిగి సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉంది. 

అన్నీ చూడండి

తెలుగు రాష్ట్రాల వెదర్ రిపోర్ట్

ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా ముజిగల్ అకాడమీ కూకట్‌పల్లి 700 మంది విద్యార్థుల నమోదు

లక్నోలోని కోచింగ్ సెంటర్‌లో అగ్ని ప్రమాదం.. 14మంది విద్యార్థులు మృతి (video)

తెలంగాణ పట్ల వైరం లేదు.. ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మించడమే లక్ష్యం.. బాబు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు జూన్ 26 వరకు భారీ వర్ష సూచన

అన్నీ చూడండి

నాకు అలాంటి ఆలోచనలు వస్తున్నాయి, నన్ను ఎవరో ఒకరు కాపాడండి: నటి గాయత్రి గుప్త ఎమోషనల్ వ్యాఖ్యలు

Chiranjeevi'158: ఫస్ట్ షెడ్యూల్ ముగిసిన చిరంజీవి 158 చిత్రం

NBK112: నారా లోకేష్ అతిథిగా నందమూరి బాలకృష్ణ 112 చిత్రం

Tej Sajja: హనుమంతుడు నా బెస్ట్ ఫ్రెండ్ : సాయి దుర్గ తేజ్

Allani Sridhar: పిల్లల సినిమాలులేవనే బాధ వుంది;.ఏఐ టెక్నాలజీ 24 క్రాఫ్ట్స్‌ని కిల్‌ చేయదు : అల్లాణి శ్రీధర్‌

Show comments